prajatantra_news

prajatantra_news

సీనియర్‌ సిటిజన్స్‌కు ట్రిబ్యునల్‌ బెంచ్‌ వరం

– ఆర్డీవో రమేష్‌ రాథోడ్‌, డాక్టర్‌ అనితా రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 7: సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌, ట్రిబ్యునల్‌ బెంచ్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, కేసులు త్వరగా పూర్తిచేస్తున్నామని హన్మకొండ ఆర్డీవో రమేష్‌ రాథోడ్‌, సీనియర్‌ సిటిజన్స్‌ ట్రిబ్యునల్‌ కోర్టు మెంబర్‌ డాక్టర్‌ అనితా రెడ్డిలు తెలిపారు. ఆర్డీవో కార్యాలయం ట్రిబ్యునల్‌ కోర్టు…

ఇందిరమ్మ ఇండ్లతో పేదవారికి భరోసా

– మార్చి ఆఖరుకు రామస్వామి గుట్ట మోడల్‌ కాలనీ పూర్తి – రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 7: ఏప్రిల్‌లో మరో విడత, రానున్న రెండేళ్లలో రెండు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి…

సింగరేణి భూ సేకరణ వ్యవహారం

– ఇండ్ల కూల్చివేతపై మండిపడ్డ గ్రామస్థులు – ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్‌ ‌జామ్‌ ‌పెద్దపల్లి, ప్రజాతంత్ర, జనవరి 6: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బుధవారంపేట గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.  రామగుండం 3 ఏరియా ఓసీపీ 2 విస్తరణలో భాగంగా సింగరేణి యాజమాన్యం భూసేకరణ పనులను ప్రారంభించడంతో గ్రామస్తులు ఆందోళనకు…

భర్తను హత్య చేసిన కేసులో ట్విస్ట్

– ఇన్సూరెన్స్ డబ్బుతోపాటు ప్రియుడిపై మోజు – హత్య కేసులో పోలీసులు నిర్ధారణ నిజామాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6: భర్తను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించిన ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. భర్త పల్లటి రమేష్పా రూ.2 కోట్లకు పైగా ఇన్స్యూరెన్స్ ఉండగా బీమా డబ్బుల కోసమే భార్య సౌమ్య, ప్రియుడు దిలీప్ పక్క ప్లాన్…

మహిళల ఆరోగ్యంపై అవగాహనా సదస్సు

కాళోజి జంక్షన్/హనుమకొండ, ప్రజాతంత్ర, జనవరి 6 : ఆరోగ్య సమస్యలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అపర్ణ అన్నారు. మంగళవారం కేయు పీజీ కళాశాలలో పిసిఒఎస్ సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కేయూ డీన్ స్టూడెంట్ అఫైర్స్, సుబేదారి ఆధ్వర్యంలో యూనివర్సిటీ పీజీ కాలేజ్, యూనివర్సిటీ మహిళా పీజీ కాలేజ్ సంయుక్తంగా పి.సి.ఓ.ఎస్…

హైదరాబాద్లో ఈగిల్ టీమ్ దాడులు

– 10 కిలోల గంజాయి స్వాధీనం హైదరాబాద్, ప్రజాపతంత్ర, జనవరి 6: డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు చర్యలు చేపడుతున్నప్పటికీ తరచూ ఎక్కడో ఒకచోట డ్రగ్స్ కలకలం రేపుతూనే ఉన్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ హైదరాబాద్ లో డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట పడటం లేదు. హైదరాబాద్ లో ఈగల్ ఫోర్స్, ఎస్ఆర్ నగర్…

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి క్యూర్, ప్యూర్, రేర్ పాలసీ

– 2047కు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగడమే లక్ష్యం – రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ అభివృద్ధి బాట పట్టించడమే ధ్యేయం – మహిళా సంఘాలను కార్పొరేట్‌ సంస్థలుగా తీర్చిదిద్దుతున్నాం – ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః ఈ పేపర్ కేవ‌లం ప్రభుత్వ నివేదిక కాదు.. రాజకీయ ప్రణాళికా పేపర్ అంతకన్నా…

ఓటరు జాబితాపై అభ్యంతరాలు క్షణ్ణంగా పరిశీలించాలి

– యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంత రావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జనవరి 6: మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మున్సి పల్ వార్డుల వారీగా ఈనెల 1న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా పై వచ్చిన అభ్యంతరాలన్నింటిని క్షణ్ణంగా పరిశీలించి పరిష్కరించనున్న‌ట్లు జిల్లా కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. మినీ మీటింగ్ హల్లో మున్సిపల్ ఎన్నికల…

ఏసీబీకి చిక్కిన మరో లంచావతారం

– రూ.50 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్‌ ‌కామారెడ్డి, ప్రజాతంత్ర, జనవరి 6: కామారెడ్డి జిల్లాలో ఓ తహసీల్దార్‌ ఏసీబీ వలలో చిక్కాడు. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ ‌హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. నాగిరెడ్డిపేట మండల తహసీల్దార్‌గా పనిచేస్తున్న యార్లగడ్డ శ్రీనివాస్‌ ‌రావును, లంచం తీసుకోవడంలో మద్యవర్తిగా వ్య‌వ‌హ‌రించిన‌ ప్రైవేట్‌ ‌వ్యక్తి చినూరు…

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జనవరి 6 : గచ్చిబౌలి ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన కలకలం రేపింది. గచ్చిబౌలి గౌలిదొడ్డిలోని స్టే హోటల్లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన సూరజ్ సింగ్ (23) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం తెల్లవారుజామున సూరజ్ సింగ్ గౌలిదొడ్డి నుంచి విప్రో సర్కిల్…