deccan.com

deccan.com

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌

‌హామీల అమలుకు జెఎసి సమ్మె నోటీసు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27:  తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్‌సీల అమలు, సీసీఎస్‌, ‌పీఎఫ్‌ ‌డబ్బులు రూ.2,700 కోట్లు…

కేటీఆర్‌కు ఆవేశమెక్కువ.. ఆలోచన తక్కువ

మా ప్రభుత్వంపై ఓర్వలేకనే అర్థం లేని ఆరోపణలు పంచాయతీరాజ్‌, ‌గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27 :  బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే  కేటీఆర్‌ ‌కు ఆవేశం ఎక్కువ.. ఆలోచన తక్కువ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఒక్క గ్రామానికే కొత్త పథకాలను పరిమితం చేసినట్లుగా భ్రమ పడుతున్నారు చింతమడక సీఎంలం కాదు.. ఇది…

జమిలి ఎన్నికలపై చర్చ జరగాలి..

తరచూ ఎన్నికలతో పాలనా వ్యవస్థలకు విఘాతం ఎన్సీసీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 27 : ‘వన్‌ ‌నేషన్‌, ‌వన్‌ ఎలక్షన్‌’ ‌ప్రతిపాదనపై ప్రస్తుతం జరుగుతున్న చర్చ భారతదేశ ప్రజాస్వామిక ప్రక్రియకు చాలా ముఖ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ అంశంపై చర్చలో భాగస్వాములు కావడం సహా, ఈ చర్చ…

జలాంతర్గాముల నిర్మాణంలో భారత్‌ ‌ప్రగతి

జలాంతర్గామి నీటిలో మునిగి ప్రయాణం చెయ్యగల వాహనం. వివిధ దేశాల నావికా రక్షణ దళాల్లో జలాంతర్గామి ఒక ముఖ్య భాగం. జలాంతర్గామిని మొదటగా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో విస్తృతంగా ఉపయోగించారు. ప్రత్యర్ధులు జలగర్భ మార్గాల ద్వారా దొంగదెబ్బ తీసే అవకాశం ఉందని క్రీ.పూ. 332లోనే గుర్తించాడు అలెగ్జాండర్‌. అం‌దుకే జలాల కింద కూడా పహారా…

పదవి విరమణ వయసు పెంపు… ఎవరికి లాభం…?

నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వాలు ఉద్యోగులకు పదవి విరమణ వయసు పెంచడం పట్ల నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇస్తానని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే, పెద్ద ప్రభుత్వ ఇచ్చినటువంటి ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి నేనే…

గద్దర్‌కు పద్మ అవార్డు ఎలా ఇస్తాం?

మావోయిస్టులతో కలిసి వందలాది మంది బిజెపి వాళ్లను హతమార్చారు ఈటల రాజేందర్‌ మావోయిస్టు కాదంటూ కితాబు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఘాటు వ్యాఖ్యలు కరీంనగర్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : ఇటీవల కేంద్ర ప్రభుత్వం  ప్రకటించిన పద్మ అవార్డుల విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఘాటు వ్యాఖ్యలు…

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నేతలు దేశ దోహ్రులు

స్వాతంత్య్రం కోసం ఎలాంటి పోరాటం చేయలేదు మల్లికార్జున ఖర్గే సంచనల వ్యాఖ్యలు భోపాల్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27 :  బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నేతలు దేశ ద్రోహులు, స్వాతంత్య్రం కోసం వారు ఎటువంటి పోరాటం చేయలేదని’ కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటు విమర్శలు చేశారు. పేదరికం, నిరుద్యోగం నుంచి ప్రజలు విముక్తి పొందాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని…

సరస్వతి పుష్కరాలకు రూ.25 కోట్లు

సీఎం రేవంత్‌ ‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి కొండా సురేఖ భక్తుల కోసం అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలి అధికారులకు మంత్రి ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27 :  జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో ఈ యేడాది మే 15 నుంచి 26 వరకు నిర్వహించనున్న సరస్వతి నది పుష్కరాలకు రూ. 25…

రైతు ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు

రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది ఖాతాల్లోకి నగదు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27: రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ చేసే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తొలి విడతలో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా సొమ్ము విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా…

అం‌దరూ నాగోబాను దర్శంచుకోండి..

CM Revanth wishes Christmas whises

జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం.. భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27 :  దేశంలోనే రెండో అతి పెద్ద గిరిజన జాతరైన నాగోబా జాతర సందర్భంగా భక్తులకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మెస్రం వంశస్థుల ఆధ్వర్యంలో జరిగే నాగోబా జాతరను అయిదు రోజుల పాటు వేడుకగా…