prajatantra_news

prajatantra_news

వ్య‌వ‌సాయానికి 12 గంట‌లే విద్యుత్ స‌ర‌ఫ‌రా

– ఇందులోనూ ఐదుసార్లు ట్రిప్‌లు – ప్ర‌భుత్వం చెబుతున్న 24 గంట‌ల స‌ర‌ఫ‌రా ఎక్క‌డ‌? – రైతులంటే ప్ర‌భుత్వానికి చిన్న‌చూపు – వెంట‌నే రైతుల‌కు 24 గంట‌ల క‌రెంట్ ఇవ్వాలి – బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు డిమాండ్‌ జ‌హీరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 12:కోహిర్‌లో విద్యుత్ సరఫరా బాగాలేదు.. రోజుకు 5–6 సార్లు ట్రిప్ అవుతుంది.. రైతులకు…

ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి

– శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి – నిధులను ప్రణాళిక బద్ధంగా వినియోగించాలి – ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి సూచ‌న‌ సూర్యాపేట, ప్రజాతంత్ర,మార్చి 12 : ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99…

గ్యాస్‌ ‌కొరతతో హోటళ్ల మూత

– హాస్టళ్ల పరిస్థితి మరింత దారుణం – ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో ‌బావర్చి మూసివేత – ప్యారడైజ్‌ ‌హోటల్‌దీ అదే దుస్థితి – బ్లాక్‌ ‌మార్కెట్‌పై కఠిన చర్యలు తప్పవన్న అధికారులు సిలిండర్ల కొరత తీవ్రంగా మారి.. హోటల్, టిఫిన్ సెంటర్లు, పేయింగ్ గెస్ట్ హాస్టళ్ల నిర్వహణను సంక్షోభంలోకి నెట్టింది. సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో పలు…

99 రోజుల ప్రణాళికను సమర్ధంగా అమలు చేయాలి

‍‍‍- రేవంత్ నాయ‌క‌త్వంలో డైన‌మిక్ పాల‌న‌ – దిగువ‌స్థాయి నుంచి వ‌చ్చిన నాయ‌కుల‌కే సేవ‌ల‌పై అవ‌గాహ‌న‌ ‍ -స్పీకర్ ప్రసాద్ కుమార్ వికారాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12:  ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాపాలన ప్రగతి ప్రణాలిక ఎంతగానో దోహదపడుతుందని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ పట్టణంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి…

ఇం‌ధన భద్రతపై ఇరాన్‌తో చర్చిస్తున్నాం

– ఇప్పటికే ఇరాన్‌తో మంత్రి జైశంకర్‌ ‌చర్చలు – విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ ‌జైస్వాల్‌ ‌న్యూదిల్లీ, మార్చి 12: ఇంధన భద్రతపై ఇరాన్‌తో చర్చిస్తున్నామ‌ని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ ‌జైస్వాల్‌ అన్నారు. దేశ ఇంధన భద్రతపై ఇరాన్‌తో విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ ‌మాట్లాడారని రణధీర్‌ ‌జైస్వాల్‌ ‌వెల్లడించారు. హర్మూజ్ ‌మీదుగా భారత్‌కు…

కాశ్మీర్‌ ‌మాజీ సిఎం ఫరూక్‌పై హత్యాయత్నం

-తృటిలో తప్పించుకున్న అబ్దుల్లా -తనది 20 ఏళ్ల పగ అన్న దుండగుడు జమ్ము, మార్చి 12: జమ్మూకశ్మీర్‌ ‌మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. ఓ వివాహ వేడుకలో నిందితుడు ఆయనపై కాల్పులకు పాల్పడేందుకు ప్రయత్నించాడు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమవడంతో.. ఫరూక్‌ ‌సురక్షితంగా బయటపడ్డారు. 20 ఏళ్లుగా తాను ఫరూక్‌ను చంపాలనుకుంటున్నానని నిందితుడు…

ఉద్య‌మ‌కారుల సంక్షేమంపై దృష్టి సారించిన స‌ర్కార్‌

– మంత్రి పొన్నం ను క‌లిసిన కోదండ‌రామ్‌, ద‌యాక‌ర్‌ – సీఎంతో ప్ర‌త్యేక స‌మావేశానికి నిర్ణ‌యం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 12: తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ఒక ప్రత్యేక కమిటీని…

న్యాయవ్యవస్థలో అవినీతి రచయితలు

– వారిని దూరంపెట్టాలన్న సుప్రీం ధర్మాసనం న్యూదిల్లీ, మార్చి 12: జాతీయ విద్యా పరిశోధనా శిక్షణ మండలి ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశాన్ని చేర్చేందుకు కారకులైన వారిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ముగ్గురు నిపుణులతో ఇకపై ఎలాంటి సంబంధాలు కొనసాగించొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను…

నిజామాబాద్‌ ‌జిల్లాలో దారుణ హత్య

– కాంగ్రెస్‌ ‌నేతను హతమార్చిన సమీప బంధువు నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 12: నిజామాబాద్‌ ‌జిల్లాలో కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు, ఇందల్వాయి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి గురువారం దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లాలోనే కాక రాష్ట్ర‌ రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. కుటుంబ రాజకీయ విభేదాలు హత్యకు కారణంగా…

బీఆర్‌ఎస్‌ ‌ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ముగిసింది

-‌ స్పీకర్‌ ‌నిర్ణయంతో ఏకీభవించిన సుప్రీం కోర్టు – తదుపరి విచారణ అవసరం లేదని వ్యాఖ్య న్యూదిల్లీ, మార్చి 12: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణ ఎట్టకేలకు ముగిసింది. రాష్ట్ర రాజకీయాల్లో కొన్నిరోజులుగా తీవ్ర కలకలం రేపిన ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు గురువారం ముగించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా…