ఆంధ్రా ప్రాంతంలో సొంతూళ్లకు చేరుకుంటున్న ప్రజలు

విజయవాడ, జనవరి 11 : పండగద మమకారంతో పలువురు ఉద్యోగులు ఆంధ్రాప్రాంతానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే లక్షల్లో వొచ్చి చేరారు. బస్సులు ,రైళ్లలో దిగుతున్న వారే గాకుండా సొంత వాహనాలు ఉన్న వారితో దిగుతున్న వారితో ఆంధ్రా జిల్లాల్లో సందడి కనిపిస్తోంది. గత రెండేళ్లుగా ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువశాతం మంది వర్క్ఫ్రమ్హోం పేరుతో ఇంటి వద్ద నుంచే…








