NEWS

NEWS

‘‌ప్రజాతంత్ర’ 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అభినందనీయం

హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 5: ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక, వార పత్రిక నిరంతరం ప్రచురితమై 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. స్థానిక అర్‌అం‌డ్‌బి గెస్ట్ ‌హౌజ్‌లో గురువారం ప్రజాతంత్ర క్యాలెండర్‌, ‌డైరీ-2023ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులను, పలువురును ఉద్దేశించి మాట్లాడుతూ దేవులపల్లి…

దేశంలో అదుపులోనే కొరోనా

న్యూదిల్లీ,జనవరి5 : దేశంలో కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 200లోపే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1,93,051 కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. 188 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,319కి  చేరింది. ప్రస్తుతం దేశంలో 2,554…

విదేశీ వర్సిటీలకు యూజిసి అనుమతి తప్పనిసరి

న్యూదిల్లీ, జనవరి5 : విదేశీ యూనివర్సిటీలు ఒకవేళ ఇండియాలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలనుకుంటే, అప్పుడు ఆ వర్సిటీలు కచ్చితంగా యూజీసీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ప్యానల్‌ ‌చైర్మెన్‌ ఎం ‌జగదీశ్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. విదేశీ వర్సిటీలకు తొలుత పదేళ్ల కోసం ప్రాథమిక అనుమతి ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. క్యాంపస్‌లను ఏర్పాటు చేసే విదేశీ…

‌ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం

యాత్రకు దిగిన బీహార్‌ ‌సిఎం నితీశ్‌కుమార్‌ ‌దారుబారి గ్రామం నుంచి సమాధాన్‌ ‌యాత్ర పాట్నా,జనవరి5 : దేశంలో రాజకీయ పార్టీల యాత్రలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్టాల్లో్ర పాదయాత్రలు, బస్సు యాత్రలు కొనసాగుతున్నాయి. రాహుల్‌ ‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ ‌వరకు చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర కొనసాగుతోంది. ఇదే సమయంలో బిహార్‌ ‌ముఖ్యమంత్రి నితీశ్‌…

ఉత్తరాదిని వణికిస్తున్న చలిపులి

పొగమంచుతో వాహనదారుల ఇక్కట్లు చలిగాలులతో అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ న్యూదిల్లీ, జనవరి5 : ఉత్తరాదిలో మళ్లీ చలిపులి స్వారీ చేస్తోంది. ఢిల్లీతో పాటు యూపిలో ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి. ఈ క్రమంలో యూపిలో స్కూళ్లకు ప్రత్యేక సెలవులు ప్రకటించారు. మరోవైపు రాజధాని ఢిల్లీని చలి గజగజ వణికిస్తోంది. ఈ  సీజన్‌ ‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.…

జిఓ1కు వ్యతిరేకంగా ఆందోళన

‌విజయవాడ,జనవరి5 : చీకటి జీఓ నెం.1ను రద్దు చేయాలని గొల్లపూడిలో టిడిపి శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో దేవినేని ఉమా నివాసానికి భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. సీఎం డౌన్‌ ‌డౌన్‌, ‌చీకటి జీవో నెం.1ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, పార్టీ శ్రేణులు జీవో ప్రతులను దగ్ధం…

‌ప్రజల పక్షాన నా పోరాటం ఆగదు

జగన్‌ ‌రాక్షస పాలన నుంచి విముక్తి కల్పిద్దాం మూడున్నరేళ్లలో ఎపిని అధోగతి పాలుచేశారు పెద్దిరెడ్డీ గుర్తు పెట్టుకో.. ఇది బిగినింగ్‌ ‌మాత్రమే డియా సమావేశంలో మండిపడ్డ చంద్రబాబు కుప్పం,జనవరి5 : ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల పక్షాన టిడిపి పోరాటం కొనసాగుతుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. తనపోరాటం కేవలం ప్రజల కోసమేనని అన్నారు. జగన్‌…

కోడి పందాలపై ఏటా ప్రహసనమే !

పందాలకు వ్యతిరేకంగా పోలీసుల ప్రకటనలు పందెం రాయుళ్లలో గుబులు ..అయినా ఆగని ఏర్పాట్లు ఏలూరు,జనవరి5 : ఏటా సంక్రాంతి ముందు కోడిపందాల వ్యవహారం ఓ ప్రహసనంగా మారుతోంది.  కోడిపందాలకు వ్యతిరేకంగా పోలీసుల ప్రకటన నేపథ్యంలో కోడి పందేలు ఉంటాయా… ఉండవా..అనే సందేహాలు నెలకొంటున్నాయి. అధికారులు ఎన్నిచెప్పినా పందేలు ఆడితీరాల్సిందేనని పందెం రాయుళ్లు పంతం పట్టడం కూడా…

సంక్రాంతి రద్దీకి 6,400 ప్రత్యేక బస్సులు

నేటినుంచే అందుబాటులోకి ప్రత్యేక బస్సులు రిటర్న్ ‌టిక్కెట్‌ ‌బుక్‌ ‌చేసుకుంటే పదిశాం రాయితీ అమరావతి,జనవరి5 : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 6,400 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఎపిఎస్‌ ఆర్‌టిసి పేర్కొంది. ప్రత్యేక బస్సులు కూడా సాధారణ చార్జీలతోనే నడుస్తాయని అధికారులు తెలిపారు. రిటర్న్ ‌జర్నీ కన్షెషన్‌ ‌కాన్సెప్ట్‌కి ప్రయాణీకుల నుంచి…

స్విగ్గీ డెలివరీ బాయ్‌ను ఈడ్చుకెళ్లిన కారు

అక్కడికక్కడే మృతి చెందిన కౌశల్‌ ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన న్యూదిల్లీ,జనవరి5: దేశరాజధాని దిల్లీ శివారులోని కాంజావాల్‌ ‌ప్రాంతంలో 20 ఏండ్ల యువతిని కారు 12 కిలోరట్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటన మరవక ముందే అలాంటి మరో దారుణ ఘటన వెలుగు చూసింది. గ్రేటర్‌ ‌నోయిడాలో మరో ఘటన చోటు చేసుకుంది. స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌ను…