Prajatantra News 1

Prajatantra News 1

దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం… భిన్న స్వరాలు

దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్‌తో విశ్వహిందూ పరిషత్‌? ‌విజయవాడలో హైందవ శంఖారావాన్ని పూరించింది. ఆంధ్ర ప్రదేశ్‌ ‌కేంద్రంగా ధార్మిక స్వాతంత్య్ర పోరాటం కోసం విశ్వ హిందూ పరిషత్‌ ‌పిలుపు నిచ్చింది. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా సభలు నిర్వహించాలని నిర్ణయించారు.  హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనంపై…

ప్రభుత్వ పనితీరుకు కలెక్టర్ల ప‌నిత‌న‌మే కొలమానం

26న అత్యంత ప్రతిష్టాత్మక పథకాలు వ‌స్తున్నాయ్‌.. అందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి..   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు.. కులగణన సర్వే 96 శాతం పూర్తి చేయ‌డంపై హ‌ర్షం త‌మ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కులగణన సర్వే 96 శాతం పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్లకు అభినందనలు తెలిపారు.…

దేశంలోనే గొప్ప న‌గ‌రంగా ఫ్యూచ‌ర్‌సిటీ

ప్ర‌పంచ న‌గ‌రాల‌తో పోటీపడేలా తీర్చిదిద్దుతాం.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో దేశంలోనే ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అన్నారు. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ లాంటి ప్రపంచ నగరాలతో పోటీ పడాలన్న ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా పెట్టుబడులతో ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం…

ఎందుకింత మూర్ఖత్వం?

మొదటిరోజే సినిమా చూసేయాలి,  పండుగ రోజు దర్శనం చేసుకోవాలి,  పుష్కరాలప్పుడే గోదాట్లో మునగాలి,  పున్నమి రోజు ప్రదక్షిణ చేయాలి, మాల్ ఓపెనింగ్ రోజు కొనాలి, రెస్టారెంట్ మొదటిరోజే టేస్ట్ చేయాలి… ఈ మూర్ఖత్వమే కదా ప్రమాదాలకు కారణం.  మన ప్రాణాల కన్నా ఏది ముఖ్యం కాదు. మన కోసం మన కుటుంబం ఉంది. కుటుంబం లో ఒకరు…

అనవసర ప్రచారం- ఆందోళనలో జనం

కోవిడ్ మహమ్మారి అంతర్ధానంతో ఊపిరి పీల్చుకున్న ప్రపంచానికి నూతన సంవత్సరంలో మరో వైరస్ ఉత్పన్నమై ఖండాంతరాలకు వ్యాపించడం మొదలైనది.భారత దేశంలో కూడా హెచ్ఎంపివి పలు నగరాల్లోకి ప్రవేశించింది. కర్నాటక,రాజస్థాన్,గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కొద్ది మంది పిల్లలు ఈ వ్యాధికి గురైనట్లు, హైదరాబాద్ నగరంలో కూడా స్వల్ఫ స్థాయిలో కేసులు నమోదైనట్లు వార్తలు వెలువడ్డాయి.ప్రజానీకాన్ని ఆందోళనకు గురి…

వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంగా ఎదిగేలా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న‌

Caste census

 హైద‌రాబాద్‌ను ప్ర‌తిబింబించేలా వ‌రంగ‌ల్ అభివృద్ధి ప్ర‌ణాళిక‌లు ఉండాలి..: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంగా ఎదిగేలా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వ‌రంగ‌ల్ (మామూనూరు) విమానాశ్ర‌య భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర ప్ర‌ణాళిక‌ల‌పై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాలు…

సీఎం రేవంత్‌ రెడ్డిది రెండు నాల్కల ధోరణి

ఒక్కో సినిమాకు ఒక్కో తీరా..? గేమ్ చేంజర్‌కు ఎందుకు అదనపు షోలు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వ‌జం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 09 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రెండు నాల్కల ధోరణి మరోసారి నిరూపితమైందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు ఎందుకు అదనపు షోలు..? టికెట్‌ రేట్ల పెంపు…

టెక్నాలజీ సాయంతో ప్రజల ముంగిటకు పౌర సేవలు

ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు ఁమీ టికెట్ఁ యాప్ ను ప్రారంభించిన మంత్రి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9 : ఇక నుంచి టికెట్ ఏదైనా ామీ టికెట్ ్ణ యాప్ ఒక్కటి మీ దగ్గరుంటే చాలు. ఆర్టీసీ, మెట్రో టికెట్లు, తెలంగాణలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, ఇతర సేవలకు సంబంధించిన…

మాజీ మంత్రి హరీష్‌ రావు హౌస్ అరెస్ట్

కోకాపేటలోని ఆయన గృహం వద్ద భారీ భ‌ద్ర‌త‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 09 : బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం అక్రమ నిర్బంధాలు కొనసాగిస్తోంది. అక్రమ కేసులు, ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు విధిస్తూ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత హరీష్‌ రావును…

ఫార్ములా కేసులో ముగిసిన కెటిఆర్‌ ‌విచారణ

ఆరున్నర గంటలపాటు విచారించిన అధికారులు నిధుల మళ్లింపుపై ముగ్గురు అధికారుల ఆరా విచారణ సమయంలో హాజరైన అడ్వకేట్‌ ‌రామచంద్రరావు రేవంత్‌ ‌ప్రశ్నలనే ఎసిబి అడిగిందన్న బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌  కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 9 : ఫార్ములా ఈ కార్‌ ‌రేసింగ్‌ ‌కేసులో  బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌ ‌గురువారం ఏసీబీ…