NEWS

NEWS

దట్టమైన పొగమంచుతో రవాణాకు ఇబ్బంది

న్యూదిల్లీ,జనవరి6: తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగమంచు కారణంగా విజబిలిటీ చాలా తక్కువగా ఉంది. దూరంలోని వాహనాలు కనిపించలేని పరిస్థితి నెలకొంది. దీంతో రోడ్డు, రైలు, విమాన మార్గాల్లోని రాకపోకపలై తీవ్ర ప్రభావం పడుతోంది. ఢిల్లీలో సుమారు 26 రైళ్లు గంట నుంచి 10గంటల మేర ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మరో 24 గంటల…

చీఫ్‌ ‌జస్టిస్‌ ‌చంద్రచూడ్‌ ఆదర్శం

దివ్యాంగ దత్తపుత్రికలకు కోర్టు కలాపాల వివరణ న్యూదిల్లీ,జనవరి6 :భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌  ‌శుక్రవారం అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన తన పెంపుడు కుమార్తెలను సుప్రీంకోర్టుకు తీసుకొచ్చి, తన చాంబర్‌ను చూపించి, కోర్టు కార్యకలాపాలను వివరించడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆసక్తిగా గమనించారు. ప్రియాంక (20), మహి (16) అనే ఇద్దరు దివ్యాంగులను జస్టిస్‌ ‌చంద్రచూడ్‌…

పార్టీ ఫిరాయింపులపై చర్య తీసుకోవాలి

పార్టీ మారిన 12మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు మొయినాబాద్‌ ‌పిఎస్‌లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌ ‌నేతలు కెసిఆర్‌ అహంకారానికి సమాధి కట్టాలన్న రేవంత్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి6:  సీఎం కేసీఆర్‌ అహంకారానికి తెలంగాణ సమాజం సమాధి కట్టాలని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ నుంచి…

కామారెడ్డి బంద్‌తో ఉద్రిక్తత

స్వచ్ఛందంగా వాణిజ్య సముదాయాల మూసివేత రైతుల ఆందోళనలన అడ్డుకున్న పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ ‌చేసి తరలింపు కామారెడ్డి,ప్రజాతంత్ర,జనవరి6: కామారెడ్డి కొత్త మాస్టర్‌ ‌ప్లాన్‌కు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా బంద్‌ ఉ‌ద్రిక్తంగా మారింది. రైతులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అయితే   రైతులు చేపట్టిన ఆందోళన భాగంగా బంద్‌ ‌పాటిస్తున్నారు. రైతు ఐక్యవేదిక…

నిధులు మళ్లించారని రుజువు చేస్తే రాజీనామా

లేదంటే కిషన్‌ ‌రెడ్డి రాజీనామా చేస్తారా కిషన్‌ ‌రెడ్డి సిగ్గులేని నేత..: మంత్రి  కెటిఆర్‌ సూర్యాపేట,ప్రజాతంత్ర,జనవరి6: కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి, ఆ పార్టీ ఎంపిలకు సిగ్గుశరం, లజ్జలేదని మంత్రికెటిఆర్‌ ‌మండిపడ్డారు. నిధులు దారిమళ్లించారని కిషన్‌ ‌రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిధులు తెలంగాణవి తీసుకుని బిజెపి పాలిత రాష్టాల్ల్రో ఖర్చుచేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌, ‌బీజేపీ నేతలు…

ఇం‌టింటికీ మంచినీరు అందించిన ఘనత బీఆర్‌ఎస్‌దే

సంగారెడ్డి,ప్రజాతంత్ర,జనవరి6: రాష్ట్రంలో ఇంటింటికీ మంచినీరు అందించిన ఘనత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానిదేనని రాష్ట్ర, ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందించిన నియోజకవర్గం పటాన్‌ ‌చేరని అన్నారు.శుక్రవారం సంగారెడ్డి జిల్లా పఠాన్‌చేరు నియోజకవర్గంలో ఇండ్ల స్థలాల పంపిణీలో పాల్గొని లబ్దిదారులనుద్ధేశించి మాట్లాడారు.   రాష్ట్రంలోనే అత్యధికంగా పేదలకు…

