NEWS

NEWS

ప్రజాతంత్ర డైరీ, క్యాలెండర్ 2023 ఆవిష్కరణ

ప్రజాతంత్ర క్యాలెండర్, డైరీ  ని ఆవిష్కరించిన ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్… ప్రజాతంత్ర దినపత్రిక 2023 క్యాలెండర్, డైరీ ని హనుమకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ ఆదివారం సర్క్యూటివ్ గెస్ట్ హౌస్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాతంత్ర దినపత్రిక తెలంగాణ ఉద్యమం కాలంలో ప్రజలను…

లక్క ఇల్లు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ధృతరాష్ట్రుడు ధర్మరాజుని యువరాజపీఠం మీద కూర్చోబెట్టాడు. ధర్మరాజు సద్గుణ సంపన్నుడిగా, దయార్ద్రహృదయుడిగా, ధైర్యస్థైర్య సమన్వితుడిగా ప్రజాభిమానం చూరగొన్నాడు. తన తండ్రి పాండురాజుకన్నా పరిపాలనలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అర్జునుడు తూర్పు, దక్షిణ ప్రాంతాలపై విజయ యాత్ర సాగించాడు. ఆనాటికానాటికి పాండవుల కీర్తి అంతటా వ్యాపించడం ధృతరాష్ట్రునికి  చింతన గలిగించింది.…

రాజకీయ మేధావి మధు లిమాయె

నేడు మధు లిమాయె వర్ధంతి మధు లిమాయె పూణే పట్టణంలో 1922 మే 1వ తేదీన జన్మించారు. ఆయన పూర్తి పేరు మధుకర్‌ ‌రామచంద్ర లిమాయే. మధులి మాయె స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న, కాంగ్రెస్‌ ‌ను ముఖ్యంగా ఇందిరా గాంధీని వ్యతిరేకించిన ప్రముఖ వ్యక్తులలో ఒకరు. ఆయన సోషలిస్ట్ ‌వ్యాసకర్త, సామాజిక కార్యకర్త. పూణే లోని…

అమెజాన్‌లో ఉద్యోగుల తొలగింపు

దేశంలో వేయిమందికి ఉద్వాసన న్యూఢిల్లీ,జనవరి7:ప్రముఖ ఈ-కామర్స్ ‌సంస్థ అమెజాన్‌ ఈ ఏడాది సుమారు 18 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ తొలగింపు పక్రియలో దాదాపు వెయ్యి మంది భారత ఉద్యోగులపై ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. అమెజాన్‌ ఇం‌డియాలో ప్రస్తుతం లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో 1,000 మంది ఉద్యోగాల…

దిల్లీలో మరోమారు వాయుకాలుష్యం

న్యూదిల్లీ,జనవరి7 :ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ ప్రమాదకరంగా మారింది. ఎయిర్‌ ‌క్వాలిటీ 400 పాయింట్లుగా నమోదు కావడంతో అక్కడ పరిస్థితి భయంకరంగా తయారైంది. అయితే ఈ గాలి నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉన్నట్టు కమిషనర్‌ ఆఫ్‌ ఎయిర్‌ ‌క్వాలిటీ ప్యానెల్‌ ‌తెలిపింది. అయితే ఢిల్లీ – ఎన్సీఆర్‌ ‌లో గాలి నాణ్యత మెరుగుపడడంతో ఇటీవలే…

9‌న తిరుమల ఆన్‌లైన్‌ ‌కోటా టిక్కెట్ల విడుదల

తిరుమల,జనవరి7 : తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి 12 నుంచి 31వ తేదీ వరకు, ఫిబ్రవరి నెలకు గాను రూ.300ల టికెట్ల ఆన్‌లైన్‌ ‌కోటాను జనవరి 9న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ ‌చేసుకోవాలని కోరారు.తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథిగృహాల ప్రాంతంలో…

బైక్‌పై ఎక్కనన్న మహిళపై హెల్మెట్‌తో దాడి

కేసు నమోదు చేసిన పోలీసులు చండీఘడ్‌,‌జనవరి7 :హర్యానాలో ఓ వ్యక్తి తన బైక్‌పై వెళ్లేందుకు నిరాకరించిన మహిళను హెల్మెట్‌తో కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు కావడంతో విషయం వెలుగు లోకి వచ్చింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే తనతో పాటు బైక్‌పై రమ్మని…

అం‌జలి కేసులో అరెస్టయిన నిధిపై డ్రగ్స్ ‌కేసు

మద్యం తాగి స్కూటీ నడపడం వల్లే ప్రమాదం అని వెల్లడి కొట్టి పారేసిన అంజలి తల్లిదండ్రులు న్యూదిల్లీ,జనవరి7 : కొత్త సంవత్సరం రోజున దేశరాజధాని ఢిల్లీ శివారు కాంజావాల్‌ ‌ప్రాంతంలో 20 ఏండ్ల యువతిని కారు ఈడ్చుకెళ్లిన దారుణ ఘటనలో అంజలి అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో..…

విమానంలో మహిళపై మూత్రవిసర్జన కేసు

ఎట్టకేలకు నిందితుడు శంకర్‌ ‌మిశ్రా అరెస్ట్ ‌బెంగళూరులో పట్టుకున్నపోలీసులు బెంగళూరు,జనవరి7 : ఎయిరిండియా విమానంలో ఓ వృద్ధ మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతన్ని కస్టడీకి తరలించారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న నిందితుడు శంకర్‌ ‌మిశ్రాను ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం బెంగళూరులో అరెస్టు…

స్కూల్‌ ‌సంక్రాతి సెలవుల్లో మార్పులు

నగరంలో ఆరుచోట్ల సిబిఐ సోదాలు హైదరాబాద్‌,‌జనవరి7:  నగరంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. పాతబస్తీలో ఆరు చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ప్రముఖ ఆటోమొబైల్‌ ‌కంపెనీకి చెందిన ఆఫీసుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న సదరు సంస్థ తిరిగి చెల్లించలేదు. దీంతో బ్యాంకుల ఫిర్యాదు మేరకు సీబీఐ గతంలోనే కేసు నమోదు చేసింది.…