Prajatantra

Prajatantra

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ

Rajiv Gandhi

రాజీవ్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళి Hyderabad |హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 :  దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) అని, దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేశారని గుర్తుచేశారు.…

కుట్టు శిక్షణతో  మహిళల ఆర్ధికాభివృద్ధి

వరంగల్, ప్రజాతంత్ర : కుట్టు శిక్షణతో మహిళలు ఆర్థికంగా ఎదగవచ్చని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. మంగళవారం ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ హనుమకొండ ఆధ్వర్యంలో హసన్ పర్తి, బైరాన్ పల్లి లోని నిరుపేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో అతిథులుగా డాక్టర్ అనితా రెడ్డి, DLSA సెక్రటరీ క్షమాదేశ్ పాండే…

వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి

Uttam Kumar Reddy

సత్వరమే నష్ట నివారణ చర్యలు చేపట్టాలి  నిరంతర సాగునీటి సరఫరాకు ఆదేశాలు  నష్ట నివారణ పనులలో ఉపేక్షిస్తే సహించేది లేదు  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 19: భారీ నుండి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు కృష్ణా,గోదావరి నదుల నీటి ప్రవాహం ఉదృతం అవుతున్న దృష్ట్యా నీటిపారుదల శాఖాధికారులు ఎప్పటికప్పుడు…

ప్ర‌భుత్వ దవాఖానల్లో మ‌రిన్ని సేవ‌లు

Government Hospitals

మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్  19: . రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖాన (Government Hospitals) ల్లో సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టామని  రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.  అలాగే, గాంధీ దవాఖానలో ఉన్న సిటి స్కాన్, ఎంఆర్ ఐ స్కాన్‌ల‌తో పాటు ఇతర హెల్త్ ఎక్యూప్మమెంట్…

ఉపరాష్ట్రపతిగా తెలుగు బిడ్డను ఎన్నుకుందాం

Vice President Election

 పార్టీలకతతీంగా ఎన్టీఆర్‌ ‌స్ఫూర్తితో  వోటేద్దాం రాజ్యాంగ పరిరక్షణకు ఈ ఎన్నిక ఎంతో ముఖ్యం  తెలుగు రాష్ట్రాల పార్టీల నేతలకు సిఎం రేవంత్‌ ‌రెడ్డి వినతి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్19: ‌పార్టీలకు అతీతంగా తెలుగవాడైన జస్టిస్‌ ‌బి.సుదర్శన్‌ ‌రెడ్డి (B.Sudarshan Reddy) ని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలని సిఎం రేవంత్‌ ‌రెడ్డి (CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. ఆయనను కాంగ్రెస్‌…

ప్రజారోగ్యానికి తీవ్రమైన సవాల్​గా టీబీ

Drug Resistance

కాళోజి జంక్షన్/ హన్మకొండ, ప్రజాతంత్ర, ఆగష్టు 19: మూడు రోజుల తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ లో భాగంగా కాకతీయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో మంగళవారం ఉదయం ప్లేనరీ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్ లో హైదరాబాద్ సిసిఎంబి. డైరెక్టర్ డాక్టర్ వినయ్ కె.నందుకూరి “టిబి-మెకానిస్టిక్ ఇన్‌సైట్స్ ఇంటూ హౌ ది కాజేటివ్ పాథోజెన్ సర్వైవ్స్ ఇన్ ది…

భారత చరిత్ర విశిష్టత గొప్పది

KITS

కిట్స్ లో డీఎస్టీ న్యూదిల్లీ, మాజీ శాస్త్రవేత్త డాక్టర్ టివి వెంకటేశ్వరన్ వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 19: ఎల్లోరా గుహలు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన అద్భుతమైన రాతితో చేసిన దేవాలయాలు, మఠాలు వంటి వాస్తవ ఉదాహరణలు భారతదేశ చరిత్ర, కళ మతసామరస్యాన్ని చూపుతాయ‌ని డీఎస్టీ న్యూదిల్లీ, మాజీ శాస్త్రవేత్త డాక్టర్ టి.వి. వెంకటేశ్వరన్ అన్నారు.…

ప్రాణాలను తెగించి మహిళను కాపాడిన కానిస్టేబుల్

Siddipet

చేర్యాల ప్రజాతంత్ర ఆగష్టు 19 : పట్టణంలోని పెద్ద చెరువులో దూకిన ఓ మహిళ ప్రాణాలను చేర్యాల కానిస్టేబుల్ (Constable ) తాండ్ర స్వామి సూపర్ పోలీస్ అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట (Siddipet) జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళా కుటుంబ తగదాలతో చనిపోవాలని నిర్ణయించుకొని మంగళవారం ఉదయం చేర్యాల…

ఉరకలేస్తున్న గోదావరి

Godavari River

మొదటి ప్రమాద హెచ్చరిక కు చేరువలో నీటిమట్టం ఏటూరునాగారం, ప్రజాతంత్ర, ఆగస్టు 19: గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది (Godavari River) ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రమాద హెచ్చరికలు ఘటిస్తూ ఉరకలు వేస్తుంది. ఎగువ నుండి గోదావరి నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మండలంలోని రామన్నగూడెం…

Cancer : జంక్ ఫుడ్ తో గర్భాశయ క్యాన్సర్

Cancer

ప్రొఫెసర్ రమా సరళాదేవి కాళోజి జంక్షన్ /హన్మకొండ, ప్రజాతంత్ర ఆగస్టు 19 : జంక్ ఫుడ్ తినడం వల్లనే మహిళలకు గర్భాశయ క్యాన్సర్ (Ovarian Cancer) వొచ్చే ప్రమాదముంద‌ని ములుగు ప్రభుత్వ మెడికల్ కళాశాల గర్భాశయ విభాగం ప్రధాన అధిపతి ప్రొఫెసర్ రమా సరళాదేవి అన్నారు. మంగళవారం కేయూ క్యాంపస్ లోని ఫార్మసీ కళాశాలలో తెలంగాణ…