NEWS

NEWS

ఐటీ, సీబీఐ, ఈడీ సంస్థలు బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలు

హిండెన్‌ ‌బర్గ్‌పై కూడా చేస్తారా… బీబీసీపై ఐటీ దాడుల్ని ఖండించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : ఇండియాలోని బీబీసీ ఆఫీసులపై మంగళవారం ఐటీశాఖ సోదాలు నిర్వహించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ‌తన ట్విట్టర్‌లో స్పందిస్తూ…. దాడుల పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కొన్ని వారాల క్రితమే ప్రధాని మోదీపై బీబీసీలో డాక్యుమెంటరీ…

బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు

70 మంది ఐటీ శాఖ సిబ్బందితో దిల్లీలో సోదాలు సిబ్బంది ఫోన్లు, కంప్యూటర్లు సీజ్‌ ‌సోదాలు కాదు..సర్వే మాత్రమే : ఐటి శాఖ వివరణ దేశంలో అనధికార ఎమర్జెన్సీ : కాంగ్రెస్‌ ‌విమర్శ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 14 : దిల్లీ, ముంబైలో బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపాయి. 70 మంది…

ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు యాదాద్రి బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను సోమవారం విడుదల చేశారు. ముందుగా వాటిని స్వామి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రధానాలయం పునఃప్రారంభం తర్వాత మొదటి వార్షిక బ్రహ్మోత్సవాలు కావడంతో.. ఘనంగా…

నేడు కొండగట్టుకు సిఎం కెసిఆర్‌

జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : సీఎం కేసీఆర్‌ ‌బుధవారం కొండగట్టులో పర్యటించనున్నారు. యాదాద్రి తరహాలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే కొండగట్టు అభివృద్ధికి రూ. వందకోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధి పనుల కోసం సీఎం కేసీఆర్‌ 15‌న కొండగట్టుకు రానున్నారు.…

పర్యాటక, పుణ్య క్షేత్రాల్లో మహిళా భద్రతకు భరోసా

పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టు పోలీస్‌ ‌స్టేషన్లు రాష్ట్రంలోని 20 పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటు ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి నిర్ణయం హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 14 : ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌ ‌రెడ్డి పర్యాటక రంగం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 20 పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ ‌పోలీస్‌ ‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.…

వందే భారత్‌ ‌రైళ్లపై రాళ్ల దాడి చెయ్యొద్దు

జాతీయ ఆస్తులకు నష్టం లేదా విఘాతం కలిగించొద్దు ఈ నష్టం తిరిగి ప్రజలే భరించాల్సి ఉంటుంది సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దు దక్షిణ మధ్య రైల్వే పీఆర్‌ఓ ‌సిహెచ్‌ ‌రాకేష్‌ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 14 : ఇటీవల వందే భారత్‌ ‌రైళ్లపై వరుసగా రాళ్ల దాడి జరగిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్‌-‌విశాఖల మధ్య నడిచే…

రాజీవ్‌ ‌గాంధీ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు

స్క్రాప్‌ ‌యార్డ్‌లో రసాయనాల పేలుడు 10 మంది కార్మికులకు గాయాలు హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 14 : హైదరాబాద్‌లోని రాజీవ్‌ ‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఓ తుక్కు నిల్వ కేంద్రంలో ఈ పేలుడు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ కాలం చెల్లిన మందులు, సౌందర్య సాధనాలు, ఇతర రసాయనాలు నిల్వ…

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం

మిచిగాన్‌ ‌యూనివర్సిటీలో కాల్పుల్లో ముగ్గురు మృతి:న్యూయార్క్, ‌ఫిబ్రవరి 14 : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈస్ట్ ‌లాన్సింగ్‌లోని మిచిగాన్‌ ‌స్టేట్‌ ‌యూనివర్సిటీలో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పల్లో ముగ్గురు మృతి చెందగా..పలువురికి గాయాలయ్యాయి. అమెరికా  కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8.30 గంటలకు ఈ ఘటన చోటు…

‌ప్రమాదంలో కొత్త పెళ్లి జంట దుర్మరణం

శ్రీకాకుళం, ఫిబ్రవరి 14 : విధి రాసిన రాతలో ఓ నవజంట దుర్మరణం చెందింది. పెళ్లి చేసుకుని హాయిగా జీవించాలనుకున్న ఈ జంటను మృత్యువు కబళించింది. సింహాచలంలో సంబరంగా పెళ్లి  చేసుకున్నారు. వరుడి ఇంట్లో రిసెప్షన్‌ ‌జరుపుకున్నారు. పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత వధువు ఇంటికి వెళ్లారు. కాసేపు ఉండి బైక్‌ ‌పై…

‌ప్రభుత్వంపై ఆరోపణలకు సమాధానమేది?

విపక్షాలు అడిగిన ప్రశ్నకు బదులివ్వకుండా ప్రధాని ప్రసంగం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ చెన్నై, ఫిబ్రవరి 14 : ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నే స్వయంగా అంగీకరించారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన…