NEWS

NEWS

హిమాచల్‌ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక బిజీ

రాహుల్‌ ‌యాత్రలో పాల్గొనకపోవడంపై కేంద్రమంత్రి విమర్శలు అన్నా చెల్లెళ్ల మద్య గ్యాప్‌ ఏర్పడిందన్న అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌న్యూ దిల్లీ, నవంబర్‌ 5 : ‌గుజరాత్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న రాహుల్‌..‌యాత్రపైనే ఫోకస్‌ ‌పెట్టారు. రాహుల్‌ ‌గాంధీ కర్ణాటకలో యాత్ర చేస్తున్న సమయంలో సోనియా గాంధీ అందులో పాల్గొన్నారు. అయితే ప్రియాంక…

ఈతకు వెళ్లిన ఆరుగురు మృత్యువాత

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబరు 5 : నగరంలోని జవహర్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. మల్కారం చెరువులో ఈతకెళ్లి ఆరుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఈతగాళ్ల సాయంతో చెరువులో నుంచి మృతదేహాలను వెలికితీయించారు. మృతులు అంబర్‌పేట్‌ ‌వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు…

భీష్ముడు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి కొంతకాలం తరువాత, పాండురాజుకు పర్వంతవన ప్రాంతాల్లో విహరించాలనే కోరిక కలిగింది. భార్యలిద్దరినీ తీసుకుని హిమాలయ ప్రాంతానికి వేటకై వెళ్ళాడు. గాంగేయుడు విదురుడిక్కూడా వివాహంచేయాలని తలచి తగిన వినయ సంపన్న కన్య కోసం ప్రయత్నించి, చివరకు దేవకునే రాజుగారి పుత్రికను తెచ్చి వివాహం జరిపించాడు.పాండురాజు వన విహారినికి వెళ్తే, ధృతరాష్ట్రుడు…

పట్టించుకోండి.. లేదా పతనం కండి

అమెరికాలో 1860 ప్రాంతంలో డిడిటి వల్ల పక్షులు ఏ విధంగా నాశనం అవుతున్నాయి అనే విషయంపై సమగ్ర పరిశోధన చేసి సైలెంట్‌ ‌స్ప్రింగ్‌ (‌నిశ్శబ్ద వసంతం) అనే పేరుతో ఒక పుస్తకం వెలువరించి దానిద్వారా మానవజనిత పర్యావరణ విధ్వంసం పై మొట్టమొదటిసారి అమెరికా నేతల ద్వారా వ్యవసాయానికి డిడిటిని వాడకాన్ని నిలిపి వేసేలా రాచల్‌ ‌కార్సన్‌…

మూడు పార్టీల్లో మనుగోడు ఎవరిదో…?

మరికొన్ని గంటల్లోనే మునిగోడు ఎవరిదన్న విషయం తేలనుంది. ఈ నెల మూడవ తేదీన ఇక్కడ ఉప ఎన్నిక జరిగినప్పటికీ వోట్ల లెక్కింపును మాత్రం ఆరవ తేదీగా ఎన్నికల కమిషన్‌ ‌ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో 47మంది పోటీలో ఉన్నప్పటికీ మొదటి నుండి అనుకున్నట్లుగానే ప్రధానంగా మూడు పార్టీ మధ్యే పోరు తీవ్రతరంగా  సాగింది. ఈ మూడు పార్టీలు…

స్వామీజీలతో ప్రభుత్వాలు కూలుతాయా..?

అంత బలహీనంగా కెసిఆర్‌ ‌ప్రభుత్వం ఉందా కెసిఆర్‌ ‌నడిపిన డ్రామాలో ఉన్నదెవరో తేల్చాలి వారితో బిజెపికి ఎలాంటి సంబంధం లేదు అలాంటి వారితో వ్యవహారాలు నడపాల్సిన ఖర్మలేదు నలుగురు ఎమ్మెల్యేల కోసం వెంపర్లాడాల్సిన పనిలేదు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేర్చుకున్నదే కెసిఆర్‌ అన్ని పార్టీల వారిని చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ కేంద్ర…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ సర్వదర్శనానికి 20గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 70,263 మంది భక్తులు దర్శించుకోగా 28,965 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.53 కోట్లు వచ్చిందని తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు…

రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

హైదరాబాద్‌ అడిక్‌మేట్‌లో ఇద్దరు, నిర్మల్‌ ‌జిల్లాలో ఇద్దరు, కొత్తగూడెంలో ఒకరు..మృత్యువాత పలువురికి గాయాలు..హాస్పిటల్‌లో చేరిక రాష్ట్రంలో మూడు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలం అచ్చుతాపురం క్రాస్‌ ‌రోడ్‌ ‌వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. బైక్‌ను కారు ఢీకొనడంతో…

కర్నాటక ప్రభుత్వ హాస్పిటల్‌లో దారుణ ఘటన

ఆధార్‌ ‌లేదని డెలివరీకి వైద్యుల నిరాకరణ తిప్పి పంపండంతో రక్త స్రావంతో ఇంట్లో మృత్యువాత బిజెపి పాలిత కర్నాటకలో దారుణం జరిగింది. ఆధార్‌ ‌లేని కారణంగా ప్రసూతి హాస్పిటల్‌ ‌వైద్యులు డెలివరీకి నిరాకరించడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరులో జరిగింది. కస్తూరి అనే మహిళ డెలివరీ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి…

దిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం

ప్రాథమిక స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం వాయు కాలుష్యంపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం దిల్లీ, పంజాబ్‌, ‌హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ ‌కార్యదర్శులకు నోటీసులు దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది. ఎయిర్‌ ‌క్వాలిటీ రోజురోజుకూ తగ్గిపోతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌ ‌కీలక నిర్ణయం తీసుకున్నారు.…