Prajatantra News 1

Prajatantra News 1

పరీక్షా సమయంలో పరేషాన్‌ ఎం‌దుకు.?

ఇది పరీక్షల సమయం, ఇటు వార్షిక పరీక్షలు, అటు సెమిస్టర్‌ ‌పరీక్షలు మొదలయ్యాయి,విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది.ఇంటర్‌ ‌ప్రక్టీకల్స్  ‌పరీక్షలు మొదలయ్యాయి.వచ్చే  మాసం నుండే, ఇంకా పదవ తరగతి ,డిగ్రీ, అలాగే పి జి మరియు మొదలైన పరీక్షల లో విద్యార్థులు సరైన జాగ్రత్తలు తీసుకుంటే విజయాలు సాధిస్తారు.సెమిస్టరు పరీక్షలు మొదలయ్యాయి.పరీక్షలకుహాజరయ్యే విద్యార్థులు కొన్ని సూచనలనుతప్పక పాటించినట్లైతే…

నరకాన్ని దూరం చేసే కాళేశ్వర, ముక్తీశ్వరులు

అవిభక్త కరీంనగర్‌, ‌నేటి జయ శంకర్‌ ‌భూపాల్‌ ‌పల్లి జిల్లాలోని మారు మూల ఆటవీ ప్రాంతమయమైన మహదేవ్‌ ‌పూర్‌ ‌మండలం పరిధిలోని గోదావరీ తీరస్థ అత్యంత ప్రాచీన కాశేశ్వర దేవస్థానం బహువిధ ప్రత్యేకతలకు నిలయంగా ఉంది. తెలుగు నేలపై ప్రముఖ త్రిలింగమనే పదం నుండి ‘‘తెలుగు’’ పదం రూపు దిద్దుకున్నడని చారిత్రక పరిశోధకుల భావన. గోదావరి…

కుల గణన ఎత్తుగడలు ఫలించేనా?

బీసీ  నినాదం కలిసొచ్చేనా? స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పావులు కులగణన చుట్టే  రసవత్తరంగా రాజకీయాలు స్థానిక ఎన్నికలు స‌మీపిస్తున్న వేళ అందరిదీ  బీసీల దారిగా మారింది.  బీసీలపై గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రేమను ఒలకబోస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.  బీసీ బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందులో అన్ని పార్టీలదీ…

విద్యపై కేంద్రం గుత్తాధిపత్యం సరికాదు

విద్యావ్యవస్థను దిల్లీ నుంచి రిమోట్‌ ‌కంట్రోల్‌ ‌ద్వారా నడపలేం రాష్ట్రాలు పాలన విభాగాలు కాదు దేశ పురోగతికి జీవనాడి తిరువనంతపురం జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తిరువనంతపురం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 :  ‘మీరు బిల్లు చెల్లించాలి.. కానీ ఫుడ్‌ ఆర్డ ర్‌ ‌చేయలేరు’ అన్న తరహాలో యుజిసి…

దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా

ప్రమాణం చేయించిన ఎల్జీ వికె సక్సేనా హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ఎన్‌డి పక్షాన పలువురు సిఎంలు, డిప్యూటి సిఎంలు హాజరు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: దేశ రాజధాని దిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం చేశారు. లెప్టినెంట్‌ గవర్నర్‌ వీకే…

ఆం‌ధ్రా కు కృష్ణా నీళ్ల తరలింపు

పట్టింపు లేని ప్రభుత్వం తెలంగాణకు నష్టం జరుగుతున్నా మొద్దు నిద్ర చంద్రబాబు శిష్యుడు రేవంత్‌ ‌తీరుతో నీళ్ల తరలింపు సులువైంది.. మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు ఫైర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 :  తెలంగాణ రాష్ట్ర సాగు నీరు, తాగు నీరు ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుంటే కాంగ్రెస్‌ ‌పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని…

రాజలింగమూర్తి హత్య కేసుపై ఐబీఐసీడీ విచారణకు ఆదేశం

గండ్ర వెంకటరమణా రెడ్డే హత్య చేయించాడని మృతుడి భార్య ఆరోపణలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : జయశంకర్‌ ‌భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య తీవ్ర కలకలం రేపుతోంది. లింగమూర్తి హత్య ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ హత్యపై సీబీసీఐడీ ఎంక్వైరీ వేయాలని నిర్ణయించింది. మేడిగడ్డ అవినీతిపై పోరాడుతున్నందుకే లింగమూర్తిని హత్య…

నేడు పోలెపల్లికి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పోలీస్‌ ‌శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు.. విద్యుత్‌ , ‌వైద్య సేవల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌ డంగల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్‌ ‌రెడ్డి పోలేపల్లి ఎల్లమ్మ జాతరను శుక్రవారం సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌…

రాజలింగమూర్తి హత్యలో  కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు హస్తం

ఈ కేసును ఫాస్ట్రాక్‌ ‌కోర్టులో విచారిస్తాం హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బీఆర్‌ఎస్‌ ‌మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపణలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి20: సామాజిక కార్యకర్త రాజలింగముర్తి హత్యపై సీబీసీఐడీతో విచారిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ హత్యపై పోలీసుల విచారణ జరుగుతోందని.. దోషులను 24 గంటల్లోనే పట్టుకుంటామని తెలిపారు. రాజలింగమూర్తి కేసును ఫాస్ట్రాక్‌ ‌కోర్టులో విచారణ…

కెసిఆర్‌ ఇం‌కా పగటి కలలు కంటున్నాడు

కాంగ్రెస్‌ ‌గ్రాఫ్‌ ‌తగ్గిపోతుందనే వాదన సత్యదూరం రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ పూర్తిగా అదృశ్యం పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: కేసీఆర్‌ ‌చెప్పినంత మాత్రాన కాంగ్రెస్‌ ‌పార్టీ గ్రాఫ్‌ ‌పడిపోయినట్లా అని పీసీసీ చీఫ్‌ ‌బీ. మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌ప్రశ్నించారు.  బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌…