NEWS

NEWS

దుర్గా పూజమాందిరంలో అగ్నిప్రమాదం

ముగ్గురు మృతితో విషాదం యుపిలోని ఓ దుర్గా పూజా పందిరిలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, 64 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి దుర్గా పూజా పందిరిలో డిజిటల్‌ ‌షో ఏర్పాటు చేశారని, ఆ సమయంలో…

భారత్‌జోడోతో కలసిన విడిపోయిన రెండు వర్గాలు..

కర్నాటక గ్రామంలో వెల్లివిరిసిన ఆనందం ఇరువర్గాలతో కలసి రాహుల్‌ ‌భోజనం ఇదే జోడో లక్ష్యం అని ప్రకటించిన కాంగ్రెస్‌ బెంగళూరు,అక్టోబర్‌3:‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కర్ణాటకలో కొనసాగుతున్న భారత్‌ ‌జోడో యాత్ర కోసం సోమవారం మధ్యాహ్నం మైసూరు చేరుకున్నారు. గురువారం ఉదయం (అక్టోబర్‌ 6) ‌రెండు రోజుల విరామం తర్వాత యాత్ర తిరిగి ప్రారంభమైనప్పుడు…

మునుగోడు ఉపఎన్నికకు మోగిన నగారా

పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు ఇసి ప్రకటన 3న ఉప ఎన్నికనిర్వహణ.. 6న వోట్ల లెక్కింపు 7న ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ‌విడుదల 14 వరకు నామినేషన్లు..15న పరిశీలన 17ననామినేషన్ల ఉపసంమరణ..అమల్లోకి నిబంధనలు న్యూదిల్లీ, అక్టోబర్‌ 3 : ‌రాష్ట్రంలో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నికకు నగారా మోగింది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న…

శశిథరూర్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోవాలి..

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు డా.చింతా మోహన్‌ ‌హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర ,అక్టోబర్‌ 3:‘‌కాంగ్రెస్‌ ‌లో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి…రాహుల్‌ ‌గాంధీ దేశ వ్యాప్తంగా తిరుగుతూ,పేదల సమస్యలు తెలుసుకుంటున్నారు..50 ఏళ్ల తర్వాత దళితుడిని అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నాడు.కాశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి దాక దళితుడైన మల్లిఖార్జున ఖర్గే కి…

శరన్నవరాత్రులలో ప్రధానమైనది మహా నవమి

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ నవమి వరకూ దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. నవరాత్రులలో చివరి రోజు.. అంటే ఆశ్వయుజ శుక్లపక్ష నవమిని ‘’మహర్నవమి’’ అంటారు. ‘’దుర్గాష్టమి’’, ‘’విజయదశమి’’ లాగే ‘’మహర్నవమి’’ కూడా అమ్మవారికి విశేషమైన రోజు. మహర్నవమి నాడు అమ్మవారిని ‘’అపరాజిత’’గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు. శరన్నవరాత్రులలో అత్యంత ప్రధానమైనది మహా…

విద్య- పరివర్తన ఉపాధ్యాయులతో ప్రారంభమవుతుంది..

గత కొద్ది సంవత్సరాలుగా పారిశుద్ధ్య సంక్షోభం, హింసాత్మక ఘర్షణలు, సామాజిక  అస మానతలు, జనాభాలో మార్పు, డిజిటల్‌ ‌మలుపు మరియు పర్యావరణ క్షీణతతో సహా ప్రపంచ పరివర్తనలు, అంతర్జాతీయ సమాజం విద్య భవిష్యత్తును, ఈ సామాజిక ఆందోళనలను పరిష్కరించడంలో అది పోషిస్తున్న పాత్రను ప్రతిబింబించేలా చేసింది. ఇంటర్నేషనల్‌ ‌కమిషన్‌ ఆన్‌ ‌ద ఫ్యూచర్స్ ఆఫ్‌  ఎడ్యుకేషన్‌…

ఔ! బతుకనేర్శినోళ్ళదే గీ దేశం!

‘‘‌దళిత బందు,పించన్లు,కరంటు ఓట్లకు మాగనే పురుడు బోత్తయన్న లెక్కలు బోర్లబొక్క లేశిపడేత్తయన్న సోయి లేకుంట బాయె!’’చేయి’’ గుర్తు లేకుంట జేశి రాజకీయమనుకుంటెట్ల! దగ్గెర పట్ల శత్రువు యెవలనేది సరిగ్గ సమజ్‌ ‌గాకపాయె! గీ ‘సందట్ల సడేమియా’ అనుకుంట దసరా పండుగోలిగె భారతదేశం పార్టీ బెట్టే పూన్కమచ్చె!తెలంగాణ ప్రాంతీయత పానంగ పుట్టిన ఉద్దెమ పార్టీ తెరాస  పేరుకు…

సిద్దిపేట గొల్ల భామ చీర కు యునెస్కో గుర్తింపు..

  – ఆరు దశాబ్దాల నేతన్నల కృషికి విశ్వఖ్యాతి.. గొల్ల భామ ప్రాచుర్యతను ప్రత్యేకతను ట్విట్టర్ వేదికగా వివరిస్తూ.. ఆనందం వ్యక్తం చేస్తూ నేతన్నల కు మంత్రి హరీష్ రావు.. అభినందనలు.. శుభాకాంక్షలు తెలిపారు. తల మీద చల్లకుండ పెట్టుకుని, కుడి చేతిలో గురిగి పట్టుకుని కాళ్ల గజ్జెలు ఘల్‌ ఘల్‌ లాడిస్తూ, మెండైన కొప్పులో…

జనగామలో కాన్వాయ్‌ ‌దిగి సమస్యలపై ఆరా

జనగామలో కాన్వాయ్‌ ‌దిగి సమస్యలపై ఆరా హన్మకొండలో వినతిపత్రాన్ని మొఖాన కొట్టిన వైనం సిఎం కెసిఆర్‌ ‌వైఖరిపై విఆర్‌ఏల విస్మయం హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1 : ‌వీఆర్‌ఏ ‌సంఘం నేతలపై సీఎం కేసీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ హావి•లు నెరవేర్చాలని వారు సీఎం కేసీఆర్‌కి వినతి పత్రం అందించగా..వీఆర్‌ఏల ఫిర్యాదును కోపంతో వారిపైకే…

టెలికాం రంగంలో ఆధునిక 5జి సేవలు ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులోకి వొచ్చే రెండేళ్లలో యావత్‌ ‌దేశమంతా ప్రగతి మైదాన్‌లో ప్రారంభించిన ప్రధాని మోడీ ఆధునిక సాంకేతిక స్టాళ్ల పరిశీలన న్యూ దిల్లీ, అక్టోబర్‌ 1 : ‌సాంకేతిక రంగంలో భారత్‌ ‌మరో మైలురాయిని చేరుకుంది. దేశంలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. దిల్లీలో నిర్వహించిన ఇండియా…