NEWS

NEWS

రాష్ట్ర కొత్త సిఎస్‌గా శాంతికుమారి

సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయంతో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ…బాధ్యతల స్వీకరణ ప్రభుత్వ పథకాలను సమర్థంగా ముందుకు తీసుకువెళతా : సిఎస్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 11 : తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి నియామకం అయ్యారు. ఇందుకు సంబంధించి సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే ఆమె బాధ్యతలు కూడా స్వీకరించారు.…

నేడు మానుకోట పర్యటనకు కెసిఆర్‌

సవికృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సిఎం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 11 : మహబూబాబాద్‌ ‌జిల్లాలో సీఎం కేసీఆర్‌ ‌గురువారం పర్యటించనున్నారు. సవి•కృత కలెక్టరేట్‌ ‌భవనాన్ని ప్రారంభిస్తారు. ఈ మేరకు షెడ్యూల్‌ ‌ఖరారైంది. ఉదయం 9.45నిమిషాలకు మహబూబాబాద్‌ ‌కు కేసీఆర్‌ ‌చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యాలయ…

19‌న ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన వాయిదా

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 11 : ప్రధాని మోడీ హైదరాబాద్‌ ‌పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం పీఎంవో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి సమాచారం అందించింది. ప్రధాని పర్యటన మళ్లీ ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని త్వరలోనే వెళ్లడిస్తామని తెలిపింది. షెడ్యూల్‌ ‌ప్రకారం ప్రధానమంత్రి మోదీ ఈ నెల 19న హైదరాబాద్‌కు రావాల్సి…

శ్రీ‌వాణి టిక్కెట్లు ఇక రోజుకు వెయ్యికి పరిమితం

ఆన్‌లైన్‌లో 750, ఆఫ్‌లైన్‌లో 250 టికెట్ల జారీ నేటి నుంచి తిరుప్పావడ సేవ పునరుద్ధరణ తిరుమల, జనవరి 11 : తిరుమలలో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ రోజుకు వెయ్యికే పరిమితం చేసింది. ఇందులో ఆన్‌లైన్‌లో 750, ఆఫ్‌ ‌లైన్‌ ‌లో 250 టికెట్లను…

రెపరెపలాడిన భారతీయ చలనచిత్ర కీర్తిపతాక

ఆర్‌ఆర్‌ఆర్‌ ‌చిత్రం నాటునాటు పాటకు గోల్డెన్‌ ‌గ్లోబ్‌ అవార్డు భారత్‌ ‌గర్వపడేలా చేశారు : చిత్ర బృందానికి ప్రధాని మోదీ ప్రశంస ఆసియాలోనే తొలిసారిగా గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డు కాలిఫోర్నియా/న్యూదిల్లీ, జనవరి 11 : భారతీయ చలనచిత్ర కీర్తపతాక మరోమారు ఎగిరింది. ఆర్‌ఆర్‌ఆర్‌ ‌సినిమా సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. టాలీవుడ్‌ ‌టాప్‌ ‌దర్శకుడు రాజమౌళి రూపొందించిన…

దేశంలో అదుపులోనే కొరోనా వ్యాప్తి

న్యూ దిల్లీ, జనవరి 11 : భారత్‌లో కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,80,926 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. 171 పాజిటివ్‌ ‌కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,80,386కి చేరింది. ప్రస్తుతం…

జమ్మూకాశ్మీర్‌లో విషాదం

లోయలోజారిపడి ముగ్గురు జవాన్ల మృతి శ్రీనగర్‌, ‌జనవరి 11 : జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని మాచల్‌ ‌సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్‌ ‌చేస్తున్న ముగ్గురు సైనికులు లోయలో జారిపడి మరణించారు. బుధవారం ఉదయం లైన్‌ ఆఫ్‌ ‌కంట్రోల్‌ ‌వెంబడి పెట్రోలింగ్‌ ‌చేస్తుండగా చినార్‌ ‌క్రాప్స్‌కు చెందిన జేసీఓతోపాటు మరో ఇద్దరు…

కర్ణ్‌ప్రయాగ్‌లో విరిగిపడుతున్న కొండచరియలు

డెహ్రాడూన్‌, ‌జనవరి 11 : ఉత్తరాఖండ్‌లోని కర్ణ్‌ప్రయాగ్‌లో కూడా జోషీమఠ్‌ ‌తరహా పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చాలామంది వారి ఇండ్లను వదిలి వేరే చోట్లకు వెళ్తున్నారు. పలు చిన్నచిన్న కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు కూడా జరుగు తున్నాయి. దీంతో కర్ణ్‌ప్రయాగ్‌ ‌ప్రజలు తమను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. స్థానిక మున్సిపాలిటీ…

గురుగ్రామ్‌లో అగ్రిప్రమాదం : 50 గుడిసెలు దగ్ధం

న్యూ దిల్లీ, జనవరి 11 : హర్యానాలోని గురుగ్రాంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్‌ 66‌లోని ఓ స్లమ్‌లో అగ్నిప్రమాదం జరగడంతో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్లో 50కి పైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. స్ధానికులు సమాచారం అందించడంతో ఘటనా ప్రాంతానికి అగ్నిమాపక యంత్రాలను తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదానికి కారణాలేమిటన్నది ఇంకా వెల్లడికాలేదు.…

అం‌బానీ పాఠశాలకు బాంబు బెదిరింపు

తనిఖీ అనంతరం ఫేక్‌ ‌కాల్‌గా గుర్తింపు ముంబై, జనవరి 11 : ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇం‌డస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అం‌బానీకి చెందిన బాంద్రా కుర్లా ప్రాంతంలోని ధీరూభాయ్‌ అం‌బానీ ఇంటర్నేషనల్‌ ‌పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని ఆగంతకుడు పాఠశాల ల్యాండ్‌లైన్‌ ‌నంబర్‌కు కాల్‌…