NEWS

NEWS

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే.. అగ్నిపథ్‌ ‌పథకాన్ని రద్దు చేస్తాం: ప్రియాంక

సిమ్లా, నవంబర్‌ 4 : ‌కేంద్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రాగానే అగ్నిపథ్‌ ‌పథకాన్ని రద్దు చేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఏ వాగ్దానం చేసినా దానిని నెరవేరుస్తామన్నారు. రాష్ట్రంలో ప్రియాంక గాంధీ పర్యటించారు. కాంగ్రా జిల్లాలోని నగ్రోటా బగ్వాన్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఛత్తీస్‌గఢ్‌లో రైతు రుణమాఫీకి…

దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్థ !

‘‘‌సమగ్రాభివృద్ధి చెందాలి అంటే పారిశ్రామిక అభివృద్ధి ద్వారానే సాధ్యమని గుర్తించి ముందుకు సాగాలి. వ్యవసాయఅభివృద్దికి చర్యలు తీసుకోవాలి. విప్లవాత్మక చర్యలకు పూనుకోవాలి. అలాగే పాడి రంగాన్ని, కోళ్ల పరిశ్రమల అభివృద్ది తదితర రంగాలను ప్రోత్సహించాల్సి ఉంది. దేశంలో ఉత్పత్తి రంగాల్లో మాంద్యం పెరిగింది. పారిశ్రామికాభివృద్ధి పూర్తిగా పడకేసింది. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉపాధి కల్పన…

దాల్‌ ‌మే కుచ్‌ ‌కాలా హై…!

ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య దేశంగా భారతదేశానికి ప్రత్యేక స్థానముంది. అంతటి ఉన్నత దేశం అపహాస్యంపాలవుతుంటే చూస్తూ ఊరుకోవడం సమంజసంకాదు. ఈ విషయాన్ని ఎంతో భారమైన మనస్సుతో, దుఖంతో చెబుతున్నానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం రాత్రి చేసిన మీడియా ప్రసంగం ప్రజాస్వామ్యవాదులను ఆలోచింపజేసేదిగా ఉంది. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఈ దేశంలో నెలకొనిఉన్నాయి. ప్రజాస్వామ్య…

దిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు

తిరిగి ప్రమాదకర స్థాయికి కాలుష్యం పంట వ్యర్థాలను తగులబెట్టడంతో పాటు వాహనాల పొగ పరస్పర విమర్శలతో సమస్యపై కప్పదాటులో ఆప్‌, ‌బిజెపిలు దిల్లీలో కాలుష్యానికి చెక్‌ ‌పెట్టాల్సిందే : కేంద్రమంత్రి నితిన్‌ ‌గడ్కరీ దేశ రాజధాని దిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు తిరిగి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.…

గడ్డి బెంబేలు

‌లంచం…అదో రోగం, సమాజానికి పట్టిన గ్రహచారం. ఎన్నిచట్టాలు వచ్చినా దానికి చుట్టాలే. ఆకలితో దేబురిస్తూ కంచం నిండితే చాలని ఘోషిస్తున్న జనులు కొందరైతే, లంచాలతో కడుపునింపుకోవాలని చూసే మరికొందరున్న నేటి సమాజంలో తాయిలాలతో,బుజ్జగింపు ఫీట్లతో రాజకీయం మకిలిపట్టిపోతోంది. స్వప్రయోజనాలు తప్ప ఏ జెండా అవసరంలేని రాజకీయాన్ని, డబ్బుపై వ్యామోహంతో గుడినీ,గుడిలో లింగాన్నీ దోచే మనస్తత్వం పుణికిపుచ్చుకొని…

ఆకాశంలో సంబరం

ఆకాశమంతా ఉల్కాపాతం మిలమిలా మెరిసిపోతూ గగనం నుండి  వెండితళుకుల హిమపాతం ధారగా కురిసిపోతూ! రోదశి యుద్ధంలో ఓడిన గ్రహాశకలాలన్నీ రాలిపోతూ చీకటి రాత్రిలో నింగినుండి భూగోళంపై క్షిపణుల్లా జారిపోతూ! శకునం చెప్పే తోకచుక్క కధనాలు, మబ్బులయుద్ధపు మెరుపు విశేషాలు, సిగపట్లకు రేగే ఉరుము ద్వానాలు అలసి సొలసి రాలిపోయే నక్షత్రాలు! కదిలి తరలిపోతున్న పాలపుంతలు, నీడభూతాలకు…

నానీల్లో మాండలిక పద పరిమళం…

తెలంగాణ భాషను, యాసను పుక్కిట పట్టి మాండలిక పదాలు, జాతీయాలపై ఎంతో  పట్టుతో కవిత్వం రాసిన కవి అన్నవరం దేవేందర్‌. ‌సులభంగా తెలంగాణ భాషా ప్రయోగాలను కవిత్వంలో కూర్చగలిగిన నిపుణత ఆయన రాసిన పలు రచనల్లో  కన్పిస్తుంది. బుడ్డపర్కలు పేరిట నానీల సంకలనాన్ని దేవేందర్‌ ‌వెలువరించారు. లోకంలోకి విసిరేసిన నిఖార్సైన వాస్తవాల అగ్నిగోళాల్లా బుడ్డపర్కలు కన్పిస్తాయి.…

కా.జార్జి రెడ్డి వారసత్వం కావాలిప్పుడు..

‘‘ఐదేళ్ళ పాటు ప్రభుత్వం మీద వీధి పోరాటాలు నిర్వహిస్తూ ఎన్నికల వేళ గెలిచే బూర్జూవ పార్టీల సంక చేరే పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీల అనుబంధం విద్యార్థి సంఘాలు తమ విద్యార్థులకు ఏ చైతన్యపు మార్గదర్శకాన్ని ఇస్తున్నాయో కొత్తగా చర్చించాల్సిన అవసరం లేదు.విప్లవ విద్యార్థి సంఘాలు ఏ మేరకు తమ పోరాటాలను విద్యార్థులలోకి తీసుకెళ్ళాయో సమీక్షించుకోవాలి. పాఠశాల…

రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో పాదయాత్రలో యాత్ర లో అపశ్రుతి

మహారాష్ట్ర మాజీ ఇంధన శాఖ మంత్రి డాక్టర్‌ ‌నితిన్‌ ‌రౌత్‌ కంటికి గాయం భారత్‌ ‌జోడో పాదయాత్రలో రాహుల్‌ ‌గాంధీ వెంట నడుస్తున్న మహారాష్ట్ర మాజీ ఇంధన శాఖ మంత్రి డాక్టర్‌ ‌నితిన్‌ ‌రౌత్‌ ‌పడి పోగా కుడి కనుబొమ్మకు గాయమైంది.ఆయనను హైదరాబాద్‌లోని వాసవి హాస్పిటల్‌ ‌లో చేర్పించారు. తెలంగాణ పోలీసు ఏసీపీ అతడిని బలంగా…

అఫ్ఘాన్‌లో తాలిబన్ల ఘాతుకం… విద్యార్థినులపై కొరడాతో దాడి

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై అణచివేత కొనసాగుతోంది. విద్యార్థినులపై ఓ తాలిబన్‌ అధికారి కొరడాతో విరుచుకుపడ్డారు. ఈశాన్య ఆఫ్ఘనిస్థాన్‌లో బాదక్షన్‌యూనివర్శిటీ వెలుపల ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తమను యూనివర్శిటీలోకి అనుమతించాలంటూ బురఖాలు ధరించిన కొంతమంది విద్యార్థినులు యూనివర్శిటీ గేటు వెలుపల నిరసన…