NEWS

NEWS

కుప్పంలో నారా లోకేశ్‌ ‌పాదయాత్ర ‘యువగళం’ ప్రారంభం

భారీగా హాజరైన టిడిపి కార్యకర్తలు వెంట నడిచిని అచ్చన్నాయుడు, బాలకృష్ణ చిత్తూరు, జనవరి 27 : నారా లోకేశ్‌ ‌తలపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభమైంది. చిత్తూరు జిల్లా కుప్పం సపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సరిగ్గా 11.03 గంటలకు లోకేశ్‌  ‌పాదయాత్ర ప్రారంభించారు. టిడిపి…

సమస్యలపై స్వాజీ విమర్శలు

బెంగళూరు, జనవరి 27 : కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మై ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఈశ్వరానందపురి స్వామి వద్ద నుంచి మైక్‌ను లాక్కున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని మహదేవపురలో గురువారం  పౌరసరఫరాల శాఖపై స్వామిజీ విమర్శలు చేయడం ప్రారంభించారు. నియోజక వర్గంలో వరదలు,…

డబ్బింగ్‌ ఆర్టిస్ట్ శ్రీ‌నివాస మూర్తి కన్నుమూత

హైదరాబాద్‌, ‌జనవరి 27 : ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్ శ్రీ‌నివాస మూర్తి కన్నుమూశారు. చెన్నైలో ఇవాళ ఆయన గుండెపోటుతో మరణించారు. శ్రీనివాస మూర్తి తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. డబ్బింగ్‌ ‌రంగంలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఆయన తెలుగులో సూర్య, అజిత్‌, ‌మోహన్‌ ‌లాల్‌, ‌రాజశేఖర్‌, ‌విక్రమ్‌ ఇలా ఎంతో మంది స్టార్‌ ‌హీరోల పాత్రలకు…

లిక్కర్‌ ‌కేసులో శరత్‌చంద్రారెడ్డికి ఊరట

న్యూ దిల్లీ, జనవరి 27 : దిల్లీ లిక్కర్‌ ‌పాలసీ ఈడీ కేసులో శరత్‌ ‌చంద్రారెడ్డికి బెయిల్‌ ‌మంజూరైంది. రౌస్‌ అవెన్యూ కోర్టు 14 రోజుల మధ్యంతర బెయిల్‌ ‌మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచికత్తుపై జస్టిస్‌ ‌నాగ్‌ ‌పాల్‌ ‌ధర్మాసనం బెయిల్‌ ‌మంజూరు చేసింది. తమ నానమ్మ అంత్యక్రియలు, కర్మకాండలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బెయిల్‌…

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల, జనవరి 27 : కలియుగ ప్రత్యక్ష దైవమైన ఏడుకొండలస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఏటీజీహెచ్‌ ‌వరకు భక్తులు క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 36 గంటల్లో సర్వదర్శనం లభిస్తుందని టీటీడీ అధికారులు తెలిపారు. గురువారం 58,379 మంది భక్తులు…

భక్తులకు అందుబాటులోకి టీటీడీ కొత్తయాప్‌

తిరుమల, జనవరి 27 : భక్తుల సౌకర్యార్ధం టీటీడీ కొత్తయాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదివరకు ఉన్న గోవింద యాప్‌ను అప్‌డేట్‌ ‌చేస్తూ టీటీ దేవస్థానమ్‌ ‌యాప్‌ను అప్‌‌గ్రేడ్‌ ‌చేసింది. జియో సహకారంతో రూపొందించిన ఈ యాప్‌ను టీటీడీ చైర్మన్‌ ‌సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ యాప్‌ ‌ద్వారా దర్శన టికెట్లు, వసతి గదులు,…

మహారాష్ట్రకు కోశ్యారీ స్థానంలో అమరీందర్‌ ‌సింగ్‌ ?

కొత్త గవర్నర్‌ ‌కోసం కసరత్తు చేస్తున్న కేంద్రం న్యూ దిల్లీ, జనవరి 27 : మహారాష్ట్ర గవర్నర్‌ ‌బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఇటీవల భగత్‌సింగ్‌ ‌కోశ్యారీ ప్రకటించిన నేపథ్యంలో ఆ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా పంజాబ్‌ ‌మాజీ సీఎం, బీజేపీ నేత  కెప్టెన్‌…

విషాదాంతం

కనీసం ఒక దుఃఖాన్నైనా వెనకేసుకోవల్సింది బతుకు మడతల్లో ఎక్కడో ఉండిపోయాయో సంధ్యవేలో పొద్దుగాలో దులిపేప్పుడు పడిపోయాయో నిఖార్సైన విషాదం ఎట్టాంటిదో ఇంకా చూడలే ఎదపై హతాశపు దరువు ఇంకా మోగలే లోతులను కదిలించాలె పెకలించాలె ఇంత కర్కశమా జీవితం అన్నది అడ్డురాలే ఇంకా లోపల మొలకెత్తని బుద్ధుడున్నాడు కాలం శవమై రోగిష్టై ముసలిదై కానరాలే మహాభినిష్క్రమణలు…

పూల బతుకులు

నీ బతుకు,నా బతుకు, మనందరి బతుకు ఈ పూల బతుకు తీరే చెల్లీ…. మనకు, పూలకు పుట్టడం,పూయడమే వేరు వేరు కానీ పూల జీవితం,మన జీవితం ఒక్కతీరే శవాలపై బలవంతంగా ఉంచబడుతున్న పూలు శవాల ముందు చిటికేస్తూ విధిలేక ఆడుతున్న మన బతుకులు గౌరవానికి పూలది,మనది ఒకటే అవసరానికే పూలైనా,మనమైనా అక్కర తీరిందా… ఇద్దరి బతుకు…

విభిన్న వైవిధ్యాల మానవ జీవన యుద్ధం…

ఒక అందమైన పోయెం అంటే/దానికి ఒక గుండె ఉండాలి/ అది కన్నీళ్లు కార్చాలి/ క్రోధాగ్నులు పుక్కిలించాలి/ వీడితుల పక్షం అవలంబించి / మనిషి రుణం తీర్చుకోవాలి/  బ్రతకడానికి ఒక బురుజై/ మనిషి విజయానికి జెండా అయ్‌ ఎగరాలంటారు మహాకవి డాక్టర్‌ ‌గుంటూరు శేషేంద్ర శర్మ. తరంగ సంగీతాల్ని జీవన లయాత్మకతతో వినేందుకు ఆలోచనల కిటికీలను రెప్పపాటు…