NEWS

NEWS

దసరా

శ్రవణ నక్షత్రంతో కూడి అశ్వయుజదశమికి విజయ అను సంకేతంతో వచ్చిందే విజయదశమి.   ఏ ముహూర్తం చూడక ఈనాడు ఏ పని తలపెట్టిన కలుగును విజయం అనేది ఈపండగ విశేషం-ప్రాధాన్యం   దుర్గా దేవుని భక్తితో తొమ్మిది రోజులు శ్రద్ధగ నవరాత్రులపేరిట వేడుకగ చేయురు అంతా పూజలు.   పాలపిట్ట దర్శనం జమ్మిచెట్టు ప్రదక్షిణం అలాయ్‌…

శమయతే పాపం. . .శమీ వృక్ష ప్రత్యేకత

శమీ శమయతే పాపం, శమీ శతృ వినాశినీ, అర్జునస్య ధనుర్థారీ, రామస్య ప్రియదర్శినీ, ‘ …భారత, రామాయణాది పౌరాణిక గాధలలో శమీ వృక్షానికి విశేష ఫ్రాధాన్యత కల్పించ బడింది. శమీకే ‘‘అపరాజిత ‘‘ అనిపేరు. అంటే ఓటమి నెరుగని మాతయని అర్థం. అమెయే విజయ, నామాంకితయైన జగజ్జనని, అపరాజితా దేవి. విజయానికి అధిదేవత. శరన్నవరా త్రి…

పక్కా ప్లాన్‌తో కెసిఆర్‌ ‌జాతీయపార్టీ

పక్కా ప్లాన్‌తో కెసిఆర్‌ ‌జాతీయపార్టీ మోదీని ఢీకొనే క్రమంలో వ్యూహాలకు పదును బిజెపి ఆలోచనలకు చిక్కకుండా అడుగలు మునుగోడులో గెలుపుతో బిజెపికి షాక్‌ ఇచ్చేలా ప్లాన్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌రాజకీయ చాణక్యుడుగా పేరుపొందిన కేసీయార్‌ ‌పక్కా ప్లాన్‌ ‌తోనే జాతీయ రాజకీయాల్లో ముం దుకు సాగబోతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆయన…

పార్వతీపురం కుట్రకేసు

నిజానికి ఇందిరాగాంధీ పాలనకు చాలా ముందు నుంచే ఈ దేశంలో రూల్‌ ఆఫ్‌ లాను ఉల్లంఘించడం ప్రారంభమయింది.. ఆమె పాలనకన్నా ముందే బీహార్‌లో విచారణలో ఉన్న ఖైదీలు పదకొండు సంవత్సరాలపాటు జైళ్లలో మగ్గిపోయారు. దానికి ఇందిరాగాంధీ బాధ్యత ఏమీ లేదు. అంతకాలం విచారణ సాగుతున్నా ఖైదీలను విడిచిపెట్టలేదంటే దానికి బాధ్యత మన న్యాయస్థానాలు వహించాలి. నాగభూషణం…

జన్యు శాస్త్రవేత్త స్వాంటే పాబోకు వైద్యరంగంలో నోబెల్‌

‌స్వీడన్‌కు చెందిన జన్యు శాస్త్రవేత్త స్వాంటే పాబోకు వైద్యరంగంలో నోబెల్‌ ‌బహుమతి లభించింది. నోబెల్‌ ‌ప్రైజ్‌ ‌కమిటీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అంతరించిన మానవ జాతుల విశ్వ జన్యురాశి, మానవ పరిణామానికి సంబంధించి ఆయన చేసిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేయనున్నారు. వైద్య రంగంలో నోబెల్‌ ‌బహుమతిని అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డుగా…

తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

సర్వభూపాల వాహనంపై ఊరేగిన శ్రీవారు తిరుమల,అక్టోబర్‌3: ‌కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు స్వామి వారు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. ఆ మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామ స్మరణలతో తిరుమాడవీధులు మార్మోగాయి.సాయంత్రం చందప్రభ వాహనంపై…

కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీలు.. 1200 మందికి కొత్తగా అడ్మిషన్లు..

దేశ చరిత్రలోనే ఇది తొలిసారి..: రాష్ట్ర వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీలు … 1200 మందికి కొత్తగా అడ్మిషన్లు.. ఇది గొప్ప విజయం..అని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు.సోమవారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…

ఫుట్‌బాల్‌ ‌స్టేడియం ఘటనపై ఉన్నతస్థాయి విచారణ

తొక్కిసలాట ఘటనలో 174కు చేరిన మృతుల సంఖ్య.. ఐసియూలో పలువురికి చికిత్స ఇం‌డోనేషియాలో ఫుట్‌బాల్‌ ‌స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 174 మంది ప్రాణాలు కోల్పోగా పలుఉవరు గాయపడ్డారు. తొక్కిసలాట ఘటన అనంతరం 127 మంది చనిపోయారని అధికారులు ప్రకటించగా.. మధ్యాహ్నానికి ఆ సంఖ్య 174కు పెరిగింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వైద్య బృందాలు…

నేటితో ముగియనున్న శరన్నవరాత్రులు

పలు ఆలయాల్లో అమ్మవారికి ఘనంగా పూజలు కనకదుర్గగా దర్శనమిచ్చిన బెజవాడ దుర్గమ్మ సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు విజయవాడ,అక్టోబర3: దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి వేడుకల్లో మునుపటి ఉత్సాహం కానవచ్చింది. మంగళవారంతో శరన్నవ రాత్రి ఉత్సవాలు ముగియనున్న వేళ తెలుగు రాష్టాల్ల్రో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలతో ఆకట్టుకున్నాయి.. బెజవాడ కనకదుర్గతో పాటు శ్రీశైలం,మహానంది, ఆలంపూర్‌, శ్రీ‌కాళహస్తి,…

స్వచ్ఛలో మోడల్‌… ‌సిద్ధిపేటకు గోల్డ్ ‌మెడల్‌

మంత్రి హరీష్‌రావు సంకల్పం- ప్రజల చైతన్యంతో స్వచ్ఛలో మోడల్‌… ‌సిద్ధిపేటకు గోల్డ్ ‌మెడల్‌ సిద్ధిపేట ఖాతాలో 21 ఉత్తమ అవార్డ్‌లు..జాతీయపటంపై స్వచ్ఛ సిద్ధిపేట రెపరెపలు దేశంలో గోల్డ్ ‌మెడల్‌ ‌సాధించిన ఏకైక మునిసిపాలిటీగా ‘పేట’రికార్డు ఇదే స్ఫూర్తితో మరిన్ని అవార్డులు తేవాలని పిలుపునిచ్చిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3: ‌స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర…