37 వేలు దాటిన భూకంప మృతులు
మృతుల సంఖ్య లక్ష దాటే అవకాశం టర్కీ, సిరియాకు పలు దేశాల ఆపన్నహస్తం సహాయక బృందాలతో సాయం అందిస్తున్న దేశాలు ఇస్తాన్బుల్, ఫిబ్రవరి 14 : తుర్కియే, సిరియాలో గత సోమవారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 37వేలకు చేరింది. ఇందులో టర్కీకి చెందిన వారు 31,643 మంది కాగా.. సిరియాకు చెందిన వారు…

