prajatantra_news

prajatantra_news

మానవతా దృక్పథం అవసరం

– గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు క‌ల్పించాలి – వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ప్రభుత్వ సంకల్పం – అధికారులకు మంత్రి అడ్లూరి దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారంలో అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి…

ఆ భూముల్లో హైడ్రాకు అడుగుపెట్టే హక్కు లేదు

– హైకోర్టు న్యాయవాది ముఖిమ్ పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: బలహీనవర్గాల భూములపై కన్నేసిన రేవంత్ సర్కార్ హైడ్రా పేరుతో దోపిడీకి పాల్పడుతున్నదని హైకోర్టు న్యాయవాది ముఖిమ్ అన్నారు. హైడ్రాపై ధ్వజమెత్తిన న్యాయవాది ముఖీమ్ మాకు అనుకూలమైన డిక్రీ ఉందని, రెవెన్యూ అధికారులు, హైడ్రా అధికారులు ఐలాపూర్ భూములలో ప్రవేశించే హక్కు లేదని అన్నారు.…

కూల్చినచోటే ఇళ్ళు కట్టించి ఇవ్వాలి

– సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్ – వెలుగుమట్ల బాధితుల ధర్నాతో దద్దరిల్లిన ధర్నా చౌక్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్లను కూల్చినచోటనే అందరికీ ప్రభుత్వం ఇళ్ల్లు నిర్మించి ఇవ్వాలనే నినాదాలతో హైదరాబాదులోని ధర్నా చౌక్ బుధవారం దద్దరిల్లింది. వెలుగుమట్లకు చెందిన దాదాపు 300మంది బాధితులు అనేక ఇబ్బందులను, అక్రమ అరెస్టులను ఎదుర్కొని…

తెలంగాణ భవన్ ముట్టడికి యత్నం

– ఉద్యమకారుల జేఏసీని అడ్డుకున్న పోలీసులు – స్వల్ప ఉద్రిక్తత హైదరాబాద్, ప్రజాతంత్ర,  ఏప్రిల్ 8: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సభ్యులు ముట్టడించారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వారు ఆందోళనకు దిగారు. పలువురు ఉద్యమకారులు తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు…

ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణయే ఏటీఎం

– దిల్లీకి గులాంగిరీ చేస్తోన్న రేవంత్‌ ‌ప్రభుత్వం – కాంగ్రెస్‌ అవినీతిపై ఇక నిరంతరంగా నిలదీస్తాం – కొత్త పార్టీతో సామాన్యులకు అండగా నిలుస్తాం – ఏప్రిల్‌ 25 ‌చరిత్రను మార్చే రోజు అవుతుంది – జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8: ‌దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు…

జస్టిస్ ఘోష్ కమిషన్ పై తీర్పు 22కు వాయిదా

హైదరాబాద్, ఏప్రిల్ 8: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తన తీర్పును ఈ నెల 22కు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో అవకతవకలపై…

పైలట్‌ ‌శిక్షణకు వచ్చిన యువతిపై అత్యాచారం

– ఇన్‌‌స్ట్రక్టర్‌ ‌అఘాయిత్యం – ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ ‌చేసిన పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌8: ‌బేగంపేట పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఏవికన్స్ ‌పైలట్‌ ‌శిక్షణ సంస్థలో శిక్షణ తీసుకుంటున్న యువతిపై  ఇన్‌‌స్ట్రక్టర్‌ గా పనిచేస్తున్న కేరళకు చెందిన నసిముద్దీన్‌ ‌అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నసీముద్దీన్‌ ‌కు దమ్మాయిగూడకు చెందిన మరొక …

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌పై దుండగుల రాళ్ల దాడి

– గస్తీ పోలీసులు రావడంతో ముఠా పరార్‌ ‌- ముఠాలో పోలీసులకు చిక్కిన ఇద్దరు మహిళలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8: ఒడిశా, బిహార్‌ ‌రాష్ట్రాల తరహాలో తెలంగాణలోనూ రైలుపై దాడి జరగడం కలకలం రేపింది. తిమ్మాపూర్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌సపంలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ ‌లక్ష్యంగా దుండగులు రాళ్లతో దాడికి తెగబడ్డారు. గస్తీలో ఉన్న పోలీసులు…

తాగుబోతు ర్యాష్‌ ‌డ్రైవింగ్‌కు ముగ్గురు బలి

– ఇద్దరు ఇంజనీరింగ్‌ ‌విద్యార్థులు, మరో యువకుడు  హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌8: ఓ ‌తాగుబోతు డ్రైవర్‌ ‌సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. మూడు కుటుంబాల్లో కడుపుకోత పెట్టాడు. ముగ్గురు యువకులు దర్మరణం చెందారు. భవిష్యత్‌పై ఎంతో కలలతో ఇంజనీరింగ్‌లో అడుగుపెట్టిన ఇద్దరు విద్యార్థులు అసువులు బాసారు. సాగర్‌ ‌రోడ్డు హస్తినాపురం వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం…

భవానీపూర్‌ ‌లో మమత నామినేషన్‌

-‌ భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్‌ ‌దాఖలు – నా జీవితం ఇక్కడే ప్రారంభం అయ్యిందని వెల్లడి కోల్‌కతా, ఏప్రిల్‌ 8: ‌పశ్చిమ బెంగాల్‌ లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి నెలకొంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపుర్‌ ‌నుంచి నామినేషన్‌ ‌దాఖలు చేశారు. తన జీవితం ఇక్కడినుంచే మొదలైందని…