NEWS

NEWS

థర్డ్ ‌ఫ్రంట్‌ ‌కాదు… మెయిన్‌ ‌ఫ్రంటే

బిజెపియేతర పార్టీలన్నీ ఏకమైతే దేశంలో ఏర్పడేది మెయిన్‌ ‘‌ఫ్రంటే’ అవుతుందన్న నమ్మకాన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పడిన యుపిఏ ప్రభుత్వంపైన ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది. ప్రభుత్వరంగంలో కొనసాగుతున్న సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటుకు అప్పగిస్తున్నారని, ముఖ్యంగా ఆదాని, అంబానీలకు ఈ సంస్థలను దారదత్తం చేస్తుండడం, సంస్కరణల పేరున…

కాంగ్రెస్‌ ‌పార్టీ భారత్‌ ‌జోడో… మాస్‌ ‌కాంటాక్ట్ ‌పోగ్రామ్‌..!

‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌ 19 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ భారత్‌ ‌జోడో యాత్ర ఆదివారం 11వ రోజుకు చేరుకుంది, కాంగ్రెస్‌ ‌మాజీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ మరియు ఇతర సీనియర్‌ ‌నాయకులు ఉదయం 6.30 గంటల తర్వాత యాత్రను పునఃప్రారంభించారు. తన వెంట వొచ్చిన వందలాది మంది పార్టీ కార్యకర్తలు మరియు నాయకులతో గాంధీ…

ఇన్నేళ్లు గిరిజన రిజర్వేషన్లు ఏమయినై..?

అమలు చేయకుండా ఎందుకు మోసం చేసినవ్‌ ‌తక్షణమే 10 శాతం గిరిజన రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలివ్వాల్సిందే కాంగ్రెస్‌, ‌టీఆర్‌ఎస్‌, ‌కమ్యూనిస్టు, ఎంఐఎంలకు వోట్లేస్తే టీఆర్‌ఎస్‌కు వేసినట్లే సీఎంపై బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ఫైర్‌…. ‌బండి సంజయ్‌ ‌సమక్షంలో పలువురి చేరిక మల్కాజ్‌ ‌గిరి, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 19 : ‌రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు…

డబ్బులతో రాష్ట్రంపై బిజెపి దాడికి వొస్తుంది

‌మునుగోడు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18 : ‌డబ్బులతో రాష్ట్రంపై దాడి చేయడానికి బీజేపీ వొస్త్తున్నదని, టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికారం, డబ్బు, మద్యంతో మునుగోడు ప్రజలను కొనాలని చూస్తుందని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. ఆదివారం మునుగోడులో కాంగ్రెస్‌ ‌బూత్‌ ‌స్థాయి ఇన్‌ఛార్జ్‌లతో భట్టి విక్రమార్క  భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మునుగోడు ప్రజలు…

ఉద్యమకారుని బిడ్డకు సీఎం కేసీఅర్‌ ‌నామకరణ

నెరవేరిన తొమ్మిదేళ్ళ తల్లి తండ్రుల కల హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 19 : ‌తమ బిడ్డకు పేరు పెట్టుకోవాలనే ఆ తల్లిదండ్రుల తొమ్మిదేండ్ల కల సీఎం  కేసీఆర్‌ ‌చేతుల మీదుగా ఫలించింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన భూపాలపల్లి మండలం, నందిగామ గ్రామానికి చెందిన సురేశ్‌, అనిత దంపతులు 2013లో ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు…

నాటి పోరాట పటిమ మరువలేనిది

‘నాకు వయసుంటే లంచగొండితనం మీద మహా ఉద్యమాన్ని నిర్మించేవాడిని’. ప్రస్తుత సమాజంలో పేరుకు పోయిన అవినీతి, అసమానతలను గాంధీ గారు చూస్తే బహుశః ఆ ‘మహాత్ముడి’ గుండె పగులుతుందేమో. నేడు నెలకొన్న స్వేచ్ఛ కన్నా బానిసత్వమే నయమనిపిస్తుంది. కాలాలు మారినా, భావాలు మారినా మానవీయత స్థానంలో దానవీయతకు అవకాశం ఈయకూడదు. నైజాం రాష్ట్ర ఆంధ్ర ప్రజల్ని…

గంగాదేవి

బాలల భారతం, డా।। పులివర్తి కృష్ణమూర్తి భారతదేశాన్ని సూర్యవంశరాజులూ, చంద్రవంశరాజులూ పరిపాలించారు. యయాతి చంద్రవంశరాజుల్లో ప్రసిద్ధ్ది గాంచినవాడు. దుష్యంతుడు ఈ వంశంలోనే జన్మించినవాడు. భరతుడు, ఆయనకు శకుంతల యందు పుట్టినవాడు. ఈ వంశానికి చెందిన మరోరాజు హస్తి. ఆయన పేరు మీదనే హస్తినాపురాన్ని నిర్మించాడు. చంద్రవంశంలో మరోరాజు కురురాజు. ఈయన పేరు మీదనే కురువంశం వర్ధిల్లింది.…

విలీనం, విమోచన కాదు ముమ్మాటికి దురాక్రమణ

‘‘‌తెలంగాణ ప్రజల పోరాటాన్ని ఎదుర్కోలేని నిజామ్‌ ‌పాలకులు, తెలంగాణ సంపదపై కన్నేసిన ఆంధ్ర సంపన్నులు, తెలంగాణ మన చేతికి రాకుంటే కమ్యూనిస్ట్ ‌పోరాటాల ద్వారా భవిష్యత్తులో  మన అధికారనికే ముప్పు వాటిల్లుతుందని భావించిన కాంగ్రెస్‌ ‌కలసి సెప్టెంబర్‌ 17 ‌దాడి చేశారు. ఈ దాడి తాడిత పీడిత ప్రజలపై సామ్రాజ్యవాదులు మూకుమ్మడిగా చేసిన దుర్మార్గపు చర్యగా…

స్థానిక సమస్యల పరిష్కారం… పంచాయితీ రాజ్‌ ‌లక్ష్యం

నేడు పంచాయితీ రాజ్‌ ‌పిత బల్వంతరాయ్‌ ‌మెహతా వర్ధంతి భారతదేశంలోని అతి ప్రాచీన వ్యవస్థ పంచాయతీ రాజ్‌ ‌వ్యవస్థ. గ్రామస్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే పంచాయ తీ. ఇదే స్థానిక స్వపరిపాలనా సంస్థలవ్యవస్థ. ప్రాచీన కాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ నాటి సాంఘిక పరిస్థితుల కనుగు ణంగా గ్రామ వృత్తి…

టిఆర్‌ఎస్‌కు ‘చెక్‌’ ‌పెడుతున్న ‘షా’

కేంద్రం ఆదేశం మేరకు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో ప్రత్యేక అతిధిగా పాల్గొన్న కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌షా తన రెండు రోజుల పర్యటనను సద్వినియోగం చేసుకున్నారా అంటే అవుననే అనిపిస్తున్నది. కర్ణాటక తర్వాత తెలంగాణపై ప్రత్యేక దృష్టిని పెట్టిన భారతీయ జనతాపార్టీ గత కొంత కాలంగా విస్తృత…