deccan.com

deccan.com

19‌న కేసీఆర్‌ అధ్యక్షతన బిఆర్‌ఎస్‌ ‌కార్యవర్గ సమావేశం

భవిష్యత్‌ ‌కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం పార్టీ సిల్వర్‌ ‌జూబ్లీ వేడుకల నిర్వహణపై చర్చించే చాన్స్.. ‌నేతలందరూ హాజరు కావాలని కేటీఆర్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : ఈనెల 19న బిఆర్‌ఎస్‌ ‌పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌ ‌రావు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ…

‌దేశంలోనే రోల్‌ ‌మోడల్‌ ‌గా కుల గణన సర్వే

సమాచారం ఇవ్వనివారి కోసమే మరో ఛాన్స్ ‌బలహీన వర్గాలను అణచివేయాలనేదే బిఆర్‌ఎస్‌ ఆలోచన బిజెపికి బిసి రిజర్వేషన్‌ ఇష్టం లేదు.. అందుకే అడ్డుపడుతున్నారు.. బిసి సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : దేశానికే రోల్‌ ‌మోడల్‌ ‌గా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగిని పంపి…

ఆపరేషన్‌ ‌చేయూత’ సక్సెస్‌

‌లొంగిపోయిన 19 మంది మావోయిస్టులు 8 లక్షలు ఒకరికి, 4 లక్షలు చొప్పున ఇద్దరు మావోయిస్టులకు రివార్డు వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్‌ ‌రాజు భద్రాచలం, ప్రజాతంత్ర,ఫిబ్రవరి 13 : పోలీస్‌ ‌శాఖ నిర్వహిస్తున్న ఆపరేషన్‌ ‌చేయూత కార్యక్రమం ద్వారా అనేక మంది మావోయిస్టు పార్టీలో ఉన్న మిలీషియా సభ్యులు ఉన్నత క్యాడర్‌లో ఉన్న మావోయిస్టులు…

‌రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు పనులు వేగవంతం చేయండి

ఆర్‌ అం‌డ్‌ ‌బి ఆస్తుల సంరక్షణకు పటిష్ట చర్యలు ఎస్సీ, ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌చట్టం మేరకు రహదారులను నిర్మించాలి ఆర్‌అం‌డ్‌బి శాఖ ప్రీ బడ్జెట్‌ ‌సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని…

ఎఐ సామర్థ్యాన్ని అన్ని రంగాల్లో వినియోగిస్తాం..

ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్‌తో విప్లవాత్మక మార్పులు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వ్యవసాయం, సుస్థిరాభివృద్ధి, పరిపాలన, రవాణా, విద్యా రంగల్లో ఎఐ టెక్నాలజీ టెక్‌ ‌దిగ్గజం గూగుల్‌తో రాష్ట్ర సర్కారు కీలక ఒప్పందం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 :  రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో అర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వెల్లడించారు. ఈమేరకు…

‌ప్రపంచ స్థాయి మౌలిక వసతుల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు

ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : హైదరాబాద్‌ ‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం రూ.15వేల కోట్లతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు వెల్లడించారు. గురువారం గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ ‌నూతన భవనాన్ని సిఎం రేవంత్‌…

ఎఐ ‌నాలెడ్జ్ ‌హబ్‌గా హైదరాబాద్‌

రాష్ట్రంలో ఎఐ నిపుణులను తయారు చేస్తాం.. త్వరలో ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తాం.. ఏఐ సెంటర్‌ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ ‌తో  ఎంవోయూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : మైక్రోసాఫ్ట్ ‌సంస్థ ద్వారా తెలంగాణ యువతకు భారీ ఉద్యోగావకాశాలు లభిస్తాయని ముఖ్యంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో కృత్రిమ మేధ…

స్వేచ్ఛ..

పక్షుల వలె రెక్కలోచ్చి ఎగిరి పోతున్నననే భావనలో.. నింగికి ఎగిసిన జండాను చూసి ముచ్చట పడుతున్నమన్న సంబరం లో.. గూగుల్‌ ‌తో విశ్వమంతా చుట్టొస్తున్నమన్న ఆనందం లో.. ఆధునిక పోకడలతో కురుగ్రామమైన ఈ ప్రపంచాన్ని మితిమిరిన అహంకారం తో మాయ దర్పణం లో మనిషి తనను తాను చూసుకొంటూ మాయల పకీరుల రూపంతరం చెందుతూ.. ఈ…

పాకులాట రాజకీయం

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోసం పోరాటాలు అధికారంలోకి రాగానే పదవుల కోసం ఆరాటాలు పదవులు రాగానే ఉన్నత పదవుల కోసం పాకులాటలు ఆ పదవులు రాగానే వాటిని కాపాడుకోవడానికి కుట్రలు ఎన్ని పన్నాలో కుయుక్తులు ఎన్ని వేయాలో ఎత్తుకు పైఎత్తులు వేసే జిత్తులమారి నక్క ఆలోచనలు ఎన్ని చేయాలో క్షణానికొక రంగులు మార్చే ఊసరవెల్లిలా పదవుల…

ఇల్లాలు సేవ

తొలి కోడి కూతతో లేచి ఇంట్లో పనులని చక్కపెడుతూ పిల్లలను స్కూల్‌ ‌కి రేడి చేస్తూ శ్రీవారు ఆఫీస్‌ ‌కి వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తూ అత్త మామకు టైంకీ టీ టిఫిన్‌ ‌పెడుతూ…. కుటుంబ బాధ్యతలు మోసే రెండవ వ్యక్తి భార్య భర్తకు తోడు నీడగా ఉంటూ అమ్మగా, కోడలిగా విధులు నిర్వర్తిస్తూ ఇంటికి వచ్చే…