prajatantra_news

prajatantra_news

పండుగ వరకు ఇదేరీతిన జయప్రదం చేయాలి

– గద్దెల ప్రాంగణం పున:ప్రారంభంతో ఓ ఘట్టం ముగిసింది – కేబినెట్ మీటింగ్‌ను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు – పంచాయతీరాజ్ మంత్రి సీతక్క మేడారం, ప్రజాతంత్ర, జనవరి 19: గద్దెల ప్రాంగణం పున:ప్రారంభంతో ఒక ఘట్టం ముగిసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని…

బీఆర్‌ఎస్‌ దిమ్మెలు కూలగొట్టాలి

– సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించిన ఎన్టీఆర్‌ – పథకాల అమలులో ఆయనే మాకు స్ఫూర్తి – ఖమ్మం జిల్లా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 18: అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్‌ఎస్‌ దిమ్మెలను కూలగొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వకుండా పేదలను ఇబ్బంది పెట్టారంటూ ఆ పార్టీ…

మతతత్వ శక్తులపై పోరాడుతున్న‌ సీపీఐ

– బీజేపీ క‌ట్ట‌డికి క‌లిసి రండి – సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు స‌భ‌లో సీఎం రేవంత్‌ ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 18: దేశంలో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎర్రజెండా నిటారుగా నిలబడి కొట్లాడుతోందని, కామ్రేడ్‌ సోదరులను మనసారా అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కమ్యూనిస్టులు పేదల కోసం ప్రభుత్వాలపైనే యుద్ధాలు చేశారని, దున్నేవానిదే భూమి అనే…

సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు

– రెడ్‌క్రాస్‌ పాలకవర్గ సభ్యుడు శ్రీనివాస్‌రావుకు ఎమ్మెల్యే నాయిని కితాబు హనుమకొండ, ప్రజాతంత్ర, జనవరి 18: రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర పాలకవర్గ సభ్యుడు ఇ.వి.శ్రీనివాస్‌ రావు తన చిన్ననాటి మిత్రుడని, పట్టుదలతో చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తారని, సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్నారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రశంసించారు. శ్రీనివాసరావు పుట్టిన రోజు…

మేడారం భక్తులకు నిఫుణులతో వైద్య సేవలు

– హాస్పిటల్‌ సందర్శించిన ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్రనాయక్‌ ములుగు, ప్రజాతంత్ర, జనవరి 18: మేడారం టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన 50 పడకల హాస్పిటల్‌ను వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకుడు డాక్టర్‌ రవీంద్రనాయక్‌ ఆదివారం సందర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మేడారం సందర్శన, మేడారంలో మంత్రివర్గ సమావేశంలో భాగంగా…

కూడవెల్లి జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు

– ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక పూజలు సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 18: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాఘ అమావాస్యను పురస్కరించుకుని నిర్వహిస్తున్న మూడు రోజుల జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు కూడవెల్లి వాగులో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి…

అన్ని రంగాల్లో హుస్నాబాద్‌ ముందుండాలి

– ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా – మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది – హుస్నాబాద్‌ను కరీంనగర్‌ జిల్లాలో కలుపుతాము – ఇందిరమ్మ ఇండ్లు, రుణాల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పొన్నం సిద్దిపేట ప్రజాతంత్ర, జనవరి 18: హుస్నాబాద్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల…

పట్టాలెక్కిన తొలి వందేభారత్‌ స్లీపర్‌

– మాల్దాలో జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని కోల్‌కతా, జనవరి 17: భారత్‌లో తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలు పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో జరిగిన కార్యక్రమంలో ఈ అధునాతన రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు స్లీపర్‌ రైల్లో ప్రయాణించే విద్యార్థులతో మోదీ ముచ్చటించారు. రైలు లోపలికి వెళ్లి అందులోని…

సికింద్రాబాద్‌ అస్తిత్వం దెబ్బతీసేలా చర్యలు

– సికింద్రాబాద్‌పై పోరాటం ఆపేది లేదు – ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బిఆర్‌ఎస్‌ నేత కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జనవరి17:హైదరాబాద్‌, సికింద్రాబాద్‌కు ఎంతో చరిత్ర ఉందని.. సికింద్రాబాద్‌ అస్తిత్వాన్ని తొలగించే విధంగా చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో తుగ్లక్‌ గురించి పుస్తకాల్లో…

గణతంత్ర దినోత్సవ వేళ రాష్ట్రాలకు హై అలర్ట్‌

– ఉగ్రదాడుల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం న్యూఢల్లీి, జనవరి 17: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాలకు భద్రతా సంస్థలు హై అలర్ట్‌ ప్రకటించాయి. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరిగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఖలిస్థానీ, బంగ్లాదేశ్‌ కేంద్రంగా పనిచేసే ఉగ్ర గ్రూపులు దిల్లీ, హరియాణా, పంజాబ్‌, ఉత్తర్‌…