Prajatantra News 1

Prajatantra News 1

ఇసుక మాఫియాకు అడ్డుక‌ట్ట వేద్దాం..  

Revanth Reddy

ఇందిర‌మ్మ ఇళ్ల‌కు ఇసుక స‌ర‌ఫ‌రాపై అధ్య‌య‌నం న‌లుగురు ఉన్న‌తాధికారుల‌తో క‌మిటీ నియామ‌కం వారంలోపు నివేదిక స‌మ‌ర్పించండి.. ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇందిర‌మ్మ ఇళ్ల‌కు ఇసుక ఏవిధంగా స‌ర‌ఫ‌రా చేయాల‌నే దానిపై అధ్య‌య‌నం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధ్య‌య‌న క‌మిటీ స‌భ్యులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, గ‌నుల శాఖ…

న‌గ‌ర‌ శివార్లలో రెండు కొత్త ఐటీ పార్కులు

పరిశ్రమలకు భూకేటాయింపులపై ప్రత్యేక పాలసీ రూ.100 కోట్ల పెట్టుబడికి ‘డ్యూ’ సాఫ్ట్ వేర్ కంపెనీ ఆస‌క్తి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ శివార్ల‌లో కొత్తగా రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్‌లో రూ.100…

అలెరియా ఏఐతో పన్నుల రాబడి పెరుగుదల

ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వ పన్నుల వసూలు, ఇతర రాబడి మార్గాల్లో ఆదాయం నష్టపోకుండా చూసే ‘అలెరియా ఏఐ’ టెక్నాలజీ పనితీరు ఆసక్తికరంగా ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఇచ్చిన ప్రెజెంటేషన్ ను ఆయన తిలకించారు. ఆఫ్ లైన్ లో పనిచేసే…

త్వ‌ర‌లో టూరిజం పాల‌సీ

తెలంగాణ‌లో ఎకో, టెంపుల్ టూరిజంపై ఫోక‌స్ వెల్ల‌డించిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి 150 ఎకరాలు.. 25,000 జాతుల మొక్కలు ప్రపంచంలోనే అతిపెద్ద  ఎకో ఫ్రెండ్లీ పార్కును ప్రారంభించిన సీఎం రాష్ట్రంలో టెంపుల్, హెల్త్, ఎకో టూరిజం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  అన్నారు.  టెంపుల్, ఎకో టూరిజమే రాష్ట్రానికి గుర్తింపుతో పాటు ఆదాయం పెరగడానికి ఉపయోగపడుతుంద‌ని సీఎం తెలిపారు. దేవాలయ…

హలో బీసీ- ఛలో వరంగల్‌

Hello BC- chalo Warangal

సిద్దమవుతున్న ఓరుగ‌ల్లు బహిరంగ సభకు భారీగా హాజ‌రుకానున్న బీసీలు హ‌న్మ‌కొండ ఆర్ట్స్ క‌ళాశాల గ్రౌండ్‌లో విస్తృత ఏర్పాట్లు (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి ): హలో బీసీ- ఛలో వరంగల్‌ ‌పేరుతో  వరంగల్ ఆర్ట్స్  అం‌డ్‌ ‌సైన్స్ ‌కళాశాల మైదానంలో ఫిబ్రవరి 2న  నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా…

రైతు భరోసా చిల్లర పంచాయితీనా ?

రైతుల అప్పులు ముఖ్యమా.. దావోస్ డప్పులు ముఖ్యమా ? మాజీ మంత్రి హరీష్ రావు దావోస్ ప‌ర్య‌ట‌న గురించి కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన ప్రెస్ మీట్.. పెట్టుబడుల కట్టు కథను నమ్మించేందుకు శతవిధాలా యత్నించి అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఉంద‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు ఎద్దేవాచేశారు. . మీ ప్రెస్ రిలీజ్ లు, మీ మీడియా…

అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ అభివృద్ధి

ప్రపంచ స్థాయి న‌గ‌రంగా ఫ్యూచర్ సిటీ డావోస్ పర్యటనతో హైదరాబాద్ కు 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు రియల్టర్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది మెట్రో విస్తరణకు రూట్ మ్యాప్ నీటిపారుద‌ల శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ…

53 బంతుల్లో 110 పరుగులు..

వ‌ర‌ల్డ్ రికార్డుతో దుమ్మురేపిన భద్రాచలం క్రికెట‌ర్ ‘గొంగడి త్రిష’ భద్రాచలంలో సంబరాలు భద్రాచలం పట్టణానికి చెందిన క్రికెట్‌ ‌క్రీడాకారిణి గొంగడి త్రిష తన సత్తా చాటింది. భద్రాచలం పేరును ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. టి20 మహిళా ప్రపంచ్‌ ‌కప్‌లో త్రిష వరల్డ్ ‌రికార్డు సాధించింది. స్కాట్లాండ్‌లో జరిగిన అండర్‌ 19 ‌టి20 మ్యాచ్‌లో తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సాధించింది. 50 బంతుల్లో 110 పరుగులు చేసి సెంచరీ…

రాష్ట్రంలో విద్యా రంగానికి 25 వేల కోట్లు

25 thousand crores for the education sector in the state

విద్యా కమిషన్ ను ఏర్పాటు చేశాం కేంద్రంతో బలమైన సంబంధాలు కోరుకుంటున్నాం.. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు, విద్య, ఉపాధి అవకాశాలిస్తాం..   కేటీఆర్‌పై కేసు నమోదుపై ఎలాంటి క‌క్ష లేదు.. చెన్నైలో జరిగిన విద్యా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో రాజకీయ పార్టీగా తాము చేసిందేమీ లేద‌ని,  ప్రజాధనం దుర్వినియోగమైందనే ఆరోపణలతో…

కాంగ్రెస్ తీరుతో జీవ‌చ్ఛ‌వంలా న‌ల్ల‌గొండ‌

జిల్లాలో వరి ఉత్పత్తిని పెంచేలా చేసిన కెసిఆర్‌ ‌రైతుబంధు ఉంటే కెసిఆర్‌ను గుర్తుంచుకుంటారన్న కుళ్లు రైతుభరోసా పేరుతో కాంగ్రెస్‌ ‌డ్రామాలు ఇచ్చిన హామీలపై ప్రజలు కాంగ్రెస్‌ను నిలదీయాలి నల్లగొండలో ఇదో విజయోత్సవ సభలా ఉంది నల్ల‌గొండ రైతు ధర్నాలో బిఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌విమర్శలు ఆనాడు నిజాం సర్కారును నిలదీసిన గడ్డ నల్ల‌గొండ అని…