prajatantra_news

prajatantra_news

మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు

– ఒక్క రోజులోనే రూ.5వేలు పెరుగుద‌ల‌ న్యూదిల్లీ, జనవరి 23: గ్రీన్‌లాండ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మారిన వేళ తగ్గుముఖం పట్టిన పసిడి ధర మళ్లీ పైకెగసింది. డెన్మార్క్ అధీనంలోని ద్వీపాన్ని బలప్రయోగం ద్వారా స్వాధీనం చేసుకోబోమని ట్రంప్ ప్రకటించడంతో గురువారం బంగారంలో లాభాల స్వీకరణ కనిపించింది. అయితే అది ఒక్క రోజుకే…

చేసిందేమీ లేకే విమర్శలు

– మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడానికి, చేయడానికి ఏమీ లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు తరిమికొడుతున్నారని తెలిపారు. తాను చనిపోయే పరిస్థితి వచ్చిందంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని, మున్సిపల్ ఎన్నిలకు ముందు డ్రామాలు చేస్తున్నారని…

స్వాతంత్య్రోద్యమ చరిత్రలో అగ్రగణ్యుడు నేతాజీ

– కూకట్‌పల్లిలో విగ్రహం ఆవిష్కరించిన బీజేపీ చీఫ్ రామచందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో అగ్రగణ్యుడని, దేశ యువతను సంఘటితం చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా స్వాతంత్య్ర సాధనకు సైనిక మార్గంలో పోరాటానికి నాయకత్వం వహించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పేర్కొన్నారు. పరాక్రమ్…

డబ్ల్యూహెచ్‌వోనుంచి వైదొలగుతున్నాం

– అమెరికా మరో సంచలన నిర్ణయం వాషింగ్టన్, జనవరి 23: అనేక విషయాల్లో దూకుడుగా వ్యవహరిస్తున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు మ‌రో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వోనుంచి అధికారికంగా వైదొలగింది. అధ్యక్షుడిగా రెండోసారి అందలమెక్కినప్పటి నుంచి ట్రంప్ పలు సందర్భాల్లో ఆ సంస్థ నుంచి వైదొలగుతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా…

ధైర్యసాహసాలకు నేతాజీ నిదర్శనం

Prime Minister Modi

– ప్రధాని మోదీ ఘన నివాళి న్యూదిల్లీ, జనవరి 23: స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నివాళులు అర్పించారు. భయమెరుగని నాయకత్వానికి, అచంచల దేశ భక్తికి నేతాజీ ప్రతీక అని కొనియాడారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.…

ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

– భారీగా తరలి వస్తోన్న జనం – ఇప్ప‌టికే జనజాతరగా మేడారం వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 23: సమ్మక్క సారలమ్మ జాతరకు మేడారం జనసంద్రంగా మారుతోంది. జాతర ప్రారంభానికి ముందే జనం తండోపతండాలుగా వస్తున్నారు. వాహనాల రద్దీ పెరిగింది. ఇప్పటికే ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇప్ప్పుడు రైల్వే శాఖ కూడా వరంగల్, కాజీపేటల వరకు…

డ్రగ్స్ సంస్కృతి కట్టడి క్రీడల ద్వారానే సాధ్యం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22: అన్ని రంగాల్లో భారతదేశం వేగంగా ముందుకు సాగుతున్నట్లే క్రీడారంగంలోనూ క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో క్రీడా పోటీలను నిర్వహించుకుంటున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడమే లక్ష్యంగా ‘పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ 2025-26’ నిర్వహణలో భాగం> ప్రధాన…

మేడారానికి మెరిసే రోడ్లు

– రూ.165 కోట్ల‌తో ర‌హ‌దారుల నిర్మాణం – 1418 ఎక‌రాల్లో పార్కింగ్ స‌దుపాయం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 22 : ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ గిరిజన జాతర ప్రారంభానికి మరో ఐదు రోజులు మాత్రమే ఉండడంతో ఇప్పటికే మేడారానికి ప్రతీ రోజూ లక్షలాది మంది భక్తులు ముందస్తు మొక్కులకై తరలి…

అటెన్షన్‌ ‌డైవర్షన్‌ ‌స్కీమ్‌

‌-కేటీఆర్‌కు నోటీసులపై బీఆర్‌ఎస్‌ ‌నేతల ఆగ్రహం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 22: కెటిఆర్‌కు సిట్‌ ‌నోటీసులపై బిఆర్‌ఎస్‌ ‌నేతలు మండిపడ్డారు. ఇదంతా కేవలం డైవర్షన్‌ ‌స్కీమ్‌ అం‌టూ విమర్శలు గుప్పించారు.  బొగ్గు స్కామ్‌పై సమాధానం చెప్పలేక .. నిన్న త‌న‌కు, ఇవాళ కేటీఆర్‌కు సిట్‌ ‌నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు మండిపడ్డారు. సీఎం…

తరతరాల విశ్వాసం.. గిరిజన బిడ్డల పోరాటం

– సమ్మక్క త్యాగమే గిరిజన ఆధ్యాత్మిక సమాగమానికి మూలం – గిరిజన ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం – వారి సంస్కృతికి గుర్తింపు – మహా జాతరకు మూడు కోట్లమంది వస్తారని అంచనా – సకల ఏర్పాట్లు పూర్తిచేసిన ప్రభుత్వం ములుగు, ప్రజాతంత్ర, జనవరి 22: అడవు ల్లో పుట్టిన ఒక గిరిజన మహిళ పోరాటం తరతరా…