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన

జగిత్యాల,ప్రజాతంత్ర,జనవరి6: రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతుందని నిజామాబాద్‌ ఎం‌పీ అర్వింద్‌ అన్నారు. అరిగోస పెడుతున్న బీఆర్‌ఎస్‌ ‌పార్టీని వీడాలని సర్పంచులకు సూచించారు. రాష్టాన్రికి ఒక్క పరిశ్రమ రాలేదని.. సీఎం కేసీఆర్‌ ‌నుంచి ఎమ్మెల్యే వరకు అందరూ పర్సంటేజీలు అడగడంతో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఫసల్‌ ‌బీమా యోజన అమలు చేయనందున గత…

సొంతూళ్లకు వెళ్లేవారికి సంక్రాంతి బస్సులు

అదనపు ఛార్జీలు లేకుండా బస్‌ ‌సౌకర్యం అధికారులతో సక్షించిన ఎండి సజ్జన్నార్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి6: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్న ప్రజలను సురక్షితంగా చేర్చేందుకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు పోలీస్‌, ‌రవాణా శాఖ అధికారులు సహకరించాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌ ‌కోరారు. హైదరాబాద్‌లోని బస్‌ ‌భవన్‌లో పోలీస్‌, ‌రవాణా శాఖ అధికారులతో శుక్రవారం సమన్వయ సమావేశం…

అధికారం తలకెక్కిన కెసిఆర్‌

దౌర్జన్యాల్లో తెలంగాణ నంబర్‌ ‌వన్‌ ‌వరంగల్‌ ‌పర్యటనలో ఈటల రాజేందర్‌ ‌విమర్శలు వరంగల్‌,‌ప్రజాతంత్ర,జనవరి6: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అధికార మదం తలకెక్కిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాసంక్షేమం మరిచి కేసీఆర్‌ ‌నియంతలా పరిపాలిస్తున్నారని, కేసీఆర్‌ ‌పాలనలో దౌర్జన్యాలు, భూకబ్జాలు పెరిగాయని ఈటల ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ‌దోపిడీ పాలనకు ప్రజలే…

ఆ విద్యాపిఠానికి నూరేళ్ళు

ఆ విద్యాపిఠానికి నూరేళ్లు ఆ విద్యాదేవి ఆలయం వెలుగనీ వేయ్యేళ్లు నిర్మించిన సంకల్పం గొప్పదై దర్శించిన వారంతా విద్యా వినయ వివేకులై చదువిచ్చి ఎగిరేస్తే గువ్వలమయ్యాo    నీలాల నింగిలో అనుభవమిచ్చి వదిలేస్తే చేపలమయ్యాo     గలగల నదిలో అతడు వజ్రమంత మెరుపు ఆమె వనమంత వాసన బాణాలు సంధిచడం కిరణాలు ఎక్కుపెట్టడం అప్పుడే మొన్నటి ఘటనలు సంఘటనలు గుర్తొస్తే నిన్నటి గుర్తులు జ్ఞాపకాలు గుబాళిస్తే నరనరాన పారుతుంది ఆ స్ఫూర్తి తరతరాల వెలుగుతుంది ఆ కీర్తి అందమై సర్వాంగ సుందరమై మనసు పులకించే శిల్పకళావైభవమై నిత్యహోమాలు యజ్ఞయాగాదులతో తరించిన తపోవనంలా దివ్యక్షేత్రమై దీర్ఘ కాల భవిష్యత్తు అందించి ఒడ్డుకు చేర్చే ఒర్పు ప్రసాదించి మా బతుకులకి ఒక యూగ్యతాపత్రమై మా అతుకులకి ఒక తాళపత్రమై   ___కోటo చంద్రశేఖర్ 9492043348 ఉస్మానియా ఊయలలో