prajatantra_news

prajatantra_news

యాదగిరిగుట్ట నూతన ఈవోగా భవానీశంకర్

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 29: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ఈవోగా భవానీశంకర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా కొండ కింద కళ్యాణ కట్ట వద్ద స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ప్రధాన ఆలయంలో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు కుటుంబ సమేతంగా గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని…

పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వాడొద్దు

– దేవూనూరులో అవగాహన సదస్సు – ఉన్నత్ భారత్ అభియాన్ అభివృద్ధి పథకం అమలు – భాగస్వామ్య‌మైన న్యూసైన్స్ డిగ్రీ, పీజీ కాలేజీ హన్మకొండ, ప్రజా తంత్ర, జనవరి 29: ఉన్నత్ భారత్ అభియాన్ (యుబిఎ) కార్యక్రమంలో భాగంగా హనుమకొండలోని న్యూ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల డైరెక్టర్లు డాక్టర్ కె.రవీందర్ రెడ్డి డాక్టర్…

ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు

– మామునూరు ఎయిర్‌పోర్టుకు భూమి అప్పగింత – ప్ర‌తాలు అందుకున్న కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్ నాయుడు – రెండున్న‌రేళ్ల‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తిచేస్తాం: మంత్రి హామీ – కొత్త‌గూడెం, ఆదిలాబాద్ ల్లో కూడా ఎయిర్‌పోర్ట్ లు అవ‌స‌రం – డిప్యూటీ సి.ఎం. మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే మామునూరు…

పిల్లలకు ‘క్యూఆర్‌’ కోడ్ రిస్ట్ బ్యాండ్ వేయించండి

– తప్పిపోయిన ఇద్దరి ఆచూకీ గంటల్లోనే లభ్యం – మల్టీ జోన్-2 ఐజి చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మల్టీ జోన్-2 ఐజీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. జాతర రద్దీలో చిన్నారులు తప్పిపోయే ప్రమాదం ఉన్నందున వారి రక్షణ కోసం పోలీస్ శాఖ…

జయహో సమ్మక్క!

– మేడారంలో కొలువుదీరిన వనదేవతలు – కన్నుల పండువగా గద్దెపైకి సమ్మక్క రాక – శివసత్తుల పూనకాలతో మారుమోగిన మేడారం – గాలిలోకి కాల్పులు జరిపి స్వాగతం పలికిన ఎస్పీ – పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్ – చంద్రుని వెలుగులో అమ్మవారి సాక్షాత్కారం – అశేష భక్తజనవాహిని పారవశ్యం          …

టాలీవుడ్‌లో విషాదం

– గుండెపోటుతో సినీ సంగీత దర్శకుడు నల్లూరి మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: ప్రముఖ టీవీ, సినీ సంగీత దర్శకుడు నల్లూరి సుధీర్ కుమార్ గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. టీవీ ధారావాహికలకు, స్పెషల్ ఎపిసోడ్స్‌కు సంగీతం అందించిన ఆయన ఎన్నో నంది అవార్డులను అందుకున్నారు. రెండున్నర దశాబ్దాలపాటు టీవీ, రేడియో రంగాలలో, చిత్రసీమలోనూ…

చైన్ స్నాచింగ్‌లపై వదంతులు నమ్మొద్దు

– నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: బంగారం ధరలు పెరగడంతో చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయంటూ సోషల్ విÖడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలను కోరారు. ఇలాంటి ప్రచారాలపై ఆయన స్పందిస్తూ ఇదంతా ఉత్తిదే అని అన్నారు.…

హోంగార్డు ఆస్తులు రూ.20కోట్లు

– ఏసీబీ దాడుల్లో బట్టబయలు విజయనగరం, జనవరి 29: ప్రభుత్వ ఉద్యోగులు అడ్డదారిలో అక్రమాస్తులు కూడబెట్టి  దొరికిపోయిన ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చూట చూస్తూనే ఉంటాం. అయితే కొన్నిసార్లు వాళ్లు చేస్తున్న ఉద్యోగానికి వెనకేసిన అక్రమ సంపాదనకు పొంతనే ఉండదు. అలాంటి షాకింగ్ ఘటనే ఏపీలో వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఓ హోంగార్డు భారీగా…

మున్సిపల్ ఫిర్యాదులపై ఈసీ యాప్ ప్రారంభం

హైదరాబాద్, ప్రజాతంత్రá, జనవరి 29: రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఎన్నికలకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే ఫిర్యాదులు చేయడానికి ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా సులభంగా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అలాగే.. వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయొచ్చని ఎసఈసీ…

అమెరికా, చైనాలపై ఆధారపడటం మంచిది కాదు

– టెక్నాలజీ, సెమీ కండక్టర్స్, ఏఐల విషయంలో జాగ్రత్త – కేంద్రాన్ని హెచ్చరించిన ఆర్థిక సర్వే న్యూఢిల్లీ, జనవరి 29: వస్తువులు, సేవల విషయంలో అమెరికా, చైనాలపై ఆధారపడటం మంచిది కాదని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా టెక్నాలజీ, సెవిÖ కండక్టర్స్, ఏఐ, ట్రేడ్ కంట్రోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే అమెరికా,…