prajatantra_news

prajatantra_news

యుద్ధం బాధ క‌లిగిస్తోంది

– నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెరుగుతున్నాయి – పెట్రోల్‌, డీజిల్‌, వంట‌గ్యాస్  కొర‌త ఏర్ప‌డుతోంది – హ‌రీష్‌రావు సంగారెడ్డి, ప్ర‌జాతంత్ర‌, మార్చి 10:  పవిత్ర రంజాన్ మాసం లో జరుగుతున్న యుద్ధం చాలా బాధకలిగిస్తున్నద‌ని బీఆర్ ఎస్ నాయ‌కుడు హ‌రీష్‌రావు ఆవేదన వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం సంగారెడ్డి లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింత…

దేశీయంగా 10శాతం ఎల్పీజీ ఉత్పత్తి పెంపు

-గ్యాస్‌ ‌కంపెనీలకు కేంద్రం ఆదేశం -పెట్రో కంపెనీలతో కమిటీ ఏర్పాటు -కృత్రిమ కొరత సృష్టిస్తే అత్యవసర చట్టం ప్రయోగం -కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ అత్యవసర భేటీ -పెట్రో, గ్యాస్‌ ‌నిల్వలు, సరఫరాలపై సమీక్ష న్యూదిల్లీ, మార్చి 10: దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్‌ ‌కొరత పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర పెట్రోలియం శాఖ రంగంలోకి దిగింది. గ్యాస్‌…

దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలకు పెద్దపీట

-ఏకంగా రూ. 8.8 లక్షల కోట్లతో ఆరు భారీ ప్రాజెక్టులు -జల్‌ ‌జీవన్‌ ‌మిషన్‌ ‌పొడింపునకు మరో రూ.8.7 లక్షల కోట్ల -అంతర్జాతీయ విమానాశ్రయంగా మధురై ఎయిర్‌పోర్టు -రూ.2,905 కోట్లతో సంత్రాగచ్చి-ఖరగ్‌పూర్‌ ‌ఫోర్‌లేన్‌ ‌రోడ్డు -రూ.3,839 కోట్లతో బద్నావర్‌-‌థాండియా-తిమర్వానీ మధ్య 5 లైన్ల రహదారి -రూ.3,631 కోట్లతో జెవార్‌ ‌విమానాశ్రయం-ఫరీదాబాద్‌ ‌మధ్య 6 లైన్ల ఎలివేటెడ్‌…

గ్రామీణాభివృద్ధి, చిన్నారుల సంక్షేమానికి ప్రాధాన్యం

– మంత్రులు భట్టి, సీతక్కల ఆధ్వర్యంలో ప్రీ-బడ్జెట్ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: కోట్లాది ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగిన శాఖలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కలు పేర్కొన్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళలు,…

మా భూములు మాకివ్వాలి

– కూల్చినందకు నష్టపరిహారం చెల్లించాలి – వెలుగమట్ల బాధితుల ఆవేదన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి10: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్‌ ‌భూముల్లో పేదలు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడ బెట్టుకుని కట్టుకున్నఇళ్లను రేవంత్‌ ‌సర్కార్‌ ‌బుల్డోజర్లతో నేలమట్టం చేయడంపై విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరించిన తీరుతో పేదలకు నిలువ నీడ లేకుండా పోయింది.…

కవిత దీక్ష ఖమ్మం టు హైదరాబాద్

ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 10 : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత ఖమ్మంలో నిరవధిక దీక్ష చేస్తుండగా పోలీసులు భగ్నం చేశారు. వెలుగుమట్ల భూదాన్ బాధితులకు అండగా ఉండేందుకు సోమవారం ఆమె ఇక్కడకు వచ్చారు. బీస , ఎస్సీ , ఎస్ టీ ఐకాస ఛైర్మెన్ విశారదన్‌ మహారాజ్‌ తో కలిసి…

రాష్ట్రాన్ని పట్టించుకోని కేంద్రం

– ఒక్క పెద్ద ప్రాజెక్టూ మంజూరు లేదు – కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి నిధులు సాధించండి – కేంద్ర మంత్రులకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ హుస్నాబాద్, ప్రజాతంత్ర, మే 10: రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.…

టెక్స్‌టైల్ రంగంలో ప్రధాన కేంద్రంగా తెలంగాణ

– రీ ఇమేజింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ గ్లోబల్ టెక్స్‌టైల్స్ బ్రోచర్ ఆవిష్కరణ్ణ – మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల హైదరాబాద్‌లో జరగనున్న 13వ ఆసియన్ టెక్స్‌టైల్ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన రీ ఇమేజింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ గ్లోబల్ టెక్స్‌టైల్స్ బ్రోచర్‌ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రులు…

ప్రైవేట్ ప్లే స్కూళ్లకు దీటుగా అంగన్‌వాడీ సెంటర్లు

– ఇసామియా బజార్‌లో ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: నగరంలో జనాభా అధికంగా ఉన్నప్పటికీ తగిన సంఖ్యలో అంగన్‌వాడి కేంద్రాలు లేవని, స్థలాలు అందుబాటులో లేకపోవడంతో నిర్మాణం కష్టమవుతోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. అయినప్పటికీ రద్దీ ప్రాంతమైన ఇస్సామీయా బజార్‌లో రూ.16.5 లక్షలతో…

అభాగ్యులకు సేవ చేయడం గొప్ప కార్యక్రమం

 – రెయిన్‌బోహోమ్స్ వార్షికోత్సవంలో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేకపోయిన చిన్నారులను ఆదరించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న రెయిన్‌బోహోమ్స్ దాతృత్వం చాలా గొప్పదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కొనియాడారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగిన రెయిన్‌బో హోమ్స్ వార్షికోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా…