Prajatantra News 1

Prajatantra News 1

రేవంత్‌రెడ్డి పెద్ద శాడిస్ట్‌

మేము ఎవరి కాళ్లు ఒత్తలేదు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : తాము ఎవరి కాళ్లు ఒత్తలేదని, లుచ్చా పనులు అసలే చేయలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  అన్నారు. లుచ్చా పనులు చేసి కాళ్లు ఒత్తుకుంటూ ఉండే అలవాటు తనది కాదని సీఎం రేవంత్‌ రెడ్డిపై మండిపడ్డారు.  ఫ్రస్టేషన్‌లో…

కేరళలోని వయనాడ్‌ ఉప ఎన్నికల్లో ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా ప్రియాంక గాంధీకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.

రైతు పండుగను విజయవంతం చేయాలి

పాలమూరు జిల్లాలో 28, 29, 30న రైతుల సదస్సులు చివరి రోజు సీఎం రేవంత్‌ ‌ముఖ్య అతిథిగా బహిరంగ సభ వేడుకల విజవంతానికి  అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ‌మహబూబ్‌ ‌నగర్‌ ‌లో ఈనెల 28, 29, 30వ తేదీల్లో నిర్వహించనున్న రైతు…

ఔషధాల ఉత్పత్తిలో తెలంగాణే టాప్‌..

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 26: తెలంగాణ రాష్ట్రం టీకాలు, జనరిక్‌ ఔషధాలు, క్యాన్సర్‌, ఇతర సంక్లిష్ట వ్యాధుల నివారణకు అవసమైన బయోసిమిలర్స్‌ ఉత్పత్తిలో ప్రపంచ గమ్యస్థానంగా ఎదిగిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వెల్లడిరచారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో మరింత ముందడుగు వేసే దిశగా ప్రస్థానం కొనసాగుతోందని తెలిపారు. మంగళవారం మాదాపూర్‌లోని ఆవాసా…

బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తీరు వల్లే.. జర్నలిస్టులకు అన్యాయం

ఈ రెండు పార్టీలకు జర్నలిస్టులపై ఎందుకంత కక్ష? జేఎన్జే జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ భూముల రద్దు బాధాకరం.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 :  జేఎన్జే జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీకి కేటాయించిన ఇండ్ల స్థలాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడం అత్యంత బాధాకరమని కేంద్ర…

సామాజిక న్యాయం కోసం కులగణన ఉద్యమం

జన గణనలోనూ కులాల లెక్కలు తీయాలి ప్రస్తుత పోరాటం రాజ్యాంగ రక్షకులు.. రాజ్యాంగ శత్రువుల మధ్యనే.. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, కుల సర్వే 92 శాతం పూర్తి సంవిధాన్‌ ‌రక్షక్‌ అభియాన్‌ ‌సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 :  ‌దేశవ్యాప్తంగా కుల గణన అనేది కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సాధించే సామాజిక…

బాపూ ఘాట్‌ అభివృద్ధికి 222.27 ఎకరాలు బదిలీ చేయండి…

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌కు సీఎం రేవంత్‌ ‌రెడ్డి వినతి మామునూరు విమానాశ్రయ పనులకు అనుమతి ఇవ్వండి పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్‌ ‌విమానాశ్రయాలు మంజూరు చేయండి.. పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ ‌నాయుడుకు సీఎం రేవంత్‌ ‌వినతి న్యూదిల్లీ,ప్రజాతంత్ర,నవంబర్‌26: ‌హైదరాబాద్‌లో ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలోని బాపూ ఘాట్‌ అభివృద్ధికి రక్షణ శాఖ…

రాష్ట్రంలో మరింత చలి తీవ్రత

సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9.3 డిగ్రీలుగా నమోదు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ‌తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రాత్రి 15 డిగ్రీలలోపే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి ఎకువగా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని పలుచోట్ల…

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు!

Positive signals from international markets!

భారీ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, మహారాష్ట్రలో భాజపా నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయం సాధించిన నేపథ్యంలో సూచీలు వరుసగా రెండో రోజూ రాణించాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు సూచీలకు…

పోటీ ప్ర‌పంచ‌ంలో నిలబెట్టేవి నైపుణ్యాలే..

నైపుణ్య విద్యకు పాఠశాల స్థాయిలోనే పునాది వేయాలి..   ఈ పోటీ ప్రపంచంలో ముందు వరుసలో ఉండాలంటే ఆధునిక నైపుణ్యాల‌ను అందిపుచ్చుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. కొత్త కోర్సులు, కొత్త‌ సాధనాలు అనునిత్యం అనుసరిస్తూనే  ఉండాలి. అసలే పోటీ ప‌రీక్ష‌ల్లో పదుల సంఖ్యలో ఉద్యోగాలకు లక్షలాది మంది త‌ల‌బ‌డుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం సాధించడమే గగనంగా మారిన  త‌రుణంలో కంపెనీలే…