prajatantra_news

prajatantra_news

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు తక్షణం చెల్లించాలి

– బీజేపీ ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో ధర్నా హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వేదికగా మంగళవారం ధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ధర్నాకు పెద్ద…

మున్సిపల్ ఎన్నికల్లో మ‌న అభ్యర్థులు గెల‌వాలి

– అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి – కాంగ్రెస్ శ్రేణుల‌కు పిలుపు – మీడియా స‌మావేశంలో భ‌ట్టి విక్ర‌మార్క‌ – దివ్యాంగుల‌ను ముందుకు న‌డిపించాలి – వారికి ట్రైసైకిళ్లు పంపిణీ మధిర, ప్రజాతంత్ర, జనవరి 27: పార్టీని ఉమ్మడి కుటుంబంలా భావించి ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు,…

సింగరేణి కార్మికుల సొంతింటి కల సాకారం చేస్తాం

– కార్మికుల సంక్షేమానికి పెద్దపీట – అధికారులతో సమానంగా సౌకర్యాలు – ఉద్యోగుల పేరు మార్పుల సమస్యకు పరిష్కారం, – కార్మికుల సొంత ఇంటి కలను సాకారం చేస్తాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని డిప్యూటీ సీఎం…

ఎన్నికల పక్రియలో పెరిగిన మహిళల భాగస్వామ్యం

– ఎన్నికల హామీల అమలుకు నిలదీస్తున్న మహిళలు – ఐద్వా సమావేశంలో ప్రొఫెసర్‌ ‌శాంతాసిన్హా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి26: దేశవ్యాప్తంగా ఎన్నికల పక్రియలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నదని, పోలింగ్‌ ‌కేంద్రాల్లో వారి వోటింగ్‌ ‌శాతమే అధికంగా ఉంటోందని రామన్‌ ‌మెగసెసే అవార్డు గ్రహీత, ఐద్వా రిసెప్షన్‌ ‌కమిటీ చైర్పర్సన్‌ ‌ప్రొఫెసర్‌ ‌శాంతాసిన్హా తెలిపారు. ఎన్నికల హాలు అమలు చేయకుంటే…

కర్రెగుట్టల్లో పేలిన మందుపాతరలు

– పదిమంది భద్రతా సిబ్బందికి  తీవ్ర గాయాలు ములుగు, ప్రజాతంత్ర, జనవరి 26: తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పేలి 10 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. కర్రెగుట్టల్లో మావోయిస్టుల కదలిక, ఐఈడీలు అమర్చినట్లు భద్రతా సంస్థలకు విశ్వసనీయ సమాచారం అందడంతో కూంబింగ్‌ ‌చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అనేక…

తెల్లాపూర్ లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టొద్దు 

– రమణపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్న  – శాంతిభద్రతలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం – మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పటాన్ చెరు,ప్రజాతంత్ర,జనవరి 26: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధిలోని నైబర్ హుడ్ అసోసియేషన్ అధ్యక్షులు రమణను మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పరామర్శించారు. తెల్లాపూర్ లోని మై…

దేశ భద్రతకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి

* సురక్షిత నగరంగా నిలబెట్టడానికి పోలీసు శాఖ కృషి * గణతంత్ర వేడుకల్లో నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి26: దేశ భద్రత కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ను దేశంలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో సురక్షిత నగరంగా నిలబెట్టడానికి పోలీసు శాఖ కృషి…

సేవాగుణం  ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి

– బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి26:  ప్రజలకు సేవ చేసే ఆలోచన ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి సూచించారు. రాజకీయాలంటే ఏదో అనుకుని ఆలామంది భ్రపడతారని అన్నారు. ప్రజలకు సేవచేయడం, ప్రధాన లక్ష్యం కావాలన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని 12వ వార్డు బేతాళ స్వామి కాలనీలో ఏర్పాటు చేసిన…

మేడారాన్ని సందర్శించిన మావోరి తెగ ప్రతినిధులు

– గద్దెల ప్రాంగణంలో హాకా నృత్య ప్రదర్శన – కళాకారులతో కలిసి నృత్యం చేసిన మంత్రి సీతక్క ములుగు, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 26:  ప్రపంచ ప్రఖ్యాత శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా సోమవారం న్యూజిలాండ్‌కు చెందిన మావోరి తెగ ప్రతినిధులు మేడారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేడారం గద్దల  ప్రాంగణంలో మావోరి తెగ వారి సంప్రదాయ…

ఏదులాపురాన్ని రోల్ మోడల్‌గా తీర్చుదిద్దుతా

– మంత్రి పొంగులేటి – రూ. 2.5 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన – గత ప్రభుత్వం కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టింది – అర్హులైన ప్రతి పేదవానికీ ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు ఏదులాపురం, ప్రజాతంత్ర, జనవరి 26: రాబోయే రోజుల్లో ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన (రోల్ మోడల్) మున్సిపాలిటీగా…