Prajatantra News

Prajatantra News

ఇది రక్త సంబంధం కాదు… అంతకంటే ఎక్కువ

CM Revanth Reddy

“ఇది రక్త సంబంధం కాదు… అంతకంటే ఎక్కువ వనపర్తిలో విద్యాభ్యాసం చేస్తూ… ఆ నాడు అక్క ఇంట్లో ఆత్మీయతను … ఆస్వాదిస్తూ పెరిగా… ఈ నాడు ఆ జ్ఞాపకాలను మోసుకుని… ముఖ్యమంత్రిగా అక్క ఇంటికి వెళ్లా..” పార్వతమ్మ కుటుంబాన్ని కలుసుకున్న సీఎం రేవంత్.. వనపర్తి ప్రజాతంత్ర మార్చి 2: వనపర్తిలో 6వ తరగతి నుంచి ఇంటర్…

ఇంటిగ్రేటెడ్, ప్రభుత్వ దవాఖానలకు మాజీ ఎమ్మెల్యేల పేరు పెట్టాలి

Wanaparthy MLA Megha Reddy

వనపర్తి, ప్రజాతంత్ర, మార్చి 2: ప్రభుత్వం ఏర్పడ్డాక వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు 375 కోట్ల అభివృద్ధి పనులు చేసుకున్నామని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (Wanaparthy MLA Megha Reddy ) తెలిపారు. ఆదివారం మరో వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేశారు. 500 పడకల ప్రభుత్వ ఆసుపత్రి,…

Komuravelli Temple | కొమురవెల్లికి పోటెత్తిన జనం

Komuravelli Temple

కొమురవెల్లి, ప్రజాతంత్ర, మార్చి 2 : మహాశివరాత్రి తర్వాత వొచ్చిన మొదటి ఆదివారం కావడంతో కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి (Komuravelli Temple) భక్తులు పోటెత్తారు. శివసత్తుల నృత్యాలతో, గంగరేణి చెట్టు కింద పలువురు భక్తులు పట్నం వేశారు. దైవ దర్శనం కోసం క్యూ లైన్ లో భక్తులు గంటల తరబడి నిల్చొని మల్లన్న దేవుడిని దర్శించుకున్నారు.…

wanaparthy | రాష్ట్ర ప్రజలపై దేవుడి ఆశీస్సులు ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి

wanaparthy

wanaparthy | వనపర్తి ప్రజాతంత్ర మార్చి 2 : రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుని ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం, లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రూ.1…

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కోట్ల ఖ‌ర్చుతో కాంగ్రెస్ వోట్ల కొనుగోళ్లు

Harish rao

ఈడీలు, సీబీఐలు, ఎన్నికల్ కమిషన్లు ప్ర‌శ్నించ‌రెందుకు? త్వ‌ర‌లో ఎస్ఎల్‌బిసి ట‌న్నెల్ ను స‌ద‌ర్శిస్తాం.. మాజీ మంత్రి హరీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 25 : ‘మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేత రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారని, వోట్లు కొనుగోలు చేసే క్రమంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు…

భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త దారుణ హత్య

Rajalilnga murthi

ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 :  భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీలో మున్సిపల్ 15వ వార్డు మాజీ కౌన్సిలర్ సరళ భర్త, సామాజిక కార్యకర్త  నాగవెల్లి రాజలింగమూర్తి (40)ని బుధవారం సాయంత్రం గుర్తుతెలియని దుండగులు దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. భూపాలపల్లి సింగరేణి టిబిజికెఎస్ బొగ్గుగణి కార్మిక సంఘం కార్యాలయం ముందు బుల్లెట్ బైక్‌పై వస్తున్న అతడిని…

ఒకే దేశం.. ఒకే ఎన్నిక కాదు… ఒకే వ్య‌క్తి.. ఒకే పార్టీ…

మోదీ ర‌హ‌స్య అజెండా అది… హ‌క్కుల ర‌క్ష‌ణ కోసం ద‌క్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి… తెలంగాణ‌ను ప్ర‌పంచంలో అత్యుత్తంగా తీర్చిదిద్దాల‌నుకుంటున్నాం… సుప‌రిపాల‌న ఏడాదిలో ఎంత మార్పు తెస్తుంద‌నేకు తెలంగాణ ప్ర‌భుత్వం ఒక ఉదాహార‌ణ‌ మాతృభూమి ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్ ఆఫ్ లెట‌ర్స్ స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తిరువ‌నంత‌పురం (కేర‌ళ‌), ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : ఒకే…

చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 31 మంది మావోయిస్టులు మృతి

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇద్దరు భద్రత సిబ్బంది సైతం మరణించారు. ఆదివారం.. బీజాపూర్ జిల్లాల్లోని ఇంద్రావతి జాతీయ పార్క్ సమీపంలో మావోయిస్టులు సమావేశమయ్యారంటూ భద్రతా దళాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో భద్రతా దళాలు కూబింగ్ చేపట్టాయి. ఈ…

దద్దరిల్లిన బీసీ రాజకీయ యుద్ధభేరి సభ

BC Rajakeeya Yuddabheri

వాటా కోసం హనుమకొండలో గర్జించిన బీసీలు పాల్గొన్న జాతీయ, రాష్ట్ర ఉద్యమ నాయకులు హనుమకొండ : హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానములో ఆదివారం జరిగిన బీసీ రాజకీయ యుద్దభేరి (BC Rajakeeya Yuddabheri) సభ దద్దరిల్లింది. వందకు పైగా గల బీసీ కులాలు తీన్మార్ మల్లన్న సారధ్యంలో ఏర్పాటు చేసిన ఈ సభకు…

వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు వడివడిగా అడుగులు

konda surekha

రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 28 : రాష్ట్రంలో హైద‌రాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోందని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి…