Prajatantra News 1

Prajatantra News 1

కమిషనర్‌ ‌ను కలిసిన టీయూడబ్ల్యూజే బృందం

The TWJ team met the Commissioner

మేడ్చల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 5: ‌రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్‌.‌హరిష్‌ను మంగళవారం నాడు సచివా లయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ‌జర్న లిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే (ఐ జె యు)రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్‌ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందంమర్యాద పూర్వ కంగా కలిసి శుభాకాంక్షలు తెలిపింది.…

మరోసారి భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు!

మెరికా ఎన్నికల ప్రభావంతో భారీ కుదుపు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికలు! అమెరికా ఎన్నికల ప్రభావంతో  దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి.  భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి.  బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి సూచీలను పడేశాయి. సెన్సెక్స్‌, నిప్టీ ఒక్కో శాతం మేర నష్టపోయాయి. అమెరికా…

అగ్రరాజ్యం అమెరికా అధిపతి ఎవరు..?

 అమెరికా ఎన్నికలు ప్రపంచం అంతా ఉత్కంఠం.. అమెరికా ఎన్నికలు.. కమలా హారీస్, డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య హోరాహోరీ పోరుతో అమెరికా ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి, ఇంతకీ. అమెరికా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేదెవరు..? అనేది చూస్తే, ఇద్దరిలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే.. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు రిపబ్లికన్, డెమొక్రటిక్‌…

సమగ్ర సర్వే దిశగా కులగణన!

అసమగ్రతకు తావు లేకుండా కసరత్తు ి సర్వేకు రంగం సిద్ధం రాష్ట్రంలో ఈ నవంబర్‌ 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బిసి కులగణన సర్వే  ఈనెల 30వ తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే 85 వేల మంది ఎన్యూమరేటర్లు ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించనున్నారు. ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక…

జార్ఖండ్‌లో చొరబాటుదారులను ఏరివేస్తాం..

ఆదివాసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. లాక్కున్న భూములను తిరిగి ఇచ్చే బాధ్యత మాదే పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాం జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ రాంచీ, నవంబర్‌ 04 : జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం హోరెత్తుతోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ చాయిబసలో నిర్వహించిన ఎన్నికల…

‌పత్తి రైతు కష్టం.. దలారుల పాలు..

మార్కెట్‌లో అడుగుడుగునా మోసాలతో చిత్తు •దలారుల వలలో చిక్కి రైతుల విలవిల •చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం.. జూలూరుపాడు, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ‘‘‌ప్రతి ఏటా వ్యవసాయ సీజన్‌ ‌వొస్తుందంటే చాలు.. మండల రైతాంగం పత్తి పంటపై ఎన్నో ఆశలు పెంచుకుంటోంది. ఒక్కోసారి కాలం కలిసిరాక  అప్పుల పాలై పత్తి రైతు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.…

కోట్లతో నిర్మాణమంటిరి.. కొసరు పనులతోనే నిలిపేస్తిరి..

మేడిపల్లిలో నిలిచిన ఇంటిగ్రేటెడ్‌ ‌మార్కెట్‌ ‌పనులు వెంటనే పనుల ప్రారంభించాలని స్థానికుల డిమాండ్‌.. ‌మేడిపల్లి, ప్రజాతంత్ర, నవంబర్‌ 04 : ‌శుచి, శుభ్రత, ప్రజారోగ్యం ప్రధాన ఉద్దేశంగా శాస్త్రీయ దృక్పథం మేళవించి అధునాతన రీతిలో మేడిపల్లిలో నిర్మించతలపెట్టిన సమీకృత మార్కెట్‌ ‌నిర్మాణ పనులకు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యింది. వినియోగదారుల శ్రేయస్సు, రైతుల సంక్షేమం  కోసం ఇంటిగ్రేటెడ్‌…

‌ప్రజాపాలనలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

ఏడాదికి ఇక మిగిలింది 35 రోజులే రాహుల్‌ ‌సమాధానం చెప్పాలి బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 4: అలవి కాని హామీలతో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌  ‌విమర్శనాస్త్రాలు సంధించారు. వంద రోజుల్లో ప్రతి గ్యారెంటీ నెరవేరుతందని చెప్పిన మోసగాళ్లకు కౌంట్‌ ‌డౌన్‌ ‌స్టార్ట్ అయ్యిందని…

గత ప్రభుత్వ అప్పులతో గంటకు మూడు కోట్ల వడ్డీ..

‌ప్రజాపాలనలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

కాస్మోటిక్‌, ‌డైట్‌ ‌చార్జీల పంపుపై హర్షం.. గిరిజన విద్యార్థులను ఆణిముత్యాల్లా తీర్చిదిద్దాలి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 04 : ‌గత ప్రభుత్వం అప్పుల కారణంగా గంటకు మూడు కోట్ల వడ్డీ చెల్లించాల్సి వొస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా..…

హామీల అమలులో కాంగ్రెస్‌ ‌ఘోర వైఫల్యం..

కాంగ్రెస్‌ ‌పార్టీలో ప్రచారం ఫుల్‌.. ‌పనులు మాత్రం నిల్‌. ‌మీడియా సమావేశంలో  కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 04 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికలకు ముందు ఇస్తున్న హామీలకు, అధికారంలోకి వొచ్చాక హామీల అమలు విషయంలో.. నక్కకు నాగ లోకానికి  ఉన్న తేడా ఉందని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌…