NEWS

NEWS

ఆర్థిక ప్రాతిపదకన రిజర్వేషన్లు సుప్రీంకోర్టు పరిధిలో

‘‘ఆర్థికపరంగా రిజర్వేషన్లు చేయడం సరికాదని ఇంద్రసావని వర్సెస్‌ ‌యూనియన్‌ ఆఫ్‌ ఇం‌డియా కేసులో గతంలో సుప్రీం కోర్టు  తీర్పు కూడ  వెలువరించింది.  యూత్‌ ‌ఫర్‌ ఈక్వాలిటి సంస్థ ఆర్థిక ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు కల్పించడం తప్పని వాదిస్తూనే ఆ చట్టం నుండి అదేఎస్సీ,  ఎస్టీ, ఓబీసీ కులాల వారిని మినహాయించడం తప్పని వాదిస్తుంది.’’   భారతదేశానికి…

బైరాన్‌పల్లి జనగామ జోనల్‌ ఏరియా కమాండర్‌

‘‘ఆజాద్‌ ‌హైదరాబాద్‌ ’’ ‌ముస్లిం సామ్రాజ్యం. ఆసఫ్‌జాహీ పాలనలో ప్రతీ ముస్లిం ఒక పాలకుడే. ఈ ప్రభుత్వాన్ని కాపాడాలనేది దేవుడి ఆజ్ఞ. అందువల్ల రజాకార్‌ ‌సైన్యంలో చేరి, హిందువులను ఎదుర్కోవాలి అంటూ ఇత్తెహద్‌-ఉల్‌-‌ముస్లిమీన్‌ ‌నాయకుడు ఖాసిమ్‌  ‌రజ్వీ ఇచ్చిన పిలుపు మేరకు రజాకార్లు పట్టణాలు, నగరాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుని గ్రామాలపై దాడులు చేశారు. వారి…

విముక్తి ఉత్సవాల్లో ఎవరిదారి వారిదే

మూడు పార్టీలు మూడు పేర్లతో నిర్వహణ పరస్పర దూషణలకే ప్రాధాన్యం మండువ రవీందర్‌రావు ఆంగ్లేయుల పాలన నుండి దేశానికి విముక్తి లభించిన రోజును పురస్కరించుకుని దేశ ప్రజలంతా నేటి వజ్రోత్సవాల వరకు ‘స్వాతంత్య్ర దినోత్సవం’ పేర వేడుకలను నిర్వహించుకోవడమన్నది అనవాయితీగా వస్తున్నది. కాశ్మీర్‌ ‌నుండి కన్యాకుమారి వరకు ఎవరిని పలకరించినా ఆ రోజును ఒకే పేరుతో…

భారత్‌లో విలీనమైన శుభ సందర్భం

సెప్టెంబర్‌ 17‌కు ఉన్న ప్రత్యేకత అదే విచ్చిన్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి జెండా ఆవిష్కరించి ప్రసంగించిన కెటిఆర్‌ రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17 : ‌తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్చ పొందడానికి ఆనాటి యావత్‌ ‌సమాజం ఉద్యమించిందని..ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలుస్తాయని ఐటీ, మున్సిపల్‌ ‌శాఖమంత్రి కేటీఆర్‌ అన్నారు.…

మతోన్మాద శక్తులు పెట్రేగి పోతున్నాయి

స్వార్థ రాజకీయాల కోసం వికృత ప్రయత్నాలు అప్రమత్తంగా లేకుంటే ఆగమయిపోతం అభివృద్దిలో దూసుకుపోతున్న రాష్ట్రం అంధకారంలో పడరాదు ప్రజలు కోరుకున్న విధంగా అభివృద్ధితో సాగుతున్నం 56 ఏళ్లు ఉమ్మడి పాలనలో మగ్గాం అన్ని ప్రాంతాల మాదిరే హైదరాబాద్‌ ‌సంస్థానం దేశంలో విలీనం పబ్లిక్‌ ‌గార్డెన్స్‌లో ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు జెండా ఆవిష్కరించి ప్రసంగించిన సిఎం…

‌ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17 : ‌శనివారం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు సిఎం కెసిఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగతంగా, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం కేసీఆర్‌ ‌ప్రార్థించారు. దేశానికి ఇంకా చాలా ఏండ్లు సేవ…

సెప్టెంబర్‌ 17 ‌విలీనం కాదు, విద్రోహమే..

వీర తెలంగాణ విప్లవోద్యమం పీడిత ప్రజానీకం సృష్టించిన ప్రజా ఉద్యమం. ఎర్రజెండా నాయకత్వంలో కొనసాగిన పోరాటం ప్రపంచ ప్రజలను ఆనాడు ఆశ్చర్యపరిచింది. కనీవినీ ఎరుగని రీతిలో రాచరిక పాలనపై, భూస్వామ్య పీడనలపై ప్రజా వెల్లువను, పీడితుల ఆకాంక్షలను ఆ ప్రజా ఉద్యమం వెల్లడించింది. భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం ‘‘ దొర బాంచాన్‌…

విమోచనం, విలీనం, సమైక్యం ..

‘‘ ‌తెలంగాణ విమోచనతో భారత్‌ ‌లో  విలీనం, విలీనంతో జాతి సమైక్యత సుసాధ్యం కావడం జరిగి పోయాయని గమనిస్తే తెలంగాణ జాతికి మంచిది. చరిత్రను మరిచి, వక్రీకరించే వక్ర బుద్ధులను  కర్రుతో వాత పెట్టాల్సిందే, వారి దుర్నీతిని బట్టబయలు  చేయాల్సిందే. ఎన్నో త్యాగాల పునాదుల మీద ఏర్పడిన యువ తెలంగాణ రాష్ట్రం భారతంలో దేదీప్యమానంగా, సస్యశ్యామలంగా,…

ఎవలి పాట వాళ్ళదే! ముందస్తుకు ముగ్గులే!

‘‘‌విమోచనమైనా ! విలీనమైనా! తెలంగాణ పల్లెలల్ల ఎగిరిన ఎర్రజెండ సమాధి మీద రేపటి ఓట్ల పండుగ పూలు పూయించే గీ దినం జోరుగ పండుగ జేశిండ్లు.ఎవలి ఫాయిదాల లెక్కన గాళ్ళు  మునుగోడు నుంచి ముందస్తు దాంక ముగ్గు బోశిండ్లు. మతం మత్తుమందు సల్లుడైంది. గులాల్‌ ‌బూసుడైంది.చరిత్ర లున్న నిజాలు దాశిపెట్టి, అడ్డగోలు కతలువడ్డోల్లు చరిత్రల కాన్రాకుంట…

తెలంగాణ విముక్తికి సాహిత్య, సాం స్కృ తిక సంస్థల పాత్ర

తెలుగుభాషా సంస్కృతులకు వికాసానికి తెలంగాణా ఆంధ్రోద్యమం  చేసిన కృషి చారిత్రకమైనది. శ్లాఘనీయమైనది. ‘రెండు నూర్ల పాతిక సంవత్సరాల ఆసఫ్జాహీ పరిపాలనా ఫలితంగా హైదరాబాదు రాష్ట్రంలో ఆంధ్రుడు తౌరక్యాంధ్రుడైనాడు’ (దేవులపల్లి రామానుజరావు, తెలంగాణాలో జాతీయోద్యమాలు). తెలుగు ప్రజలు మాతృభాషలో కాకుండా అరబ్బీ, పారసీ, ఉర్దూ భాషలలో చదువు నేర్చుకోవలసిన దుస్థితి ఏర్పడింది. తెలంగాణా భాష, సంస్కృతి మరుగునపడుతున్న…