Prajatantra News

Prajatantra News

ఉత్తమ ఎలక్టోరల్ అవార్డు అందుకున్న ఏసీపీ జితేందర్ రెడ్డి

Warangal police commissionerate

వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 25 :   వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి (Warangal police commissionerate ) లో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించినందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డిని జాతీయ ఎన్నికల సంఘం ఉత్తమ ఎలక్టరల్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని…

వన్ ట్రిలియన్ ఎకానమిగా తెలంగాణను తీర్చిద్దుకుందాం..

CM Revanth Reddy

విద్యాస‌గ‌ర్‌రావు అంద‌రికీ స్ఫూర్తినిచ్చారు. ముఖ్యమంత్రి ర‌వేంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12 : రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రం స‌మష్టిగా కృషిచేసి తెలంగాణను వన్ ట్రిలియన్ ఎకానమిగా ను తీర్చిదిద్దుకుందామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఆదివారం తాజ్‌క్రిష్ణ‌లో మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు (Chennamaneni Vidya Sagar) రచించిన…

ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప‌కడ్బందీగా అమ‌లు చేయాలి : మంత్రి సీత‌క్క

మ‌న ఊరు మ‌న ఎమ్మెల్యే పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10 : ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌బోతున్న ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ను పక్కాగా అమలు చేయాల‌ని మంత్రి సీత‌క్క (Minister Seethakka) అధికారుల‌కు సూచించారు. క్షేత్రస్థాయిలో ముడిపడి ఉన్న అంశాలు కాబట్టి కలెక్టర్లు…

ప్రజలకు అత్యవసర వైద్యసేవలు అందేలా చ‌ర్య‌లు

Minister Sridhar Babu

అంగన్వాడీ సేవలను మెరుగుపరుస్తాం పిల్లల ఆరోగ్యంపై అంగన్వాడి కేంద్రాలు దృష్టి సారించాలి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దిద్దిళ్ల శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జనవరి 7 : ప్రజలకు అత్యవసర వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు (Minister…

గూండాల్లా  కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల ఆగ‌డాలు..

Union Minister Kishan Reddy

పోలీసుల స‌మ‌క్షంలోనే బిజెపి కార్యాల‌యంపై దాడి కాంగ్రెస్ తన తీరు మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి.. కేంద్రమంత్రి,  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 7 : బీజేపీ రాష్ట్ర‌ ప్రధాన కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తూ.. రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని కేంద్రమంత్రి,…

కేంద్ర ప్రభుత్వం దేశానికి క్షమాపణ చెప్పాలి

ప్రియాంక‌గాంధీపై బిజేపి నేత‌ వ్యాఖ్య‌లు దారుణం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎర్రుపాలెం, ప్రజాతంత్ర, జనవరి 7: హైదరాబాద్‌లో గాంధీ భవన్, బిజెపి కార్యాలయాలపై జరిగిన దాడులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka Mallu) స్పందించారు. ఎర్రుపాలెం మండలంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు పర్యటనలో ఉన్న ఆయన విలేకరుల సమావేశంలో…

అన్ని వర్గాల అభివృద్దే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

bhatti vikramarka

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వరంగల్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 5 : అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకెళుతున్నదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం…

హుస్నాబాద్‌ను అన్ని రంగాల్లో ముందుంచుతా : మంత్రి పొన్నం ప్రభాకర్

Husnabad

హుస్నాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5 : హుస్నాబాద్ మున్సిపాలిటీ ప‌రిధిలో దాదాపు 26.60 కోట్లతో పలు అభివృద్ధి పనులకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపనలు చేశారు. రూ.18 కోట్లతో హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ, అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. 6 ,7, 11, 12, 13, 17, 19…

మోసం చేయ‌డం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 4 : ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’’ పేరుతో రైతులకు ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం దుర్మార్గ‌మ‌ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం,…

తెలంగాణా బ్యాడ్మింటన్ అసోసియేషన్’ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు…

Minister Sridhar Babu

ఏకగ్రీవంగా ఎన్నిక.. అధికారికంగా ప్రకటించిన పుల్లెల గోపిచంద్ తెలంగాణను క్రీడలకు హబ్ గా మారుస్తాం : మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3 : బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను…