NEWS

NEWS

తమిళనాడులో పొంగల్‌ ‌వేడుకలు

చెన్నై, జనవరి 14 : తమిళనాడులో పొంగల్‌ ‌వేడుకలు కోలాహలంగా మొదలయ్యాయి. గ్రామాల్లో పండగ సందడి నెలకొంది, ఇళ్లముందు రంగురంగుల రంగవల్లులు వేసి పొంగలి వండివార్చారు. తమిళ సంప్రదాయంలో పొంగలికి ప్రాధన్యం ఉంది. ఇకపోతే సంక్రాంతి పండుగ సందర్బంగా నిర్వహించే జల్లికట్టు పోటీలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా జల్లికట్టు నిర్వహించేందుకు  భారీ ఏర్పాట్లు చేశారు.  జల్లికట్టును…

కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీకి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్

‌రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముంబై, జనవరి 14 : కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీని చంపేస్తామని, ఆయన కార్యాలయాన్ని పేల్చేస్తామని శనివారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్స్ ‌చేశాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ‌సిటీలోగల గడ్కరీ కార్యాలయానికి ఉదయం 11.25 గంటలకు, 11.32 గంటలకు, 12.30 గంటలకు ఇలా మొత్తం…

బహుముఖ పాలేరు

రాష్ట్ర రాజధాని కేంద్రంగా జరుగాల్సిన రాజకీయాలు ఇప్పుడు ఖమ్మం ఉమ్మడి జిల్లావైపుగా సాగుతున్నాయి. శాసనసభ ఎన్నికలకు ఇంకా ఎంతలేదన్నా పదినెలల కాలం ఉన్నప్పటికీ, రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితిలో ఖమ్మం చుట్టూ రాజకీయ పరిభ్రమిస్తున్నాయి.  దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారిస్తుండడంతో ఆ జిల్లాకు ఎంత ప్రాధాన్యత…

లక్క ఇల్లు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి అలాంటి పరిస్థితిని రానియ్యకండి. కావున మీరు రాజ్యాధికారం వహించాలి. మనం పాండువులను వారణావతం పంపుదాం. వారు అక్కడ వుండగా ప్రలందరినీ దాన ధర్మాలతో మన వైపు తిప్పుకుందాము. ఆ తర్వాత నేను సింహాసనాన్ని అధిరోహిస్తాను. అప్పుడిక కుంతీతో సహా అందరూ యదేచ్ఛగా వుండవచ్చును అన్నాడు. ధృతరాష్ట్రుడు మాత్రం అందుకు…

జాతీయ రాజకీయాలను మలుపు తిప్పనున్న ఖమ్మం సభ

దేశంలో తెలంగాణ నమూనాపై సర్వత్రా చర్చ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి,  ఖర్చు రెట్టింపు చేసిన మోదీ ప్రభుత్వం సభ సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 13 : ఖమ్మం సభతో తెలంగాణ, సీఎం కేసీఆర్‌ ‌సత్తాను దేశానికి చాటాలని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌కు ఈ…

ప్రపంచంలోనే అత్యంత పొడవైన.. గంగా క్రూయిజ్‌ ‌నౌకను ప్రారంభించిన ప్రధాని మోదీ

వారణాసి నుంచి దిబ్రూగఢ్‌ ‌వరకు 3200 కి ప్రయాణం పలుసౌకర్యాలతో అత్యంత లగ్జరీ క్రూయిజ్‌ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్‌ ‌క్రూయిజ్‌ను ఎంవీ గంగా విలాస్‌ను ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ  వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు వారణాసిలో టెంట్‌ ‌సిటీని ప్రారంభించడంతో పాటు రూ.1000 కోట్ల విలువైన అనేక…

పవన్‌ ‌సీజనల్‌ ‌పొలిటీషియన్‌

‌చంద్రబాబుకు కొమ్ముకాయడమే తెలుసు: ధర్మాన శ్రీకాకుళం,జనవరి13 :పవన్‌ ‌సీజనల్‌ ‌పొలిటీషియన్‌ అని, యువతను అజ్ఞానంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు జనసేన అధినేత పవన్‌ ‌కల్యాణ్‌ ‌పై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ  నాటి కిడ్నీ బాధితుల సమస్యలు నేడు ఉన్నాయా అని ప్రశ్నించారు.…

మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం

నాసిక్‌ ‌వద్ద ట్రక్కును ఢీకొన్న భక్తుల బస్సు పదిమంది అక్కడిక్కడే దుర్మరణం విచారణకు ఆదేశించిన సిఎం షిండే మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాగారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్‌కి…

తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్లు: టిటిడి ఇవో

తిరుమల,జనవరి13 : తిరుమలలో ప్రసుత్తమున్న లడ్డు విక్రయ కేంద్రాలను మరిన్నీ పెంచుతున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.  ప్రస్తుతం 50 లడ్డు విక్రయ కేంద్రాలు నిరంతరం పనిచేస్తుండగా భక్తులు లడ్డుల కోసం గంటల తరబడి క్యూలో నిలబడకుండా వీటికి అదనంగా మరో 30 పెంచనున్నట్లు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన డయల్‌ ‌యువర్‌ ఈవో కార్యక్రమంలో భక్తుల…