Prajatantra News 1

Prajatantra News 1

తెలంగాణ సాధనలో సుష్మాస్వరాజ్‌ ‌పాత్ర చిరస్మరణీయం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : తెలంగాణ సాధనలో దివంగత బిజెపి నేత సుష్మా స్వరాజ్‌ ‌పాత్ర చిరస్మరణీయమని మల్కాజిగిరి  ఎంపి ఈటల రాజేందర్‌ అన్నారు. సుష్మా స్వరాజ్‌ ‌జయంతి సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఎంపి ఈటల మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో…

మరింత దృఢమైన అమెరికా, భారత్‌ ‌ద్వైపాక్షిక బంధం

ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు అమెరికా శాంతి చర్చలకు భారత్‌ ‌మద్దతు అక్రమ వలసదారుల సమస్య అన్ని దేశాలది ట్రంప్‌తో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ వాషింగ్టన్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: అమెరికాలో వైట్‌హౌస్‌లో భారత్‌ ‌ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ ‌ట్రంప్‌  ‌మధ్య రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం కీలకమైన సమావేశం…

బస్తీ దవాఖానలపై సర్కారు నిర్లక్ష్యం

పల్లె, బస్తీ దవాఖానలను భ్రష్టు పట్టిస్తున్నారు.. మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ధ్వజం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 :  పేదలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ  విఫలమైందని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మేడ్చల్‌ ‌జిల్లా, దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర హెల్త్ అం‌డ్‌ ‌వెల్‌ ‌నెస్‌ ‌సెంటర్‌ ‌కు…

తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు..

రాష్ట్ర అప్పులపై రాజ్యసభలో నిర్మల ప్రస్తావన తెలంగాణకు కేంద్రం చేసిన అభివృద్ధి వివరించిన మంత్రి న్యూదిల్లీ, ప్రజాతంత్ర,  ఫిబ్రవరి 13 : ఎపి విభజన సమయంలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు అప్పుల కుప్పగా మారిందని రాజ్యసభలో బడ్జెట్‌ ‌పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ‌తెలంగాణ రాష్ట్ర ఆర్థిక…

బీసీ జాబితాలో ముస్లింలను చేర్చితే సహించం

మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : బిసి జాబితాలో ముస్లింలను చేర్చితే ఏమాత్రం సహించేది లేదని మతపరమైన రిజర్వేషన్లకు బిజపి వ్యతిరేకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.    గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్లు…

19‌న కేసీఆర్‌ అధ్యక్షతన బిఆర్‌ఎస్‌ ‌కార్యవర్గ సమావేశం

భవిష్యత్‌ ‌కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం పార్టీ సిల్వర్‌ ‌జూబ్లీ వేడుకల నిర్వహణపై చర్చించే చాన్స్.. ‌నేతలందరూ హాజరు కావాలని కేటీఆర్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : ఈనెల 19న బిఆర్‌ఎస్‌ ‌పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌ ‌రావు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ…

‌దేశంలోనే రోల్‌ ‌మోడల్‌ ‌గా కుల గణన సర్వే

సమాచారం ఇవ్వనివారి కోసమే మరో ఛాన్స్ ‌బలహీన వర్గాలను అణచివేయాలనేదే బిఆర్‌ఎస్‌ ఆలోచన బిజెపికి బిసి రిజర్వేషన్‌ ఇష్టం లేదు.. అందుకే అడ్డుపడుతున్నారు.. బిసి సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : దేశానికే రోల్‌ ‌మోడల్‌ ‌గా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగిని పంపి…

ఆపరేషన్‌ ‌చేయూత’ సక్సెస్‌

‌లొంగిపోయిన 19 మంది మావోయిస్టులు 8 లక్షలు ఒకరికి, 4 లక్షలు చొప్పున ఇద్దరు మావోయిస్టులకు రివార్డు వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్‌ ‌రాజు భద్రాచలం, ప్రజాతంత్ర,ఫిబ్రవరి 13 : పోలీస్‌ ‌శాఖ నిర్వహిస్తున్న ఆపరేషన్‌ ‌చేయూత కార్యక్రమం ద్వారా అనేక మంది మావోయిస్టు పార్టీలో ఉన్న మిలీషియా సభ్యులు ఉన్నత క్యాడర్‌లో ఉన్న మావోయిస్టులు…

‌రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు పనులు వేగవంతం చేయండి

ఆర్‌ అం‌డ్‌ ‌బి ఆస్తుల సంరక్షణకు పటిష్ట చర్యలు ఎస్సీ, ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌చట్టం మేరకు రహదారులను నిర్మించాలి ఆర్‌అం‌డ్‌బి శాఖ ప్రీ బడ్జెట్‌ ‌సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని…

ఎఐ సామర్థ్యాన్ని అన్ని రంగాల్లో వినియోగిస్తాం..

ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్‌తో విప్లవాత్మక మార్పులు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వ్యవసాయం, సుస్థిరాభివృద్ధి, పరిపాలన, రవాణా, విద్యా రంగల్లో ఎఐ టెక్నాలజీ టెక్‌ ‌దిగ్గజం గూగుల్‌తో రాష్ట్ర సర్కారు కీలక ఒప్పందం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 :  రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో అర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వెల్లడించారు. ఈమేరకు…