NEWS

NEWS

స్కూల్‌ ‌సంక్రాతి సెలవుల్లో మార్పులు

అమరావతి,జనవరి7: సంక్రాంతి సెలవులపై ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పాఠశాలలకు సెలవుల్లో పలు మార్పులు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొదట విడుదల చేసిన షెడ్యూల్లో మార్పు చేసింది. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ‌ప్రకారం జనవరి11 నుంచి 16వరకు సెలవులు ఉండగా సవరించిన ఉత్తర్వు ప్రకారం వీటిని 12నుంచి 17వ తేదీ వరకు మార్పు…

సానియా ర్జా రిటైర్మెంట్‌ ‌ప్రకటన

హైదరాబాద్‌,‌జనవరి7 : భారత టెన్నిస్‌ ‌దిగ్గజం సానియా ర్జా రిటైర్మెంట్‌ ‌ప్రకటన చేసింది. 36 ఏండ్ల సానియా.. తను ఆడబోయే చివరి టోర్నీ ఏదో చెప్పేసింది. ఫిబ్రవరిలో దుబాయ్‌ ‌వేదికగా జరగబోయే డబ్ల్యూటీఏ 1000 (విమెన్‌ ‌టెన్నిస్‌ అసోసియేషన్‌) ‌టోర్నీతో తన కెరీర్‌ ‌కు ముగింపు పలకనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం జనవరి 16 నుంచి ప్రారంభం…

జిఓతో బాబును అడ్డుకోవాలన్న ప్లాన్‌ ‌ఫెయిల్‌

కుప్పంలో చంద్రబాబును అడ్డుకోలేక పోయిన పోలీస్‌ ‌వరుసగా మూడ్రోజులు దూకుడు ప్రదర్శించిన బాబు చిత్తూరు,జనవరి7: జివో నంబర్‌ 1‌తో టిడిపిని అడ్డుకోవాలన్న అధికార వైసిపికి ఎదురీత తప్పడం లేదు. ఈ జీవోకు వ్యతిరేకంగా ఇప్పుడు అంతా ఏకమై ఉద్యమిస్తున్నారు. ప్రజల స్వేచ్ఛను కాలరాస్తున్నా రంటూ..జివోను ఎత్తేయాలని ఆందోళనలు సాగుతున్నాయి. టిడిపి కూడా ఆందోళనలతో వైసిపి వ్యతిరేక…

ఈనెల 18 నుండి ‘‘కంటి వెలుగు’’ ప్రారంభం….

ఈ కార్యక్రమానికై రూ.200 కోట్లు మంజూరు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌లక్ష్యం  … ‘‘అందత్వ రహిత తెలంగాణ’’ ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీ.. ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్‌ ‌వార్డుల్లో కంటి పరీక్షల క్యాంపులు…. వంద రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికారుల సన్నాహాలు…. పంచాయతీ, మున్సిపల్‌ ఇతర శాఖలతో వైద్య…

ప్రత్యేక చట్టాలకు నోచుకోని ఆదివాసీలు

‘‘‌స్వాతంత్య్రం వచ్చి యేళ్లు గడుస్తున్నా అభివృద్దికి నోచు కోని గిరిపల్లెలు నేటి ఉన్నాయి. విద్య, వైద్య, రవాణా విషయంలో గిరిజన గూడాలు, తాండాల్లో నేటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నడవడానికి రోడ్డు, తాగటానికి నీటి సౌకర్యం కూడా లేని పల్లెలున్నాయి. ఇప్పటికి పోడు భూముల సమస్య, అటవీ భూములకు పట్టాలు, ప్రభుత్వ అజమాయిషీ కాకుండా  గ్రామసభల ద్వారా…

లోలోపలి చెట్టు

మనిషిలోనూ చెట్టుంటుంది దారిన పోతూ కాసేపు వాలటానికో, పూల తేనే జుర్రటానికో, గూడు కట్టుకుని కొన్నాళ్ళు ఉండటానికో పిట్టలు వస్తాయి కిలకిల రావాలతో సందడి సందడి చెట్టు పులకిస్తుంది బరువెక్కిన కొమ్మలు అరమోడ్పు కన్నులతో నింగికేసి చూస్తాయి కాలం నింగీ కాదు… నేలా కాదు అలానే ఉండిపోవడానికి ఉదయం సాయంత్రం అవుతుంది ముదిరి చీకటీ అవుతుంది…

తెప్పలపై విహరించిన కపిలేశ్వరుడు

తిరుపతి,జనవరి6: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ చంద్రశేఖర స్వామి కపిల తీర్థంలోని పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తెప్పోత్సవాన్ని కనులార తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామి వారి పుష్కరిణిలో తొమ్మిది చుట్లు తిరిగారు. భక్తులు స్వామివారికి…

స్వల్పంగా పెరిగిన కొరోనా కేసులు

న్యూది•ల్లీ,జనవరి6 : దేశంలో కొరోనా వైరస్‌ ‌కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 1,99,731 మందికి కరోనా వైరస్‌ ‌నిర్దారణ పరీక్షలు చేయగా.. 228 కేసులు బయటడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,547కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,503 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24గంటల్లో…

యువతిని లాక్కెళ్లిన ఘటన మరో వ్యక్తిని అరెస్ట్ ‌చేసిన పోలీసులు

న్యూదిల్లీ,జనవరి6 :  న్యూఇయర్‌ ‌తెల్లవారుజామున సుల్తాన్‌పురి నుంచి కాంఝవాలా వరకు 12 కిలోటర్ల మేర కారు స్కూటర్‌ని ఈడ్చుకెళ్లిన ఘనటలో 20 ఏళ్ల యువతి అంజలి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో మరో నిందితుడైన ఆరో వ్యక్తి అశుతోషని పోలీసులు అరెస్టు…

ఉత్తరాదిని వదలని చలిపులి

న్యూదిల్లీ,జనవరి6 : దేశంలోని పలు ప్రాంతాలను చలిపులి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోతోంది. విపరీతమైన చల్లటి గాలులు వీస్తున్నాయి. పొగమంచు దట్టంగా అలముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి కారణంగా ఉత్తర్‌‌ప్రదేశ్‌ ‌కాన్‌పూర్‌లో గురువారం ఒక్కరోజే ఏకంగా 25 మంది మరణించారు. వీరంతా గుండెపోటు, బ్రెయిన్‌ ‌స్ట్రో ‌కారణంగా…