Prajatantra News 1

Prajatantra News 1

దేశానికి ఆదర్శంగా తెలంగాణ కులగణన

కులగణన తేలితేనే ఆయా వర్గాలకు న్యాయం దేశమంతా కలుగణన జరగాలన్నదే మా లక్ష్యం కాంగ్రెస్  ప్రయత్నాలను అడ్డుకుంటున్న బిజెపి రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ అహ్మదాబాద్‌ ‌కాంగ్రెస్‌ ‌సదస్సులో  కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ ‌గాంధీ అహ్మదాబాద్‌, ప్రజాతంత్ర,  ఏ‌ప్రిల్‌ 9: ‌కులగణన ద్వారా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, దేశమంతా కలుగణన జరగాలన్నదే కాంగ్రెస్‌…

పేదలకు శుభవార్త చెప్పిన ఆర్‌బిఐ

కీలక వడ్డీరేట్లను సవరించిన రిజర్వ్ బ్యాంక్ వరుసగా రెండోసారి రెపోరేటు  0.25 శాతం మేర తగ్గింపు తగ్గనున్న గృహ, వాహన  రుణాల వడ్డీల భారం ద్రవ్యపరపతి కమిటీ నిర్ణయాలు ప్రకటించిన గవర్నర్‌ ‌మల్హోత్రా బంగారం రుణాలపై ఆంక్షలు విధించే యోచనలో ఆర్‌బిఐ ముంబై, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 9 : ‌విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక…

తెలంగాణలో జీఎస్టీ వృద్ధిరేటు గుండు సున్నా

ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వ ‌నిర్వాకమే.. బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 9: ‌జీఎస్డీపీ, తలసరి వృద్ధి రేటులో తెలంగాణ అట్టడుగున నిలవడంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ‌వేసిన ఆర్థిక పునాదులను కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌ధ్వంసం చేస్తోందని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. జీఎస్టీ వృద్ధిరేటు గుండు…

సైబర్‌ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి

సవాళ్లకు అనుగుణంగా పోలీస్‌ ‌శాఖ సన్నద్దం పరిశ్రమల్లో మహిళా ఉద్యోగుల రక్షణ కోసం షీ టీమ్‌ డీజీపీ జితేందర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 9 : ‌వాణిజ్య రంగంలో మారుతున్న సవాళ్లకు తగిన విధంగా స్పందించేందుకు తెలంగాణ పోలీస్‌ ‌శాఖ ముందడుగు వేస్తోందని డీజీపీ జితేందర్‌ ‌తెలిపారు. ముఖ్యంగా సైబర్‌ ‌ఫ్రాడ్‌ ‌నేరాలను అరికట్టేందుకు…

భూమి ప్రభుత్వానిది ఎలా అవుతుంది?

హైదరాబాద్‌ ‌విశ్వవిద్యాలయ భూవివాదంలో ఆర్టిఫిషియల్‌ ఇం‌టిలిజెన్స్ ‌ద్వారా తయారుచేసిన చిత్రం తప్పు అని ప్రభుత్వం పెద్ద ఎత్తున యాగీ చేస్తున్నది, తప్పుడు కేసులూ, అక్రమ నిర్బంధాలూ కూడా అమలు చేస్తున్నది. కాని ఆ చిత్రానికి దారి తీసిన పరిణామాలన్నీ పరిశీలిస్తే, ప్రభుత్వం చేసిన తప్పులూ, ఆడుతున్న అబద్ధాలూ, వాస్తవాలను తారుమారు చేయడమూ వంటి అనేక అంశాల…

మద్యం అమ్మకాల పై నియంత్రణ లేదు ..!

There is no control over the sale of alcohol..!

స్వాతంత్య్రం అనంతరం 78 సంవత్సరాలలో దాదాపు 58 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ ‌పార్టీ గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారానికి దూరమై మళ్ళీ పార్టీ పునర్‌ ‌వైభవం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగా గుజరాత్‌ ‌రాష్ట్రం అహ్మదాబాద్‌ ‌వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు రెండు రోజులు కొనసాగాయి . ఆరు దశాబ్ధాల తరువాత…

కంచ గచ్చిబౌలి భూ వివాదంపై విచారణ 24కు వాయిదా

 హెచ్‌సీయూ భూ వివాదంపై సోమవారం హైకోర్టులో  ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని డివిజన్‌ ‌బెంచ్‌ ‌పేర్కొంది. ఈ కేసులో కౌంటర్‌, రిపోర్ట్ ఈనెల 24లోగా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. హెచ్‌సీయూ భూముల వివాదంపై సుప్రీం కోర్టు, హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో హైకోర్టులో హెచ్‌సీయూ భూములపై విచారణ జరుగగా.. పలు…

ఎండలతో ఉక్కిరిబిక్కిరి

heavy temparature

రాష్ట్రంలో పొడి వాతావరణం   మరో రెండు రోజుల్లో వర్షాలకు అవకాశం : వాతావరణ శాఖ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. రాగల మూడు నాలుగు రోజులు రాష్ట్రంలో…

బిజెపి, బిఆర్ఎస్ మధ్య రహస్య బంధం

గత ప్రభుతవం  లక్ష ఎకరాలు అమ్ముకుంటే నోరు మెదపరేం పదివేల ఎకరాలు అమ్ముకుంటే ఏం చేశారు 8 మంది ఎంపీలున్నా తెలంగాణకు గుండు సున్నా.. దమ్ముంటే తెలంగాణకు సాయంపై శ్వేతపత్రం విడుదల ‌చేయండి బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌రెండూ ఒక్క గూటి పక్షులే.. కేంద్రమంత్రులు కిషన్‌ ‌రెడ్డి, బండి తీరు దారుణం పీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌విమర్శలు  ‌కేంద్ర…

ఏడడుగుల కండక్టర్ కు సీఎం బాసట

RTC employee Amin Ahmed Ansari, who is seven feet tall and works as a conductor in a six-foot bus

మరో ఉద్యోగం ఇప్పించాలని అధికారులకు ఆదేశాలు ఆరు అడుగుల బస్సులో ఏడు అడుగుల పొడవుతో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగి అమీన్‌ అహ్మద్‌ అన్సారీ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్‌ ‌చేస్తున్నాడు. బస్సు ఎత్తుకు మించి పొడవు ఉండటంతో విధులు నిర్వహించడం సవాల్‌గా మారిందని, తరచూ బస్సుల్లో రోజూ సగటున 5 ట్రిప్పుల్లో 10 గంటల వరకు ప్రయాణించాల్సి…