deccan.com

deccan.com

రాజ్యసభలో గందరగోళం..

జగదీప్‌ ‌ధన్‌కడ్‌,‌మల్లిఖార్జున్‌ఖర్గేల మధ్య మాటల యుద్ధం న్యూదిల్లీ, డిసెంబర్‌ 13 : ‌రాజ్యసభలో శుక్రవారం గందరగోళం నెలకొంది. చైర్మన్‌ ‌జగదీప్‌ ‌ధన్‌కడ్‌.. ‌ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్‌ ‌ఖర్గే మధ్య మాటల యుద్ధం సాగింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్‌ ‌చేశాయి. వాయిదా తీర్మానాలను స్వీకరించాలని విపక్షాలు కోరాయి. ఆ సమయంలో చైర్‌లో ఉన్న…

కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ యావత్‌ తెలంగాణ స్వప్నం

వెంటనే ఏర్పాటు చేయండి ి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్‌ విజ్ఞప్తి దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : కాజీపేటలో ఇంటిగ్రేటెడ్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ నెలకొల్పాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం భేటీ…

రూ.1,800 కోట్ల పెండిరగ్‌ గ్రాంట్‌ విడుదల చేయండి

ఏపీ నుంచి రావాల్సిన రూ.408 కోట్లు ఇప్పించండి.. ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్‌ ప్రాజెక్టుల నిధుల వసూలు ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి వినతి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ లోని వెనుకబడిన జిల్లాలకు పెండిరగ్‌లో ఉన్న రూ.1,800…

2030 ‌నాటికి 20 గిగావాట్ల గ్రీన్‌ ‌పవర్‌

లక్ష్య సాధనకోసం దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13: 2030 ‌నాటికి 20 గిగావాట్ల గ్రీన్‌ ‌పవర్‌ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోందని పునరుత్పాదక విద్యుత్‌ (‌గ్రీన్‌ ‌పవర్‌) ‌రంగం దిశగా రాష్ట్రం దృఢ సంకల్పంతో పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

మాజీ ఎమ్మెల్యేతో సహా నలుగురికి ఈడీ నోటీసులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ‌భూదాన్‌ ‌భూముల వ్యవహారంలో ఓ మాజీ ఎమ్మెల్యే సహా నలుగురుకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు రావాలంటూ అందులో పేర్కొంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అమోయ్‌కుమార్‌ను ఈడీ ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే. తాజాగా ఉమ్మడి…

త్యాగానికి మారు పేరు ఏసు ప్రభువు..!

సెక్రటేరియట్ క్రిస్మస్ వేడుకల్లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నంప్రభాకర్  హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్13: లోక కల్యాణం కోసం అందరూ యేసు ప్రభువుకు ప్రార్థనలు చెయ్యాలని. ప్రజల క్షేమంకొరకు ఏసు ప్రభువు కీర్తనలు, ప్రవచనలు, ఆలోచనలతో ముందుకు పోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. త్యాగానికి మారుపేరైన యేసు క్రీస్తు సమాజంలో…

కొత్త సంప్ర‌దాయానికి స‌ర్కారు నాంది

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు అవ‌గాహ‌న సద‌స్సులు మంచి ప‌రిణామం త్వరలోనే స‌భ్యుల‌కు క్రీడ‌లు, స్టడీ టూర్స్ నిర్వ‌హిస్తాం.. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 12 :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంప్రదాయనికి నాంది ప‌లికింద‌ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  అన్నారు.  గతంలో ఎప్పుడు నిర్వహించని విధంగా…

మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం హైకమాండ్‌దే..

హైడ్రాకు ధనిక, పేద అన్న తేడా లేదు.. చెరువులను ఎవరు ఆక్రమించినా.. చర్యలు తప్పవు రైతు భరోసా, రుణమాఫీ కన్నా రైతులకిచ్చే బోనస్‌తో ఎక్కువ లబ్ధి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు దిల్లీ, డిసెంబర్‌ 12 : ‌మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌ ‌నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…

పిల్లలకు కడుపు నిండా అన్నం కూడా పెట్టరా?

గురుకులాల్లో విద్యార్థుల పస్తులు కాంగ్రెస్ పాల‌నతో గురుకులాలు అస్త‌వ్య‌స్తం మెస్‌ చార్జీలు పెండింగ్‌లో పెట్టిన రేవంత్ కు శిక్ష వేయాలి మాజీ మంత్రి హ‌రీష్ రావు సిద్దిపేట, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 12 :  3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం లేద‌ని,…

ర‌హ‌దారుల నిర్మాణాల‌కు అనుమతులివ్వండి.

ఆర్ఆర్ఆర్ సాంకేతిక‌, ఆర్థిక అనుమ‌తులు ఇప్పించాలి హైద‌రాబాద్‌-శ్రీ‌శైలం ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలి హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ ఆరు లైన్ల విస్త‌ర‌ణ డీపీఆర్ ఆమోదించండి. జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి.. న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 12 : రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్త‌ర భాగానికి (159 కి.మీ.) అవ‌స‌ర‌మైన…