prajatantra_news

prajatantra_news

సింగరేణిని అందరూ దోచుకునే వారే

– అప్పుడు కేసీఆర్ కుటుంబం – ఇప్పుడు మంత్రులు, దళారులు – రెండు పార్టీల దోపిడీపై విచారణ జరపాలి – కేంద్ర మంత్రి బండి సంజయ్‌ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24 :గతంలో కేసీఆర్ కుటుంబమే సింగరేణిని దోచుకుంటే కాంగ్రెస్ పాలనలో మంత్రులు, దళారులు దోచుకుంటున్నారు.. అందుకే ఒకరి అవినీతిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు…

టెండ‌ర్ ర‌ద్దు చేశారంటే అవినీతి జ‌రిగిన‌ట్టే క‌దా!

– మ‌సిబూసి మారేడుకాయ చేయొద్దు – డిప్యూటీ ముఖ్య‌మంత్రి  సోలార్ స్కాంపై మాట్లాడ‌రేం? – రేవంత్ బావ‌మ‌రిది కోస‌మే ఈ త‌తంగ‌మంతా – ఎక్స్ వేదిక‌గా హ‌రీష్‌రావు విమ‌ర్శ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 24: బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని సూటిగా చెప్పలేక, భట్టి విక్ర‌మార్క‌ విషయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని హరీష్ రావు…

తెలంగాణ జాగృతి సింహ గర్జన

– స్థానిక ఎన్నికల బరిలో దిగేందుకు మాస్టర్‌ ‌ప్లాన్‌ -‌ ఫార్వర్డ్ ‌బ్లాక్‌ ‌సింహం గుర్తు పై పోటీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి24: రాజకీయంగా బలపడడానికి అసవరమైన రీతిలో జాగృతి అధ్యక్షురాలు కవిత అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇందుకు అవసరమైన విధంగా పునాదులు వేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక ఎన్నికల్లో నిలబడాలన్న దిశగా వ్యూహం వేస్తున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ…

సింగరేణిపై దుష్ప్రచారం.. కట్టుకథలు

– సైట్‌ ‌విజిట్‌ ‌నిబంధన గతంలో ఉన్నదే – ఎవరి ప్రయోజనం కోసం..ఎవరు చేస్తున్నారు – ఒకరు కథనం..మరొక‌రు లేఖ.. ఇంకొకరు విచారణ – వీరికి ఉన్న సబంధం ఏమిటో ప్రజలకు తెలియాలి – సింగరేణిపై కిషన్‌ ‌రెడ్డి విచారణను స్వాగతిస్తున్నాం – అన్ని వ్యవహారాలపై విచారణ జరగాలన్నదే తన అభిప్రాయం – మీడియా సమావేశంలో…

జాతరలో రూ.6 కోట్లతో 565 ఇందిరా మహిళా శక్తి స్టాల్స్

– మంత్రి సీతక్క చొరవతో ఎస్‌హెచ్‌జీ మహిళలకు లబ్ది హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24: మహిళాభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రతి సందర్భాన్ని మహిళల ఆర్ధిక చేకూర్పునకు అవకాశంగా మార్చాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంకల్పించారు. మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు అవసరమైన నిత్యావసర వస్తువులు, ఆహార పదార్ధాలు విక్రయించేందుకు ఇందిరా…

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 26న గ్రామ సభలు

– కేంద్రం ఆదేశాలతో ఏఐ ఆధారిత ‘సభా సార్‌’ అమలు – గ్రామ సభల డిజిటలైజేషన్ కు కొత్త‌ ప్లాట్‌ఫామ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24 : కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ గ్రామ సభల డాక్యుమెంటేషన్‌ను డిజిటల్‌గా మార్చేందుకు ‘సభా సార్’ (ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్)ను ప్రవేశపెట్టింది. 2025 ఆగస్టు 14న ప్రారంభమైన ఈ…

రూ.50 కోట్లతో స్నాన ఘాట్లు, 348 బీవోటీల ఏర్పాటు

– అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు – విద్యుత్ సరఫరాకు 196 ట్రాన్స్‌ఫార్మర్లు, 67 కి.మీ విద్యుత్ లైను – మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24 : మేడారం మహా జాతర ప్రారంభానికి మరో మూడు రోజులు మాత్రమే ఉండడంతో జాతరకు హాజరయ్యే భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర…

గణతంత్ర వేడుకల్లో తెలంగాణ ప్రత్యేకత

– పరేడ్‌లో ఒగ్గుడోలు ప్రదర్శనకు అనుమతి – దిల్లీ వేదికగా ప్రాక్టీస్ చేస్తున్న కళాకారులు న్యూదిల్లీ, జనవరి 24: దేశ రాజధాని దిల్లీలో జరిగే 77వ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ బిడ్డలు ప్రత్యేకంగా నిలవబోతున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, ఇతర దేశాధిపతుల ముందు తెలంగాణకే సొంతమైన కళారూపాన్ని ప్రదర్శించనున్నారు. ఇప్పటివరకు ఎన్నో కళారూపాలు రిపబ్లిక్ డేలో పాల్గొన్నా…

స్టార్టప్ కేంద్రంగా టీ-హబ్‌ను కొనసాగించాలి

– అద్దె భవనాల్లోని కార్యాలయాలను మార్చడంపై సీఎం స్పందన హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24: టీ-హబ్‌ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుకు…

జనగణనకు కేంద్రం రంగం సిద్దం

– 33 ప్రశ్నలతో వివరాల సేకరణ – గెజిట్‌ ‌విడుదల చేసిన సర్కార్‌ ‌న్యూదిల్లీ,జనవరి23:దేశ వ్యాప్తంగా జనగణనకు రంగం సిద్ధమైంది. రెండు దశల్లో జనగణన చేపట్టాలని ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. జనగణనలోనే కులగణన కూడా కేంద్రం చేపట్టనుంది. 2026 ఏప్రిల్‌ 1 ‌నుంచి తొలిదశ జనగణన ప్రారంభం కానుంది. తొలిదశలో గృహ…