Prajatantra News

Prajatantra News

దేశ ఆర్థిక పురోగతిలో యువత భాగస్వాములు కావాలి

Governor Jishnu Dev Varma

స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3 : లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ -జై కిసాన్ నినాదానికి అటల్ బిహారీ వాజ్ పేయి జై విజ్ఞాన్ నినాదాన్ని జోడించగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జై అనుసంధాన్ నినాదాన్ని జోడించారని, ఇవన్నీ కూడా…

ఏజెన్సీ లో మరోమారు పులి సంచారం

Tigar Spotted

భయందోళనలో అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తం చేస్తున్న అటవీ, పోలీస్ శాఖలు కొత్తగూడ, ప్రజాతంత్ర డిసెంబర్ 29 : గత మూడేళ్ల క్రితం ఏజెన్సీలో పులి సంచ‌రించి భ‌యాందోళ‌న సృష్టించ‌గా.. మరోసారి ఉమ్మడి కొత్తగూడ ఏజెన్సీలో పులి సంచరిస్తోంద‌న్న వార్త‌లు అటవీ సమీప గ్రామాల‌ను వ‌ణుకుప‌ట్టిస్తోంది. వివరాల్లోకి వెళితే గత మూడు సంవత్సరాల క్రితం…

ఏజెన్సీలో పులి కలకలం!

Tiger

ప్రజలను అప్రమత్తం చేసిన అటవీశాఖ అధికారులు పాదముద్రల ఆధారంగా గుర్తించే ప్రయత్నం కొత్తగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: ఏజెన్సీలో చాలా రోజుల తర్వాత పులి సంచరిస్తుందనే సమాచారం గిరిజన ప్రాంత ప్రజల్లో కలకలం రేపింది. మండలంలోని ఊటాయి, కొనపూర్, సాధిరెడ్డి పల్లి పరిధిలోని ఉన్న అటవీ ప్రాంతాన్ని డీఎఫ్‌వో విశాల్, ఎఫ్‌డీవో చంద్రశేఖర్ ఆదేశాలమేరకు నర్సంపేట…

న్యూ డెమోక్రసీ పార్టీల విలీన స‌భ‌ను జ‌య‌ప్ర‌దం చేయాలి

CPI ML New Democracy

కొత్తగూడ సబ్ డివిజన్ కమిటీ పిలుపు కొత్తగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శ‌నివారం జరిగే రెండు సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీల (CPI ML New Democracy) విలీన సభను జయప్రదం చేయాలని కొత్తగూడ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఇడంపాక శ్రీశైలం, జిల్లా నాయకులు బూర్కా వెంకటయ్య కోరారు.…

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి..

Operation Sindoor

హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 27 : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దిగ్భ్రాంతిని వ్యక్టం చేశారు. తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడం లో…

దేశం గొప్ప కుమారుడిని కోల్పోయింది : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ ప్రజాతంత్ర డిసెంబర్ 27 :  మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ (Manmohan singh) తీవ్ర మృతి రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మన్మోహన్ మృతితో దేశం గొప్ప కుమారుడిని కోల్పోయిందని సీఎం రేవంత్‌ రెడ్డి ఎక్స్‌లో పేర్కొన్నారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తని కోల్పోయిందిన విచారం వ్యక్తం చేశారు. రాజకీయ, ప్రజా జీవితానికి…

స్థిత ప్రజ్ఞత కలిగిన నేత డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్‌.. : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Union Minister Kishan Reddy

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 27 : భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నన‌ట్లు కేంద్ర‌మంత్రి జి.కిష‌న్‌రెడ్డి (Kishan reddy ) ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న డాక్టర్ మన్మోహన్ దిల్లీ ఎయిమ్స్‌ లో చికిత్స…

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

Former PM Manmohan Singh

Former PM Manmohan Singh Passed Away : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ (92) కన్నుమూశారు. తీవ్ర‌ అస్వస్థతతో గురువారం సాయంత్రం దిల్లీ ఎయిమ్స్​లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. కానీ ఆరోగ్య పరిస్థితి విషమించ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్​ ప్రకటన విడుదల చేసింది. మన్మోహన్‌ సింగ్‌ మృతి…

సామాన్యుల భూ హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా ‘భూ భార‌తి’

18 రాష్ట్రాల‌లోని ఆర్వోఆర్‌ల‌ అధ్య‌య‌నం తర్వాత రూపకల్పన గత ప్రభుత్వం తెచ్చిన ధ‌ర‌ణితో స‌మ‌స్య‌లు రాష్ట్ర రెవెన్యూ శాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అసెంబ్లీలో భూభారతి -2024 ఆర్వోఆర్ చ‌ట్టం ప్ర‌వేశ‌పెట్టిన మంత్రి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 18 : తెలంగాణ‌లో సామాన్యుల భూహ‌క్కుల ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా 2024 ఆర్వోఆర్ -భూభార‌తి చ‌ట్టాన్ని(ROR New Bill…

రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజ్

Dil Raju

హైదరాబాద్, డిసెంబర్ 18 : రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వి. వెంకట రమణ రెడ్డి @ దిల్ రాజు (Dil Raju) బుధ‌వారం ఉదయం పదవీ భాద్యతలు స్వీకరించారు. మాసాబ్ ట్యాంక్ లోని ఎఫ్‌డిసి కార్యాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఆయ‌న బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా సమాచార పౌర సంబంధాల…