NEWS

NEWS

మూడు పార్టీల్లో మనుగోడు ఎవరిదో…?

మరికొన్ని గంటల్లోనే మునిగోడు ఎవరిదన్న విషయం తేలనుంది. ఈ నెల మూడవ తేదీన ఇక్కడ ఉప ఎన్నిక జరిగినప్పటికీ వోట్ల లెక్కింపును మాత్రం ఆరవ తేదీగా ఎన్నికల కమిషన్‌ ‌ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో 47మంది పోటీలో ఉన్నప్పటికీ మొదటి నుండి అనుకున్నట్లుగానే ప్రధానంగా మూడు పార్టీ మధ్యే పోరు తీవ్రతరంగా  సాగింది. ఈ మూడు పార్టీలు…

స్వామీజీలతో ప్రభుత్వాలు కూలుతాయా..?

అంత బలహీనంగా కెసిఆర్‌ ‌ప్రభుత్వం ఉందా కెసిఆర్‌ ‌నడిపిన డ్రామాలో ఉన్నదెవరో తేల్చాలి వారితో బిజెపికి ఎలాంటి సంబంధం లేదు అలాంటి వారితో వ్యవహారాలు నడపాల్సిన ఖర్మలేదు నలుగురు ఎమ్మెల్యేల కోసం వెంపర్లాడాల్సిన పనిలేదు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేర్చుకున్నదే కెసిఆర్‌ అన్ని పార్టీల వారిని చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ కేంద్ర…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ సర్వదర్శనానికి 20గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 70,263 మంది భక్తులు దర్శించుకోగా 28,965 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.53 కోట్లు వచ్చిందని తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు…

రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

హైదరాబాద్‌ అడిక్‌మేట్‌లో ఇద్దరు, నిర్మల్‌ ‌జిల్లాలో ఇద్దరు, కొత్తగూడెంలో ఒకరు..మృత్యువాత పలువురికి గాయాలు..హాస్పిటల్‌లో చేరిక రాష్ట్రంలో మూడు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలం అచ్చుతాపురం క్రాస్‌ ‌రోడ్‌ ‌వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. బైక్‌ను కారు ఢీకొనడంతో…

కర్నాటక ప్రభుత్వ హాస్పిటల్‌లో దారుణ ఘటన

ఆధార్‌ ‌లేదని డెలివరీకి వైద్యుల నిరాకరణ తిప్పి పంపండంతో రక్త స్రావంతో ఇంట్లో మృత్యువాత బిజెపి పాలిత కర్నాటకలో దారుణం జరిగింది. ఆధార్‌ ‌లేని కారణంగా ప్రసూతి హాస్పిటల్‌ ‌వైద్యులు డెలివరీకి నిరాకరించడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరులో జరిగింది. కస్తూరి అనే మహిళ డెలివరీ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి…

దిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం

ప్రాథమిక స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం వాయు కాలుష్యంపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం దిల్లీ, పంజాబ్‌, ‌హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ ‌కార్యదర్శులకు నోటీసులు దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది. ఎయిర్‌ ‌క్వాలిటీ రోజురోజుకూ తగ్గిపోతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌ ‌కీలక నిర్ణయం తీసుకున్నారు.…

తమిళనాడును వణికిస్తున్న వర్షాలు

భారీ వర్షాలతో వణుకుతున్న చెన్నై నగరం తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, డెల్టా జిల్లాల్లో తెల్లవారుజామున వర్షం కురుస్తోంది. అయితే ఈ ప్రభావం ఏపీలో పలు జిల్లాల్లో కూడా కనిపిస్తోంది.చెన్నైవాసులను భారీ వర్షాలు కంటిద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ యేడాది…

తెలంగాణలో 7న ముగియనన్న రాహుల్‌ ‌యాత్ర

అదే రోజు భారీ సభకు పిసిసి న్నాహాలు సభ ఏర్పాట్లపై సమీక్షించిన రేవంత్‌ ‌రెడ్డి రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్రను విజయవంతం చేసేందుకు నాయకులంతా కృషి చేస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. రాహుల్‌ ‌పాదయాత్రకు సంబంధించి నిజాం సాగర్‌ ‌షుగర్‌ ‌ఫ్యాక్టరీలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల…

రాష్ట్రంలో తొలిసారిగా సిద్ధిపేటలో… సర్కారు హాస్పిటల్‌పై ఆత్మవిశ్వాసం నింపే ఆసరా..

2 వాహనాలతో ఇంటి వద్దకే ఆరోగ్య సేవలు వయో వృద్ధులకు ఆత్మీయ భరోసా నేడు మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా ఆలన కేంద్రం ప్రారంభం సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 4 : ‌జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో సర్కార్‌ ‌దవాఖానఅంటే ఒక నమ్మకం. విశ్వాసం పెంచే దిశగా రాష్ట్ర ఆరోగ్య శాఖ  మంత్రి తన్నీరు హరీష్‌రావు  ప్రత్యేక…

‌ప్రజలే కాంగ్రెస్‌ ‌ను కాపాడుకోవాలి

 ‘‘పట్వారీ దొరగారు పరమాన్నం పెడుతుంటే పరమా త్ముడనుకున్న, ఆడుకొమ్మని ఆట బొమ్మిస్తే దయగల్ల మారాజు ధర్మాత్ముడనుకున్న, జాలితోటి జామ పండిచ్చి తలమీద చేయి పెడితే తండ్రి లెక్కనుకున్నా, వెండి గిన్నెల పాలు పోసిస్తే దండి గుణమని దండాలు పెట్టిన, కాటు వేసేదాకా తెలువదయ్యా కడుపులో విషమై అది పెరిగి పోయింది. గొరగాని బ్రతుకై పోయింది’’ 25…