deccan.com

deccan.com

‌ప్రజల ఆకాంక్షలకు, సంస్కృతికి ప్రతిరూపం

తల్లికి కిరీటం ఉంటుందని ఎక్కడా చూడలేదు •సమ్మక్క-సారలమ్మ, చాకలి ఐలమ్మల స్ఫూర్తి •అందరితో చర్చించిన తర్వాతే.. తల్లి విగ్రహానికి రూపకల్పన •రాజకీయాలు మాని విగ్రహావిష్కరణలో పాల్గొనండి •ఇక నుంచి డిసెంబర్‌ 9‌ననే తెలంగాణ ఆవిర్భావం : అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9: ‌రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు…

ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా తెలంగాణ తల్లి విగ్రహం

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు అధికారంపైనే తాపత్రయం ిఅసెంబ్లీలో వారు వ్యహరించిన తీరే దీనికి నిదర్శనరిడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : రాష్ట్ర ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి…

ప్రజాప్రభుత్వంలోనే పౌరులకు భావస్వేచ్ఛ

 డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణతో ఈరోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. దశాబ్దాల పాటు కొనసాగిన తెలంగాణ పోరాటాన్ని అర్థం చేసుకున్న నాటి యూపీఏ చైర్పర్సన్‌ సోనియాగాంధీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా కేంద్ర హోం మంత్రి…

సంక్షోభం నుంచి సంక్షేమం వైపు..

తెలంగాణను పునర్నిర్మాణం వైపు తీసుకెళుతున్నాం • ఉమ్మడి రాష్ట్రంలో అవమానాలు •తెలంగాణలో గత పదేళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాం. •కన్నతల్లి ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహం •తెలంగాణ కవులు, రచయితలకు  సముచిత గౌరవం •త్వరలో 300 గజాల ఇంటి స్థలంతో రూ.కోటి నగదు పురస్కారం •తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి   హైదరాబాద్‌,…

‌విజయవంతంగా ప్రజా విజయోత్సవాలు

సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 09:‌ప్రజాపాలన ప్రజావిజయోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, అధికారులు, మహిళలు, యువకులు, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 9 రోజులుగా ప్రజాపాలన విజయోత్సవాలను అన్ని…

రైతు సమస్యలపై చిత్తశుద్ధిలేని పాలకులు!

వ్యవసాయ సంక్షోభం పట్టని మోదీ  కనీస మద్దతు ధరకు చట్టబద్దత, రుణ మాఫీ వంటి చర్యలకు తక్షణం శ్రీకారం చుట్టాలి కేంద్ర ప్రభుత్వానికి  తక్షణం రైతుల సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ఏమాత్రం కనిపించడం లేదు.  కల్లబొల్లి కబుర్లతో కాలయాపన చేస్తుందే తప్ప..  వారిపై దృష్టి సారించలేక పోతోంది. ఇది వాస్తవమని తాజాగా వెలువడుతున్న నివేదికలు స్పష్టం…

ఇక పల్లెల్లోనూ ఇంటర్నెట్‌ విప్లవం..

పల్లెలే దేశాభివృద్ధి సూచికలు. ఒక దేశం పురోగతిని గ్రామీణ ప్రాంతాల్లో  ప్రజల జీవన పరిస్థితులు నిర్వచిస్తాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్రం  అనేక రకాలుగా ప్రగతి సాధించింది అనేది నిజం. రోడ్లు, తాగునీరు, పారిశుద్ద్యం, మౌళిక సదుపాయాల కల్పన రంగాలలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ దీనిని ముందుకు తీసుకువెళుతోంది. ఈ క్రమంలో…

కుప్ప కూలిన నిరంకుశత్వం!

 దశాబ్దాల పాలన అంతం…సిరియాకు విముక్తి మొన్న అఫ్ఘానిస్థాన్‌, నిన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌ ..ఇప్పుడు సిరియా. ప్రజాపోరాటాలకు భయపడి  పాలకులు పలాయనం చిత్తగించారు. దేశం విడిచి పరారయ్యారు. తాజాగా సిరియాలో దశాబ్దాల అసద్‌ పాలన అంతమైంది. డమాస్కస్‌ రెబెల్స్‌ హస్తగతమైంది. అధ్యక్షుడు బషర్‌ అల్‌%`%అసద్‌ కుటుంబంతో సహా రష్యా పారిపోయాడు. గత నెల 27 నుంచి క్రమంగా…

పార్లమెంట్‌ సాక్షిగా పాలకుల నిజ స్వరూపం!

Kadapa Steel Industry

కేంద్రం  చేసిన మరో ద్రోహం.. ఉక్కు పరిశ్రమతో చెలగాటం… కడప ఉక్కు పరిశ్రమ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కాలంగా చెలగాటమాడుతున్నాయి. పరిశ్రమ వస్తే ఉద్యోగాలు వొస్తాయని, బతుకులు బాగు పడతాయని ఎదురు చూస్తున్నసీమ బిడ్డలఆశలు అడియాసలు అవుతున్నాయి. కడప స్టీల్‌ ప్లాంట్‌ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని గత మంగళవారం లోక్‌సభలో కేంద్ర…

రోడ్డుపైనే ఆగిన రాజధాని డీలక్స్ బస్సు 

Rajdhani Deluxe bus

ఎస్సై వెంకట్ ప్రజల సహాయంతో పక్కకు నెట్టిన వైనం ఆమనగల్లు, ప్రజాతంత్ర, డిసెంబర్ 9 : శ్రీశైలం నుండి హైదరాబాద్ వెళుతున్న టీఎస్ 09 జెడ్ 8082 నెంబర్ గల రాజధాని డీలక్స్ కు చెందిన ఆర్టీసీ బస్సు ఆమనగల్లు చేరుకోగానే బస్టాండ్ సమీపంలో చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై నిలిచిపోయింది. బస్సుని ముందుకు తీసుకెళ్లేందుకు…