Prajatantra News 1

Prajatantra News 1

అభ్యుదయపు ఆకాంక్ష…

జీవితమంటే ఏమిటో నిశితంగా తెలుసుకొని అనేకానేక పరిణామాల్ని పరిశీలించిన కవిత్వానికే శాశ్వతత్వం ఉంటుంది. ప్రకృతిలోని అనేక కోణాలను జీవన సత్యాలుగా ఎందరో కవులు వివరించారు. ఓటమి మిగిల్చే విషాదానుభూతి వల్ల ఏర్పడే దుఃఖానుభవం మనిషిలో ఎన్నెన్నో పరిణామాలకు కారణమవుతుంది. అడుసు (బురద) తొక్కిన పాదాలు విషాదానుభూతుల్ని జాగ్రత్తగా దాటుతూ నడక నేర్చుకుని ఉత్తేజపు ఉద్దీపకాలై లక్ష్యం…

స్టాల్స్‌లో అదనపు రేట్లకు వస్తువులు అమ్మవొద్దు

జూబ్లీ బస్‌ ‌స్టేషన్‌ ఆకస్మిక తనిఖీ సౌకర్యాలపై ప్రయాణికులతో మంత్రి పొన్నం ఆరా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి1:  సికింద్రాబాద్‌ ‌జూబ్లీ బస్‌ ‌స్టేషన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. జేబీఎస్‌లో ప్రయాణికులతో  మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌ముచ్చటించారు. బస్‌ ‌స్టేషన్‌లో టాయిలెట్స్ ‌పరిశీలించారు.. రోడ్డు భద్రతా మాసంలో భాగంగా డ్రైవర్‌ ‌లతో మాట్లాడి రోడ్డు భద్రత…

రైతు భరోసాకు కోతలు పెట్టేందుకు కుస్తీ

mla-harees-rao-fire-on-congress-govt

రైతులు సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ ఇవ్వడమేంటి? పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జనవరి 1 :  రైతు భరోసా పథకానికి కోతలు పెట్టేందుకు  వ్యవసాయ మంత్రి, ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి కుస్తీ పడుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అన్నారు.  రైతు భరోసా కోసం రైతులు సెల్ఫ్…

అం‌డర్‌ ‌ట్రయల్‌ ‌ఖైదీలలో పరివర్తన రావాలి

క్షణికావేశంలో చేసిన తప్పులకు కుటుంబాలు బలి ఖైదీల మానసిక ఉల్లాసానికి కలర్‌ ‌టీవీ: మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అండర్‌ ‌ట్రయల్‌ ‌ఖైదీల మధ్య నూతన సంవత్సర వేడుకలు హుజూర్‌ ‌నగర్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 1 : అండర్‌ ‌ట్రయిల్‌ ‌ఖైదీలలో మానసిక పరివర్తన రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ…

ఫార్ములా ఈ-కేసు లొట్టపీసు కేసు

ఏసీబీ కేసులో పస లేదు… ఏదో రకంగా జైలుకు పంపాలని కుట్ర మీడియా సమావేశంలో మాజీ మంత్రి కెటిఆర్‌ ‌వ్యాఖ్యలు పార్టీ నేతలు, అభిమానుల న్యూ ఇయర్‌ ‌శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 1: కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేయటానికి బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు పని చేయాలని కేటీఆర్‌ ‌పిలుపునిచ్చారు. కొత్త సంవత్సరంలో బీఆర్‌ఎస్‌ ‌మరిన్ని విజయాలు…

సర్కార్‌ ‌సంక్రాంతి కానుకలు

రైతు భరోసా, కొత్త రేషన్‌ ‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంత్రి మండలి ఆమోదముద్రకు ఈనెల 4న భేటీ మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి రాష్ట్ర ప్రజలకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం త్వరలో సంక్రాంతి కానుకలను అందజేయనుంది.  కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను పూర్తి చేయలేకపోయిందన్న అపవాదు…

నగర వాసులకు సీఎం రేవంత్‌ ‌తీపి కబురు

Metro extension to Medchal and Sameerpet

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 1: రాష్ట్ర ప్రభుత్వం నగర వాసులకు తీపి కబురు చెప్పింది. మెట్రో రైలు పొడిగింపులో కీలక అడుగు వేసింది. హైదరాబాద్‌ ఉత్తర భాగం నగరవాసుల మెట్రో రైల్‌ ‌కల నెరవేరబోతోంది. హైదరాబాద్‌ ‌నార్త్ ‌సిటీ వాసులకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  ప్యారడైజ్‌- ‌మేడ్చల్‌ (23 ‌కిలోటర్లు), జేబీఎస్‌-‌శార్‌పేట్‌ (22…

రైతు ఇంట ముందస్తు సంక్రాంతి వెలుగులు

•అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్రం •పీఎం ఫసల్‌ ‌బీమా యోజన రూ. 69,515 కోట్లకు పెంపు •డీఏపీ ఎరువుల సబ్సీడీకి అదనంగా రూ.3,850 కోట్లు •రూ.1,350కే 50 కిలోల డీఏపీ బస్తా.. •2025లో తొలి కేబినెట్‌ ‌భేటీలో కీలక నిర్ణయాలు.. న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 01: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌…

‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’

'From the status quo to the status quo'

బాల కార్మికుల నుంచి దేశ అత్యున్నత స్థాయి చేరిన విద్యార్థులు ఎంవిఎఫ్‌ ‌ఫౌండేషన్‌ ‌విద్యా ఉద్యమ ప్రస్థానం ఇదీ.. ఉద్వేగభరితంగా ఫౌండేషన్‌ ‌పూర్వ విద్యార్థుల సమ్మేళనం బడి బయటి పిల్లలను అక్కున చేర్చుకొని వారికి చదువు పట్ల ఆసక్తి కలిగించేలా  ఆటపాటలతో చైతన్యవంతం చేసి సరస్వతి ఒడిలోకి చేర్పించారు. ఎంవిఎఫ్‌ ‌వ్యవస్థాపకురాలు ప్రొఫెసర్‌ ‌శాంతా సిన్హా.…

చిన్న పత్రికల మీద మోదీ గొడ్డలివేటు

Modi's attack on small newspapers

ఇక దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల నుంచీ, జిల్లా కేంద్రాల నుంచీ, చిన్న పట్టణాల నుంచీ వెలువడుతున్న వేలాది చిన్న పత్రికల మీద, ఇటీవల ఉనికిలోకి వచ్చిన సామాజిక మాధ్యమాల మీద దృష్టి సారించాలనుకున్నారు. చిన్న పత్రికల రిజిస్ట్రేషన్‌ ‌నిబంధనలను కఠినతరం చేశారు. అసలు కొత్తగా ఒక పత్రిక పెట్టాలనుకుంటే అసాధ్యమయ్యే పరిస్తితి కల్పించారు. ఇప్పటికే ఉన్న…