NEWS

NEWS

37 ‌వేలు దాటిన భూకంప మృతులు

మృతుల సంఖ్య లక్ష దాటే అవకాశం టర్కీ, సిరియాకు పలు దేశాల ఆపన్నహస్తం సహాయక బృందాలతో సాయం అందిస్తున్న దేశాలు ఇస్తాన్‌బుల్‌, ‌ఫిబ్రవరి 14 : తుర్కియే, సిరియాలో గత సోమవారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 37వేలకు చేరింది. ఇందులో టర్కీకి చెందిన వారు 31,643 మంది కాగా.. సిరియాకు చెందిన వారు…

న్యూజిలాండ్‌లో గాబ్రియెల్‌ ‌తుఫాన్‌ ‌విధ్వంసం

రికార్డ్ ‌స్థాయిలో కురుస్తున్న వర్షాలు 3 వంతు ప్రజలపై గాబ్రియెల్‌ ‌ప్రభావం ఆక్లాండ్‌, ‌ఫిబ్రవరి 14 : న్యూజిలాండ్‌లో గాబ్రియెల్‌ ‌తుఫాన్‌ ‌విధ్వంసం సృష్టిస్తోంది. భారీ వర్షానికి తోడు భీకర గాలులకు భారీ వృక్షాలు, విద్యుత్‌ ‌స్తంభాలు నేలమట్టమయ్యాయి. దీంతో వేలాది ఇళ్లకు విద్యుత్‌ ‌సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. నార్త్ ఐలాండ్‌,…

‘‘‌దేశంలో  సరైన తిండిలేక చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నారు. పిల్లలకు మూడు పూటల తిండి లేక దీనస్థితిలో కడు పేదరికంలో బతుకీడుస్తున్న కుటుంబాలు కోకోల్లాలు. కేంద్ర  ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నామని గొప్పగా ప్రచారం చేస్తున్నది. కానీ చిన్నారులు పొత్తి కడుపుల్లోనే చిదిమిపోతున్నారనే నిజం చాలా మందికి తెలియదు.  ప్రపంచ వ్యాప్తంగా…

లక్షల కోట్ల విలువైన లిథియం నిల్వలతో స్వయం సమృద్ధి దిశగా భారత్‌

ఇటీవల జమ్మూ కాశ్మీర్లో  5.9 మిలియన్‌ ‌టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా ప్రకటించింది. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో లిథియం నిల్వలను గుర్తించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా లక్షల కోట్ల విలువైన లిథియం గురించి తెలుసుకుందాం. 500  పీపీఎం నాణ్యత   సాధారణ లిథియం నాణ్యత 220 పీపీఎం…

నవజీవన ‘‘సేద్యం’’

ఏమి ఉద్ధరించవనీ ఈ దేశం మీద విద్వేషం ఏమి అర్పించావనీ ఈ వ్యవస్థ మీద ఆక్రోశం ఎంతసేపూ… కులమత కుంపట్లు తప్పా సమైక్య జీవిక కలగన్నావా? స్వార్థపు వెంపర్లాట తప్పా విశాలత్వం ప్రదర్శించావా? ద్వేషంతో ఊరేగుట తప్పా ప్రేమ జల్లుల కురిపించావా? నేల విడిచి సాము తప్పా ఒదిగిన్నట్లు కనిపించావా? ఓయి నాగరిక మనిషి !…

గోవును కౌగలించుకోకపోయినా కాపాడుకుంటే చాలు

మానవుని జీవన విధానానికి పర్యావరణానికి విడదీయరాని సంబంధం ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే అడవులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంత్తైనా ఉందన్న విషయాన్ని గ్రహించి  సుందర్‌లాల్‌ ‌బహుగుణ నాయకత్వంలో •నేటికి సరిగ్గా యాభై ఏండ్ల కింద  నాటి ఉత్తరప్రదేశ్‌ ‌నేటి ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో 1973లో ‘చిప్కో’  ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం ప్రజలను చైతన్యవంతులను చేసింది. కేవలం…

ఘటోత్కచుడు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ఇక్కడ నా సోదరులూ, తల్లీ నిద్ర పోతున్నారు. మనం దూరంగా వెళ్ళి మన బలాబలాలను చూసుకుందాం. నీ చెల్లెలు నువ్వు  చెప్పినట్లుగా చేద్దామనే వచ్చింది. కానీ దాని మనస్సు కామవశం అయింది. దాన్ని ఏమి చెయ్యవద్దు. మనమిద్దరం మన బలాబలాలు పరీక్షించుకుందాం’ అంటున్న భీముడితో ‘ నీరక్తం త్రాగుతాను…

గూగుల్‌ ఆఫీసుకు బాంబు బెదిరింపు కాల్‌

ముంబై, ఫిబ్రవరి 13 : మహారాష్ట్ర పూణేలోని గూగుల్‌ ఆఫీసుకు బాంబు బెదిరింపు కాల్‌ ‌వచ్చింది. ఆఫీసులో బాంబు పెట్టినట్లు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ ‌కాల్‌ ‌చేసి చెప్పడంతో అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. ఆఫీసును క్షుణ్ణంగా పరిశీలించి బాంబ్‌ ‌స్క్వాడ్‌ అది ఉత్తుత్తి బెదిరింపు కాల్‌ అని తేల్చింది. హైదరాబాద్‌ ‌కు చెందిన…

కారును 3 కిలోటర్లు ఈడ్చుకెళ్లిన కంటెయినర్‌

లక్నో, ఫిబ్రవరి 13 : ఉత్తరప్రదేశ్‌లోని రట్‌లో భారీ కంటైనర్‌ ‌లారీ  బీభత్సం సృష్టించింది. రట్‌లో వేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా కారును దాదాపు మూడు కిలోటర్ల దూరం వరకూ లాక్కెళ్లింది. ఈ క్రమంలో లారీ మరికొన్ని వాహనాలను కూడా ఢీకొట్టింది.కారులో ఉన్నవారితో పాటు అక్కడే ఉన్న స్థానికులు ఎంత అరిచినా…

ఏపి విజయవాడలో అంధ యువతి అమానుష హత్య

విజయవాడ, ఫిబ్రవరి 13 : మరో అమానుషం జరిగింది. కంటి చూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతిని రాజు అనే వ్యక్తి గంజాయి మత్తులో అతి కిరాతకంగా నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బాధితురాలి తల్లి…