prajatantra_news

prajatantra_news

మేడారం మహా జాతరకు విచ్చేయండి

– మంత్రి తుమ్మలకు ఆహ్వాన పత్రిక అందజేసిన సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 8: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో గురువారం కలిసి ములుగు జిల్లా మేడారంలో జరుగు సమ్మక్క-సారలమ్మ మహా జాతర ఆహ్వాన పత్రికను పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అందజేశారు. ఈనెల 28నుంచి 31వ తేదీ వరకు…

పీఆర్‌ ఇంజనీరింగ్‌ డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 8: పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన 2026 సంవ‌త్స‌ర‌పు డైరీ, క్యాలెండర్‌ను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈఎన్‌సీ జోగారెడ్డి, పీఆర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌ రెడ్డి, ఇతర ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక…

యూనివ‌ర్సిటీల భూముల‌పై క‌న్నేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం

– కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 7ః బడ్జెట్ కేటాయింపుల్లేకుండా రాష్ట్రంలో విద్యావ్యవస్థను ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు యూనివర్సిటీల భూములను కాజేయడంపై ‘మిషన్ మోడ్’లో పనిచేస్తోంద‌ని కేంద్ర మంత్రి జి.కిష‌న్‌రెడ్డి ఎక్స్ వేదిక‌గా ఆరోపించారు. మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేటుపరం చేసేందుకు అటవీ సంపదను, జీవవైవిధ్యాన్ని లెక్కచేయకుండా…

కేరళలో అయ్యప్పల కారుకు ప్రమాదం

– హైదరాబాద్ వాసి దుర్మరణం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 7 శబరిమల యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న భక్తుల వాహనం కేరళలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన విద్యుత్ ఉద్యోగి అశోక్ మృతిచెందారు, మరో ముగ్గురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. బుధవారం ఉదయం 5:30 గంటలకు మువత్తుపుళ్ పెరుంబవూర్ రోడ్డులోని త్రిక్కలత్తూర్,…

ఐదు రాష్ట్రాలకు ఏఐసిసి ఎన్నికల పరిశీలకుల నియామకం

న్యూఢిల్లీ, జ‌న‌వ‌రి 7 : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు సీనియర్ పరిశీలకులను నియమిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసిసి) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సన్నాహకాలు, పార్టీ బలోపేతం, సమన్వయ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు అనుభవజ్ఞులైన నేతలకు బాధ్యతలు అప్పగించింది. అస్సాం రాష్ట్రానికి ఎన్నికల పరిశీలకులుగా మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్,…

మాడవీధుల ప‌నుల‌ పురోగతిని పరిశీలించిన మంత్రి పొంగులేటి

వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 7: వరంగల్ లో ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. దేవాల యంలో నిర్మాణంలో ఉన్న మాడవీధుల అభివృద్ధి ప‌నుల‌ పురోగతిని పరిశీలించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ ఈవో సునీత, ధర్మకర్తలు, అర్చకులు వేద స్వస్తి, మంగళవా ద్యాలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి…

డెయిలీ సీరియల్‌లా ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌విచారణ

– అన్ని వేళ్లూ ఒకేవైపు చూపిస్తున్నా చర్యలేవీ – అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ ‌పారిపోయింది – బీజేపీ మాత్రమే సమర్థ విపక్షంగా పనిచేసింది – మెదక్‌ ఎం‌పి రఘునందన్‌ ‌రావు మీ మెదక్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 7: ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు విచారణ డెయిలీ సీరియల్‌లా సాగుతోందని బీజేపీ సీనియర్‌ ‌నేత, మెదక్‌ ఎం‌పీ ఎం.రఘునందన్‌ ‌రావు…

సీఎం కప్‌ ‌క్రీడల పోస్టర్‌ ఆవిష్కరించిన రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 7: సీఎం కప్‌-2025 ‌సెకండ్‌ ఎడిషన్‌ ‌పోస్టర్‌ ‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్రీడ‌లు, యువ‌జ‌నుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ ‌చైర్మన్‌ ‌శివసేనా రెడ్డి, స్పెషల్‌ ‌సీఎస్‌ ‌జయేష్‌ ‌రంజన్‌, ‌సీఎం ప్రిన్సిపల్‌ ‌సెక్రెటరీ శ్రీనివాసరాజు, సోనీబాల తదితరులు పాల్గొన్నారు. ఈ నెల…

గిరిజన సంక్షేమానికి కృషి

– ఎప్పుడూ లేనంతగా నిధుల కేటయింపు – రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జనవరి 7: గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, గతంలో ఎప్పుడూ లేని విధంగా రేవంత్‌ ‌నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం పాటుపడుతోందని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలో గిరిజన…

అమెరికాలో చట్టవిరుద్ద పనులు చేయకండి

– అది  వీసాపై ప్రభావం చూపుతుంది – భారతీయ విద్యార్థులకు అమెరికన్‌ ఎం‌బసీ హెచ్చరిక న్యూదిల్లీ,జనవరి7: ఇండియాపై అమెరికా కక్ష కట్టినట్లే ఉంది. ఇటీవల అగ్రరాజ్యం వ్యవహరిస్తోన్న తీరు చూస్తుంటే అట్లే అనిపిస్తోంది. ఒకవైపు సుంకాల పేరుతో ఇండియాపై ట్రంప్‌ ఇష్టారీతిన టారిఫ్స్ ‌విధిస్తుంటే.. మరోవైపు భారతీయ విద్యార్థులపై అమెరికా కఠిన ఆంక్షలు విధిస్తుంది. తాజాగా…