Prajatantra News 1

Prajatantra News 1

నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ఎస్సీ వర్గీకరణ, బిసి రిజర్వేషన్లపై చర్చ ఉదయం కేబినేట్‌ ‌భేటీలో బిసి నివేదికకు ఆమోదం అసెంబ్లీకి కెసిఆర్‌ ‌రావాలన్న మంత్రి పొన్నం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : ఎస్సీ వర్గీకరణ, బిసి కులగణపై మంగళవారం నాటి అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం అసెంబ్లీ ఒకరోజు సమావేశం కాబోతున్నది. సుప్రీం తీర్పునకు అనుగుణంగా…

మాఘశుద్ధ సప్తమి నుండి నవాహ్నికంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

డాక్టర్‌ ‌బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ ‌సైద్దాంతిక ఆలోచన ప్రకారం సామాజిక న్యాయం అనేది మానవులందరి స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం కోసం నిలుస్తుందని ఆ కోణంలో అణగారిన వర్గాల దుస్థితిని చూసి, తను అనుభవించిన వివక్షతలను ఆధారంగా  చేసుకొని  డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ‌తన వాగ్దాటిని పెంచి, అన్యాయం, అసమానతలు, వివక్ష తలకు గురైన అణగారిన వర్గాల పక్షాన ‘‘సామాజిక…

పాల్వంచలో’ కేటిపీఎస్‌ ‌సాంస్కృతిక సంస్థ సమావేశంలో ‘సురవం ప్రతాప రెడ్డి జీవిత విశేషాల’పై ఇందుర్తి ప్రభాకర రావు ప్రసంగం

నేను బిహెచ్‌ఇఎల్‌ ‌లో జాయిన్‌ ‌కాకముందు హైదరాబాద్‌ ‌చిక్కడ్‌ ‌పల్లి లో వుండే వాడిని. నా రూం ప్రక్కనే ఇందుర్తి ప్రభాకరావు గారు వుండే వారు. ఆయన ఒక రచయిత, జర్నలిస్ట్, ‌మంచి రాజకీయ విశ్లేషకుడు. ఆయన అప్పుడు ‘ఆంధ్ర భూమి ‘ దిన పత్రిక ఎడిటోరియల్‌ ‌బోర్డ్ ‌లో పనిచేసే వారు. ఒక సాయంత్రం…

కోరిన కోర్కెలు తీర్చే అంతర్వేది నారసింహుడు

antharvedi sri narasimha swamy

మాఘశుద్ధ సప్తమి నుండి నవాహ్నికంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీ నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువు దీరిన తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో  ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి నుండి మాఘ బహుళ పాడ్యమి వరకు నవాహ్నికంగా స్వామి వారిక వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా  నిర్వహిస్తారు. అందులో భాగంగా మాఘశుద్ధ దశమి నాడు స్వామి వారికి…

తెలంగాణ‌ను నిర్ల‌క్ష్యం చేసిన కేంద్రం

సాగునీటి ప్రాజెక్టుల‌కు నిధులేవి? ఇది స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధం ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు   హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 1 : తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసింద‌ని, రాష్ట్రాల ఆదాయ వాటా తగ్గించే చర్యలు చేపట్టింద‌ని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు  విమ‌ర్శించారు.…

వేతన జీవులకు భారీ ఊరట

రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు కొత్త ఆదాయ చట్టంపై వచ్చే వారం బిల్లు బడ్జెట్‌లో ప్రకటించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూదిల్లీ,ఫిబ్రవరి 01: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్యతరగతి, వేతన జీవులకు శుభవార్త చెప్పారు. కొత్త పన్నవిధానంలో రూ.12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదని  ప్రకటించారు.…

వివిధ శాఖలకు కేటాయింపులు ఇవీ

రక్షణ రూ. 4,91,732 కోట్లు, గ్రామీణాభివృద్ది రూ. 2,66,817 కోట్లు, హోం రూ. 2,33,211 కోట్లు, వ్యవసాయ, అనుబంధ రంగానికి రూ. 1,71,437 కోట్లు, విద్య రూ. 1,28,650 కోట్లు, ఆరోగ్య రూ. 98,311 కోట్లు, పట్టణాభివృద్ది రూ. 96,777 కోట్లు, ఐటి, టెలికాం రూ. 95,298 కోట్లు, విద్యుత్‌ రూ. 81,174 కోట్లు, వాణిజ్య,…

కేంద్ర బడ్జెట్‌ రూ. 50,65,345 కోట్లు

వేతన జీవులకు ఊరట కలిగిస్తూ..12 లక్షల వరకు ట్యాక్స్‌ ఫ్రీ చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం 50 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ శిక్షణ సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు అందజేత రైతుల కోసం మరో…

దేశ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్‌

పేద, మధ్య తరగతి, యువత, రైతు సంక్షేమానికి ప్రాధాన్యం రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు విప్లవాత్మకం తెలంగాణ సహా దేశంలోని ఒక్కో ఉద్యోగికి రూ.80 వేల వరకు ఆదా బడ్జెట్‌ 2025పై  కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ హర్షం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01 : కేంద్ర బడ్జెట్‌ కూర్పు అద్బుతంగా ఉందని,…

‌బడ్జెట్‌ ‌లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా?

దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు కేంద్ర భావిస్తోంది.. రాష్ట్ర మంత్రులు, ఏం చేస్తున్నట్టు? కేంద్ర బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01: తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్‌ ‌ద్వారా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరూపించుకుందని, బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం చోటు లేదని మాజీ మంత్రి…