నేటి నుంచి దిల్లీలో జాతీయ ఆది మహోత్సవ్
గిరిజన ఉత్సవాలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ 11 రోజుల పాటు గిరిజన ఉత్పత్తులు, ప్రదర్శనలకు ఛాన్స్ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 15 : దేశ రాజధాని దిల్లీలో నేటినుంచి 11 రోజుల పాటు జాతీయ ఆది మహోత్సవ్ ఇర్వహించనున్నారు. దేశంలోని వివిధ రాష్టాల్ర గిరిజనులు తమ ఉత్పత్తులను కళారూపాలను ఇందులో ప్రదర్శిస్తారు. దిల్లీలోని మేజర్ ధ్యాన్…
