deccan.com

deccan.com

ఉత్సాహంగా సీఎం కప్‌ 2024 ‌మండల స్థాయి పోటీలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 :  ‌రాష్ట్రంలోని అన్ని మండలాలు, పట్టణాల్లో సీఎం కప్‌ 2024 ‌రెండో అంచె మండల స్థాయి పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్‌ 7, 8‌వ తేదీల్లో గ్రామ స్థాయిలో పోటీలు ముగిసిపోగా, అందులోని విజేతలు మండల స్థాయి పోటీల్లో తలపడుతున్నారు. ఆరు క్రీడాంశాలు  అథ్లెటిక్స్, ‌వాలీబాల్‌ ‌ఫుట్‌ ‌బాల్‌,  ‌యోగ, ఖోఖో,…

యూపీఎస్సీ మెయిన్స్ ‌ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థుల సత్తా..

అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : ‌యూపీఎస్సీ మెయిన్స్ 2024 ‌ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ ఏడాది తొలిసారిగా రాష్ట్రం నుంచి సివిల్స్ ‌మెయిన్స్ ‌పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. సివిల్స్ ‌సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుంబీకులకు రాజీవ్‌ ‌సివిల్స్ అభయ…

‌సచివాలయంలో ఫేషియల్‌ ‌రికగ్నైజేషన్‌ అటెండెన్స్

Facial Recognition Attendance in telangana Secretariat

నేటి నుంచే అమలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : ‌డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో గురువారం నుంచి ఫేషియల్‌ ‌రికగ్నైజేషన్‌ అటెండెన్స్ ‌విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయంలో పని చేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఈ అటెండెన్స్ ‌వర్తించనున్నట్లు…

అవసరమేనా ఈ వివాదం?

అనవసరమైన వివాదాలను సృష్టించి ప్రజల దృష్టిని అటు మళ్లించడం, తద్వారా అవసరమైన విషయాల వైపు ప్రజల దృష్టి వెళ్లకుండా చూడడం ఈ దేశంలో పాలకవర్గాలు ఒక కళగా అభివృద్ధి చేశాయి. నిజంగా ప్రజా జీవితానికీ ఆ వివాదానికీ ఎటువంటి సంబంధమూ లేకపోయినా, అత్యధిక ప్రజానీకం ఆ వివాదాన్ని పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉండిపోయినా, అటు అధికార పక్షమూ…

ఐరాస సభ్యదేశాల సంకల్పం నెరవేరుతోందా!?

ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కులపై దాడి జరుగుతూనే వుంది.  జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ వివక్షలకు గురవుతూనే వున్నారు. యుద్ధం జరుగుతున్న ప్రతిచోటా మొదటి బాధితులు బాలలు, మహిళలే. ఎవరినీ చిత్ర హింసలకు గురిచేయరాదు. ఎవరినీ క్రూరమైన, అమానవీయమైన, అవమాన కరమైన శిక్షకు గురిచేయరాదని ఐక్యరాజ్య సమితి రూపొందించిన మానవ హక్కుల పత్రం…

ఎపిలో గూగుల్ వ్యూహాత్మక పెట్టుబడుల

ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కులపై దాడి జరుగుతూనే వుంది.  జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ వివక్షలకు గురవుతూనే వున్నారు. యుద్ధం జరుగుతున్న ప్రతిచోటా మొదటి బాధితులు బాలలు, మహిళలే. ఎవరినీ చిత్ర హింసలకు గురిచేయరాదు. ఎవరినీ క్రూరమైన, అమానవీయమైన, అవమాన కరమైన శిక్షకు గురిచేయరాదని ఐక్యరాజ్య సమితి రూపొందించిన మానవ హక్కుల పత్రం…

రాష్ట్రంలో 17 నుంచి రాష్ట్రపతి పర్యటన

భద్రతా ఏర్పాట్లపై సీఎస్‌ శాంతికుమారి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : రాష్ట్రంలో ఈ నెల 17వ తేది నుంచి ఐదు రోజులపాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. పర్యటనలో భాగంగా ఈ నెల…

రేవంత్‌ ‌ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌

mla harees rao fire on congress govt

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 :  ‌దిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస, పిల్లల భవిష్యత్తుపై లేదా?  అని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు సీఎం రేవంత్‌ ‌పై మండిపడ్డారు.   రాష్ట్రాన్నే కాదు.. కనీసం సొంత జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను కూడా ముఖ్యమంత్రి పట్టించుకోవడంలేదని అన్నారు. ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలోని…

విజయోత్సవ ముగింపునాడే అమానవీయ ఘటన

 ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్‌‌ ప్రభుత్వం అట్టహాసంగా చివరి మూడు రోజుల పాటు ఘనంగా కార్యక్రమాలను నిర్వహించింది. చివరిరోజు అత్యంత వైభవంగా కనులు పండువగా వేడుకలు జరిగాయి. ఈ ఏడాది కాలంలో తమ ప్రభుత్వం ఏమేరకు ప్రజారంజక పాలన సాగించిందన్న విషయాన్ని చెప్పుకోవడంలో మంత్రులు, నాయకులు పోటీ పడ్డారు. ఈ ప్రజాపాలన- విజయోత్సవాల్లో…

‌సిద్ధిపేటలో టిటిడి వెంకన్న ఆలయం..

కోమటిచెరువు ప్రాంతంలో కొలువుదీరనున్న తిరుపతి వెంకటేశుడు టిటిడి ఛైర్మన్‌ ‌బిఆర్‌.‌నాయుడిని కలిసి కోరిన ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రతిపాధనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశం సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ‌కలియుగ ప్రత్యక్ష ద్కెవంగా కొలిచే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ఏర్పాటుకానుందని మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్ధిపేటలోని…