prajatantra_news

prajatantra_news

స్థానికంగా గెలిచే వారికే పార్టీ అండ

– రెబల్స్ బెడద లేకుండా చూసుకోండి – కాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ సూచన – పార్టీ జూమ్ మీటింగ్‌లో అమెరికా నుంచి పాల్గొన్న సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31: మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలను కోరారు. ఈ మేరకు పలు…

పాండిచ్చేరి ఎన్నికల ప్రచారంలో భట్టి బిజీ బిజీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు శనివారం ఉదయం పాండిచ్చేరికి చేరుకున్నారు. విమానాశ్రయంలో పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ వైద్య లింగం, మాజీ మంత్రి కందస్వామి, సీఎల్పీ నేత స్వామినాథంలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ…

రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఖాయం

– జ‌గిత్యాల నుంచే మొద‌టి అడుగు ప్రారంభం – బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు జ‌గిత్యాల‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 30ః రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వేస్తున్న మొదటి అడుగు జగిత్యాల నుంచే ప్రారంభమవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్‌.రామ‌చంద‌ర్‌రావు అన్నారు. జగిత్యాలలో నిర్వహించిన బీజేపీ విజయ శంఖారావ సభలో ఆయ‌న ్ర‌ప‌సంగించారు.…

పోలీసుల‌కు కౌశిక్‌రెడ్డి క్ష‌మాప‌ణ‌లు

– ఉద్దేశ‌పూర్వ‌కంగా అన‌లేదు – ప‌నిగ‌ట్టుకొని తప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు – ఈ వివాదాన్ని ఇంత‌టితో ముగించండి – బీఆర్ ఎస్ ఎమ్మెల్యే  అభ్య‌ర్థ‌న హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30 : తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్…

ముగిసిన మున్సిపల్ నామినేషన్ల ఘట్టం

– భారీగా  నామినేషన్లు వేసిన అభ్యర్థులు – సాయంత్రం క్యూలో ఉన్న వారికి అనుమతి – గజ్వెల్‌లో భారీ ర్యాలీ నిర్వహించిన ఎంపి రఘునందన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఆఖరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్‌ల దాఖలుకు గడువు…

దానం అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారణ

– కౌశిక్ రెడ్డి పిటిషన్ ఆధారంగా క్రాస్ ఎగ్జామిన్ – సమయం కోరిన బీజేపీ నేత మహేశ్వరెడ్డి – 18న విచారణకు హాజరు కావాలని గడువు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30 : పార్టీ ఫిరాయింపు కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణ పూర్తయ్యింది. దానంపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి…

ప్ర‌త్యేక‌ రాష్ట్రంలో ఏమీ సాధించుకోలేకపోయాం

-సమ్మక్క జాతరలో కవిత ఆవేదన ములుగు, ప్రజాతంత్ర, జనవరి 30:  తెలంగాణ ఏర్పడిన తర్వాత 12 ఏండ్లలో ఏమీ సాధించుకోలేక పోయామని మాజీ ఎమ్మెల్సీ,తెలంగాణ జాగ తి అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో వేటిని కూడా సంపూర్ణంగా సాధించుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కూడా జరగలేదని ఆవేదన…

కంటతడి పెట్టిస్తున్న మృతుడి ఫోన్ కాల్ ఆడియో

– రక్షించాలంటూ వేడుకున్న ఇంతియాజ్ – నాంపల్లి ఫర్నీచర్ షాప్ అగ్నిప్రమాదం కేసు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: నాంపల్లి ఫర్నీచర్ షాపులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఒక బాధితుడి కాల్ రికార్డింగ్ ఆడియో లీకైంది. మృతుల్లో ఒకరైన ఇంతియాజ్ అనే యువకుడు అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత తన స్నేహితుడికి ఫోన్…

కేసీఆర్‌కు ‘సిట్‌’ షాక్

– మరోమారు నోటీసులు జారీ – ఫామ్‌హౌజ్ విచారణ కుదరదని స్పష్టీకరణ – నందినగర్ ఇంట్లోనే విచారిస్తామని వెల్లడి – న్యాయనిపుణులతో చర్చించి నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. సిట్ అధికారులు శుక్రవారం మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చారు.…

రాష్ట్ర నీటి ప్రయోజనాలను వదులుకోం

-పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు పై చర్చే లేదు -హరీష్ రావు నిజాలు తెలుసుకుని మాట్లాడాలి -పదేళ్లలో సాగునీటి రంగాన్ని భ్రష్టు పట్టించిన బిఆర్‌ఎస్ -మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 30: కేంద్ర జలసంఘం ఛైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో  పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు అంశాన్ని అధికారులు పూర్తిగా వ్యతిరేకించినట్టు తెలంగాణ…