deccan.com

deccan.com

ఛత్తీస్‌గడ్‌ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ వాసి

తెలంగాణ కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు మృతి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి18: రెండ్రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ ‌జిల్లా పూజారి కాంకేర్‌- ‌మారేడుబాక అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత మృతిచెందారు. మావోయిస్టు తెలంగాణ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న బడే చొక్కారావు అలియాస్‌ ‌దామోదర్‌ ‌పోలీసు కాల్పుల్లో మృతి చెందినట్టు మావోయిస్టు…

తెలంగాణలో ఎస్‌టీటీ డేటా సెంటర్‌ ‌భారీ పెట్టుబడి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి18: తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఎస్‌టీటీ డేటా సెంటర్‌ ‌ముందుకొచ్చింది. ఈ సంస్థ రూ.3,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్‌లోని ఎస్‌టీటీ డేటా సెంటర్‌ ‌కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంవోయూపై ఎస్‌టీటీ సీఈవో బ్రూనో సంతకాలు చేశారు. ఇప్పటికే హైటెక్‌ ‌సిటీలో ఓ డేటా…

ఆయుధాలను, అజ్ఞాతాన్ని వీడండి…

జనజీవన స్రవంతిలో కలవండి.. అరణ్యవాసం వీడండి.. పునరావాసం పొందండి.. మీ సంక్షేమం….మా బాధ్యత… 22మంది మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు లొంగుబాటు: ఎస్పీ రోహిత్‌ ‌రాజు చర్ల, ప్రజాతంత్ర, జనవరి 18 : ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రం సుక్మా జిల్లా ఎర్రపల్లి ఆర్‌పిసి చెందిన 22 మంది మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు లొంగుపోయినట్లు ఎస్పీ రోహిత్‌…

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి

వీధిలైట్ల నిర్వహణకు నిధుల కొరత లోకల్‌ ‌బాడీలో మాది ఒంటరి పోరాటమే బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి18: కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గ్రామాల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉందని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో డియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఏడు నెలలుగా జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని వీధిటైట్ల…

సెకండక్టర్‌ ‌పరిశ్రమలో కీలక అడుగు

సింగపూర్‌ ‌పర్యటనలో పారిశ్రామికవేత్తలతో చర్చలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి18:సెకండక్టర్‌ ‌పరిశ్రమలో కీలక పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. తెలంగాణలో ఉన్న అవకాశాలు, ఆధునిక మౌలిక సదుపాయాలు, అనుకూల మైన విధానాలు సింగపూర్‌ ‌పారిశ్రామికవేత్తలను ఆకర్షించాయి.ఈ భాగస్వామ్యం తెలుగు రాష్ట్రానికి కొత్త ఉద్యోగాల కల్పనతో పాటు, ఆర్థికాభివృద్ధికి  సహాయపడే అవకాశం ఉంది.సెకండక్టర్‌ ‌పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురావడానికి తెలంగాణ…

రాష్ట్రంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు

సింగపూర్‌లో బిజీగా సిఎం రేవంత్‌ ‌మంత్రి గ్రేస్‌ ‌ఫు హైయిన్‌తో భేటీ తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై చర్చ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి18: సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్‌ ‌ప్రతినిధి బృందం సింగపూర్‌ ‌వాణిజ్య, పర్యావరణ మంత్రి  గ్రేస్‌ ‌ఫు హైయిన్‌తో భేటీ అయింది. తెలంగాణతో వివిధ రంగాలలో సింగపూర్‌ ‌ప్రభుత్వ భాగస్వామ్యంపై ఈ…

‌ప్రతి మహిళకు వ్యక్తిగత రుణాలు

గరిష్ఠ రుణ పరిమితి రూ.15లక్షలు మహిళా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం మెప్మా సభ్యులతో ప్రత్యేక డ్రైవ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 18: రాష్ట్రంలోని ప్రతి పేదింటి మహిళా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు పేదవర్గాలకు చెందినవారైతే చాలు. తెల్లకార్డు తప్పనిసరిగా ఉండి…

అమలు కానీ హామీలపై దిల్లీలో పచ్చి అబద్ధాలు

తెలంగాణలా దిల్లీ ప్రజలను మోసం చేయాలని కుట్ర : మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 18 :  ఇచ్చిన హామీలు అమలు చేశామని దిల్లీకి వెళ్లి అబద్ధాలు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ఎలాగైతే…

ఉద్యోగుల ఉష‌స్సు సెమీకండక్టర్ రంగం

Employee welfare in the semiconductor sector

సెమీకండక్టర్ పరిశ్రమ ఆధునిక డిజిటల్ రంగానికి పునాదిగా నిలుస్తుంది, స్మార్ట్‌ఫోన్లు,  కంప్యూటర్ల నుండి ఆటోమొబైల్స్, క్లిష్టమైన మౌలిక సదుపాయాల వరకు ప్రతిదానికీ శక్తినిస్తుంది. ఇటీవలి గ్లోబల్ సెమీకండక్టర్ కొరత దాని వ్యూహాత్మక ప్రాముఖ్యతను నొక్కిచెప్పింది, బలమైన చిప్ పరిశ్రమలు కలిగిన దేశాలకు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేక ప్రయోజనాన్ని అందించింది. ఈ దేశాలు సరఫరా గొలుసు…

720 ‌మెగా వాట్ల 8 యూనిట్లు పోయి ఢాం ఢాం ఢాం..

800 మెగావాట్ల 1 యూనిట్‌ ‌వచ్చే ఢాం ఢాం ఢాం  కాకతీయ కలగూర గంప – 15 ఇప్పుడు భద్రాది జిల్లలోని ‘పాల్వంచ’ పట్టణం లక్షా ముప్పై వేల జనాభాతో ఒక మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌గా వెలిగి పోతుంది. కాని 60 సంవత్సరాల గతంకు పోతే అది ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం లోని ఒక…