కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తాం: ప్రియాంక
సిమ్లా, నవంబర్ 4 : కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఏ వాగ్దానం చేసినా దానిని నెరవేరుస్తామన్నారు. రాష్ట్రంలో ప్రియాంక గాంధీ పర్యటించారు. కాంగ్రా జిల్లాలోని నగ్రోటా బగ్వాన్లో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఛత్తీస్గఢ్లో రైతు రుణమాఫీకి…
