prajatantra_news

prajatantra_news

మున్సిపల్ ఎన్నికల వేళ 47మంది కమిషనర్ల బదిలీ

– తక్షణం విధుల్లో చేరాలని ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి21:మున్సిపల్ ఎన్నికలకు ముందు పలువురు కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఏకంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే విధుల్లో చేరాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. ఎలక్షన్…

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్

– అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య విద్య – ఉస్మానియాలోనైనా, ఆసిఫాబాద్లోనైనా ఒకేస్థాయి విద్య అందాలి – అధికారులకు మంత్రి దామోదర్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 21 : రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య బోధనను మెరుగుపరిచే దిశగా వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 ప్రభుత్వ మెడికల్…

వీధి కుక్క‌ల‌పై విష‌ప్ర‌యోగం

– పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు – మూగ‌జీవాల‌ను చంప‌డం అమానుషం – బాధ్యుల‌ను క‌ఠినంగా శిక్షిస్తాం – కుక్క‌ల స‌మ‌స్య వుంటే అధికార్ల‌కు తెల‌పండి – మంత్రి సీత‌క్క‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 21:  కొన్ని గ్రామ పంచాయతీల్లో వీధి కుక్కలకు విష ప్రయోగం చేసి చంపినట్లు ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు వ‌చ్చిన నేప‌థ్యంలో పోలీసులు…

సింగరేణిపై బీఆర్‌ఎస్‌ ‌దుష్ప్రచారం

– కవిత ప్రశ్నలకు సమాధనం చెప్పండి – మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 21: సింగరేణిపై బీఆర్‌ఎస్‌ ‌నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌మండిపడ్డారు. గత ప్రభుత్వం 30 శాతం అధిక కేటాయింపులతో టెండర్లు అప్పగించిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ‌హయాంలో కాంట్రాక్టులు పొందిన వాళ్లు.. ఇప్పుడు చెడ్డవాళ్లయ్యారా అని మంత్రి…

మున్సిపల్‌ ఎన్నికలకు జాగృతి దూరం

– ఎవరు కోరినా మద్దతు ఇస్తాం – ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌తుదిదశకు చేరుతుందన్న నమ్మకం లేదు – మీడియాతో జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 21: జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదని.. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. త్వరలో…

ప్రాజెక్టు ప‌నులు శ‌ర‌వేగంగా పూర్తిచేయాలి

– ఎస్.ఎల్.బి.సి టన్నెల్ పనుల కోసం ప్ర‌త్యేక విభాగం – నిధుల కేటాయింపున‌కు సీఎం ఓకే – పూడిక‌తీత ప‌నుల‌కు ప్రాధాన్యం – కాళేశ్వ‌రం పున‌రుద్ధ‌ర‌ణ డిజైన్లు నెల‌లోపు పూర్తి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 21: రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకం…

రాముడి పేరు చెప్పకుండా ఎన్నికల్లో నిలబడగలరా?

– నిజామాబాద్‌ ‌మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ ‌జెండా ఎగరేస్తాం – టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 21: శ్రీరాముడి పేరు చెప్పకుండా ఎన్నికల్లో నిలబడే దమ్ము బీజేపీకి ఉందా అని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌ప్రశ్నించారు. నిజామాబాద్‌ ‌మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌జెండా ఎగరడం ఖాయమని, కాంగ్రెస్‌ ‌తోనే…

తెలంగాణ సివిల్ స‌ర్వీస్ అధికార్ల‌కు ఐఏఎస్‌లుగా ప్ర‌మోష‌న్‌

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 21:  రాష్ట్ర సివిల్ స‌ర్వీసుల‌కు చెందిన అధికార్ల‌ను ఇండియ‌న్ అడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీస్ (ఐఏఎస్‌)కు ప్రొబెష‌న్ పై బ‌దిలీ చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి రాజేష్‌కుమార్ యాద‌వ్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఆర్‌.డి.మాధురి, పి.బెన్ ష‌లోమ్‌లు తెలంగాణ హైకోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్ మేర‌కు కోర్టు ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు వీరిని ప్ర‌మోష‌న్‌పై…

నైనీ బ్లాక్ టెండ‌ర్లు పిలిచి వెన‌క్కి త‌గ్గ‌డ‌మేంటి?

– అవినీతి అక్ర‌మాల వార్త‌లు దుర‌దృష్ట‌క‌రం – సైట్ విజిట్ స‌ర్టిఫికెట్ నిబంధ‌న దుర్వినియోగం – సింగ‌రేణికి రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.47వేల కోట్ల బ‌కాయిలు – ఏ బొగ్గు గ‌ని సంస్థ‌కూ ఇంత‌టి ఇబ్బందులు లేవు – సింగ‌రేణిని రాష్ట్ర ప్ర‌భుత్వాలు దోచుకున్నాయి – కేంద్రం త‌ర‌పున పూర్తిగా స‌హ‌క‌రిస్తా – మంత్రి కిష‌న్‌రెడ్డి న్యూదిల్లీ,…

మున్సిపల్‌ ఎన్నికలకు మేం సిద్దం

– స్థానిక సమస్యల ఆధారంగానే ప్రజల తీర్పు – కాంగ్రెస్‌కు వోటేస్తే జిల్లాలు ఎత్తేయడం ఖాయం – మీడియాతో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 21: మున్సిపల్‌ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ ‌సిద్ధంగా ఉందని ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు వోటేస్తే జిల్లాలు ఎత్తివేయటం…