prajatantra_news

prajatantra_news

బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింత పెంచాలి

– అధికారులకు సీఎస్ ఆదేశాలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 28 : ప్రభుత్వ విద్యా సంస్థలలో బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింతగా పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలస్థాయి వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన బోధన సాగాలని, నాణ్యత ప్రమాణాలు పెంచే దిశగా కార్యాచరణ…

అబ్కారీ శాఖ‌లో మ‌రో అవినీతి

– వాటాలు పంచుకున్న ముఖ్య నేత‌, మ‌రో మంత్రి – లాట‌రీ ప‌ద్ధ‌తిన ఎందుకు కేటాయించ‌రు? – లిక్క‌ర్ కంపెనీల‌కు రూ.4500 కోట్ల బ‌కాయిలు – చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేదు – రైతుల‌కంటే బీరు కంపెనీలే ప్ర‌భుత్వానికి ముఖ్యం – విరుచుకుప‌డ్డ హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 28:  అబ్కారీ శాఖలో అవినీతి జరుగుతున్న సంగ‌తిని…

సంప్ర‌దాయబ‌ద్ధంగా మ‌హాజాత‌ర ప్రారంభం

-రూ.250కోట్ల వ్య‌యంతో భారీ ఏర్పాట్లు – జాత‌ర ఏర్పాట్ల‌ను స్వ‌యంగా ప‌రిశీలించిన మంత్రులు – ఎల్లెడ‌లా ఆధ్యాత్మిక ప‌ర‌వ‌శం – నాలుగు రోజుల‌పాటు మ‌హాజాత‌ర మేడారం, ప్రజాతంత్ర, జనవరి 28:  ఆసియా ఖండంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కుంభమేళ తర్వాత అత్యధిక…

పేదల నోరు కొడుతున్న ప్రధాని మోడీ

TPCC Chief Mahesh Kumar Goud fire

-మహేశ్ కుమార్ గౌడ్‌ మెదక్, ప్రజాతంత్ర, జనవరి 28: ప్రధాని మోడీ పేదవాళ్ళ నోటికాడి ముద్దను లాక్కోవాలని చూస్తున్నాడని టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. జాతీయ ఉపాధి హామీచట్టం పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని ఖండిస్తూ మెదక్ జిల్లాలో  నరేగా బచావో, బీజేపీ హటావో నినాదంతో నిరసన…

వికసిత్ భారత్ వైపు దేశం పయనిస్తోంది

– పదేళ్లలో పేదల కోసం 4 కోట్ల ఇళ్ల నిర్మాణం – వరి ఉత్పత్తిలో ప్రపంచంలో నంబర్ వన్ – అక్వా, పాల ఉత్పత్తుల్లో భారత్ ముందంజ – గత 11 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివద్ధి – పవర్ టెక్నాలజీ హబ్?గా రూపొందుతున్న భారత్ – గ్రీన్ ఎనర్జీ రంగంలో పవర్…

అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న కారు

– ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి హైదరాబాద్, జనవరి 28: హైదరాబాద్ శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు…

మేడారం.. జనసంద్రం!

– వనదేవతల జాతరలో తొలి అంకం పూర్తి – గద్దెపైకి చేరిన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు – రేపే అసలు ఘట్టం – చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి ఆగమనం.. – లక్షలాదిగా తరలివస్తున్న భక్తజనం మేడారం, ప్రజాతంత్ర, జనవరి 28:  ములుగు, ప్రజాతంత్ర , జనవరి 28:మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారం అభయారణ్యం…

జంపన్నవాగులో విషాదం

– నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన భక్తుడు – గాలింపు అనంతరం మృతదేహం లభ్యం – అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక ములుగు ప్ర జాతంత్ర, జనవరి 28 : మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర మొదటి రోజే విషాద ఛాయలు అలుముకున్నాయి. జనవరి 28న పవిత్ర జంపన్నవాగులో స్నానం కోసం దిగిన ఓ భక్తుడు నీటి…

గోవిందరావుపేటలో పగిడిద్ద రాజుకు ఘ‌న స్వాగ‌తం

మేడారం, ప్రజాతంత్ర, జనవరి 28: ములుగు జిల్లా గోవిందరావుపేట చేరుకోవడంతో ప్రజలు అధికంగా వచ్చి పూజలు నిర్వహించారు.  మంగళవారం మధ్యాహ్నం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూలుగండ్ల గ్రామం నుంచి విశేష పూజలు అందుకుని మేడారానికి తరలివస్తున్న పగిడిద్ద రాజుకు గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం సమీపంలోని గుండ్ల వాగు వద్ద మండల ప్రజలు స్వాగతం ప‌లికి…

దేశానికే రోల్‌మోడల్‌గా రాష్ట్ర‌ డిజాస్టర్ మేనేజిమెంట్

– రూ.100 కోట్లతో అత్యాధునిక పరికరాలు – రాష్ట్రస్ధాయిలో అత్యుత్తమ శిక్షణ కేంద్రం – క్షేత్రస్ధాయి వరకు అడ్వాన్సుడ్ వెదర్ స్టేషన్లు ఏర్పాటు – రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖa మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: ప్రకృతి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొని వీలైనంతవరకూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రకృతి విపత్తుల నిర్వహణ…