Prajatantra News 1

Prajatantra News 1

కేంద్ర మంత్రిగా తెలంగాణకు మీరేం చేశారు?

కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌ 9 ‌పేజీల లేఖ ప్రాజెక్టుపై కిషన్‌రెడ్డిని, ప్రధానిని కలిసిన విషయాన్ని గుర్తుచేసిన సీఎం మెట్రో విస్తరణకు ఐదు కారిడార్ల ప్రతిపాదలను చేశామని వివరణ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని లేఖలో పేర్కొన్న సీఎం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డికి 9…

ఆదివాసీ జానపద కళలు సాంస్కృతిక వైవిధ్యాన్ని ఛిద్రం చేస్తున్న ప్రపంచీకరణ

Endangered tribal traditional arts and instruments

అంతరించిపోతున్న  గిరిజన సాంప్రదాయ కళలు  వాయిద్యాలు గత కొన్ని సంవత్సరాలుగా గ్లోబలైజేషన్‌ ‌పేరిట శరవేగంగా చొచ్చుకు వస్తున్న  విదేశీ సంస్కృతి మూడవ ప్రపంచ దేశాల సంస్కృతిక  వైవిద్యాన్ని ధ్వంసం చేస్తున్నది. గొప్ప సాంస్కృతిక వైవిధ్యం  కలిగిన మూడవ ప్రపంచ దేశాల్ని తమ పిడిగిల్లో బిగించడానికి ఈ సాంస్కృతిక  దాడి ఆధిపత్య రాజ్యాల చేతిలో ఓ గొప్ప…

ప్రకృతి ఒడిలో కోయల మాఘ పున్నమి

Koyala Magha Punnami

కోయ సమాజం లో మూడు నుండి ఏడు గట్ల వరకు ఉన్న  వీరిలో ముఖ పరిచయాలు అవసరం లేకుండానే ఎవరు అన్నదమ్ములు, ఎవరు బావ బామ్మర్దులు, వరస, వియ్యాలు  ఎవరి మధ్య  ఇచ్చిపుచ్చుకునే గొప్ప శాస్త్రీయతను జెనెటికల్‌ ‌గా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్కృతి ప్రపంచం ముంగిట ఉంచినప్పటికీ  మతాల కంటే గొప్ప శాస్త్రీయత ఈ…

ముదురుతున్న రాష్ట్ర‌ రాజకీయాలు

కేంద్రంతో వియ్యం, రాష్ట్ర నాయకత్వంతో కయ్యంగా కాంగ్రెస్ తీరు కిషన్‌రెడ్డి గండపెండేరం తొడుక్కునేనా ? (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి) రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతున్నది. విపక్ష పార్టీలైన బిఆర్‌ఎస్‌, బిజెపిలపై అధికార కాంగ్రెస్‌ ఏకధాటిగా విరుచుకుపడుతుండ‌గా, తామేమీ తీసిపోమన్నట్లు ఆ పార్టీలు కాంగ్రెస్‌ ఏడాది పాలనపై ధ్వ‌జమెత్తుతున్నాయి. కాంగ్రెస్‌కు అసలు పాలన…

ఎమ్మెల్యే హరీష్‌ ‌రావును అడ్డుకున్న పోలీసులు

•రోడ్డుపై బైఠాయించి బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల నిరసన మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు వద్దకు మాజీ మంత్రులు హరీష్‌ ‌రావు, జగదీశ్‌ ‌రెడ్డి, నిరంజన్‌ ‌రెడ్డి, శ్రీనివాస్‌ ‌గౌడ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌ ‌రెడ్డితో పాటు పలువురు నేతలు చేరుకున్నారు. అయితే సొరం గంలోకి వెళ్లనీయకుండా హరీష్‌…

ఎస్‌ఎల్‌బిసి సహాయక చర్యల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం

ఆరు రోజుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదు. •మంత్రులు ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప చేసిందేమిటి? •8 మంది ప్రాణాలు ముఖ్యమా? ఎన్నికల ప్రచారం ముఖ్యమా? •రేవంత్‌ ‌రెడ్డికి ఇక్కడికొచ్చి చూసే టైం లేదా? •ఎస్‌ఎల్బిసి టన్నెల్‌ ‌వద్ద మాజీ మంత్రి  హరీష్‌ ‌రావు నాగర్‌కర్నూల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ ‌లో చిక్కుపోయిన…

ఎస్‌ఎల్‌బిసి పనులపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు

•రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూర్చింది బీఆర్‌ఎస్‌.. •వడ్డీలు కడుతూ దశలవారుగా ఇచ్చిన హామీలు అమలు.. •వనపర్తి లో 721 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు… : రాష్ట్ర అబ్కారి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: ఎస్‌ఎల్‌బిసి పనులపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌ ‌లేదని రాష్ట్ర అబ్కారి,…

మైనింగ్‌ ‌రంగంలో విశేషమైన ప్రగతి

గనుల విభాగంలో ఆత్మనిర్భరత కోసం కృషి యాక్షన్‌ ‌విధానంతో రాష్ట్రాలకు రూ 4.15 లక్షల కోట్ల లబ్ధి: కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 :  పదేళ్లుగా మోదీ నాయకత్వంతో మైనింగ్‌ ‌రంగంలో విశేషమైన ప్రగతి సాధిస్తున్నామని, ఈ రంగంలో తీసుకున్న సంస్కరణల కారణంగా.. ఎక్స్‌ప్లొరేషన్‌ ‌ప్రకియను కూడా వేగవంతం చేశామని…

తెలంగాణ ప్రాజెక్టుల బాధ్యత కిషన్‌ ‌రెడ్డిదే

రాష్ట్రంలో తుగ్లక్ మాదిరిగా పాలన సాధ్యంకాని హామీలిచి అధికారంలోకి వొచ్చారు. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తున్నారు.. మోదీని విమ‌ర్శించే స్థాయి రేవంత్‌కు లేదు.. మ‌ల్కాజిగిరి ఎంపి ఈట‌ల రాజేంద‌ర్ విమ‌ర్శ‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 27 :  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీస సోయి, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని,  ఎమ్మెల్యేగా, ఎంపీగా ఏనాడు ప్రజల…

తెలంగాణ ప్రాజెక్టుల బాధ్యత కిషన్‌ ‌రెడ్డిదే

రాష్ట్ర ప్రాజెక్టులపై అనేకమార్లు కేంద్రానికి నివేదించాం •గత పదేళ్లలో కాలయాపన చేసిన బిఆర్‌ఎస్‌ : ‌రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి27: తెలంగాణలోని ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌చెప్పారు. గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో…