దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం… భిన్న స్వరాలు

దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్తో విశ్వహిందూ పరిషత్? విజయవాడలో హైందవ శంఖారావాన్ని పూరించింది. ఆంధ్ర ప్రదేశ్ కేంద్రంగా ధార్మిక స్వాతంత్య్ర పోరాటం కోసం విశ్వ హిందూ పరిషత్ పిలుపు నిచ్చింది. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా సభలు నిర్వహించాలని నిర్ణయించారు. హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనంపై…








